Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి వార్తల్లో నిలిచాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించిన రూ. 5 కోట్ల బోనస్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు.
టీ20 ప్రపంచకప్ సాధించిన భారత జట్టుకు చీఫ్ కోచ్గా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్ తన గౌరవాన్ని మరింత పెంచుకున్నాడు. టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలువడంలో కీలకంగా వ్యవహరించిన ద్రవిడ్కు ప్లేయర్లతో సమానంగా
Rahul Dravid | టీ20 వరల్డ్కప్ (T20 World Cup 2024) విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే బోనస్ విషయంలో రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కీలక నిర్ణయం తీసుకున్నట్ల
BCCI | టీ20 వరల్డ్కప్ విజేతగా నిలిచిన టీమ్ఇండియాకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించిన విషయం తెలిసిందే. 13 ఏండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించడంతో ఆటగాళ్లతోపాటు సహాయక సిబ్బందికి రూ.125 కోట్ల �
టీమ్ఇండియాకు పదేండ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని అందించడంలో కీలకపాత్ర పోషించిన రాహుల్ ద్రావిడ్.. హెడ్కోచ్గా తన ఆఖరి ప్రసంగంలో సారథి రోహిత్ శర్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు.
Rahul Dravid | టీమిండియా 17 సంవత్సరాల తర్వాత మళ్లీ టీ20 వరల్డ్ కప్ను నెగ్గింది. శనివారం బార్బడోస్ వేదికగా జరిగిన ఉత్కంఠ మ్యాచ్లో టీమిండియా ఏడుపరుగుల తేడాతో ప్రొటీస్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం దిగ్గజ ఆ
2007 మార్చిలో వెస్టిండీస్ గడ్డ మీదే జరిగిన వన్డే ప్రపంచకప్ భారత క్రికెట్ చరిత్రలో ఓ చీకటి అధ్యాయం. దిగ్గజాలతో కూడిన టీమ్ఇండియా ఈ టోర్నీలో గ్రూప్ దశలోనే ఓడిపోవడం ఒకటైతే అప్పటికీ పసికూనగా ఉన్న బంగ్లాదే