రాజధాని హైదరాబాద్ను (Hyderabad) అకాల వర్షం ముంచెత్తింది. ఈదురు గాలులు, ఉరుమెలు మెరుపులతో మంగళవారం సాయంత్రం మొదలైన వాన (Rain) రాత్రంతా కురుస్తూనే ఉంది. తెల్లవారుజాము వరకు కుండపోతగా కురిన వానతో లోతట్టు ప్రాంతాలు జల�
బంజారాహిల్స్ : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రహ్మత్నగర్ సమీపంలోని శి
జూబ్లీహిల్స్ : బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న అని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. మంగళవారం రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని వడ్డె�
జూబ్లీహిల్స్ : రానున్న వేసవిలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. ఆదివారం రహ్మత్నగర్ డివిజన్ టి.అంజయ్య నగర్లో రూ.7.40 లక్�
బంజారాహిల్స్: అగ్గిపెట్టె ఉందా..అంటూ ప్రశ్నించిన ఓ యువకుడికి లేదని చెప్పడమే నేరమన్నట్లు దాడికి పాల్పడిన ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకార
జూబ్లీహిల్స్ : భావి భారత భవిష్యత్కు అవసరమైన రాజ్యాంగానికి రూపకల్పన చేసిన అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అన్నారు. సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 65 వ �
బంజారాహిల్స్ : నగరానికి కొత్తగా వచ్చిన తనకు ఆశ్రయం ఇచ్చిన స్నేహితుడి ఇంటికి కన్నం వేసి ఉడాయించిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రహ్మత్నగర్లో న�
బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో వృద్దురాలు అదృశ్యమైన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత్నగర్లో నివాసం ఉంటున్న నూకెళ్ల సూర్యవ
బంజారాహిల్స్ : పెళ్లి చేసుకుంటానని నమ్మించి నాలుగేండ్లుగా జూనియర్ ఆర్టిస్ట్తో సహజీవనం చేస్తూ మోసం చేసిన వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రహ్మత�
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస నేరాలకు పాల్పడుతుండడంతో పాటు ప్రజలను భయాందో ళనలకు గురిచేస్తున్న రౌడీషీటర్ గువ్వల పవన్కుమార్ అలియాస్ బిల్లా పవన్ (28) పై పీడీ యాక్టు నమోదయి�
బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజల అవసరాలకు అనుగుణంగా సకల సౌకర్యాలతో రహ్మత్ నగర్ డివిజన్లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులు ప్రారంభించామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
జూబ్లీహిల్స్ : రహ్మత్నగర్ డివిజన్ పరిధిలో నివాసం ఉంటున్న మీరా భాయ్ అనే వృద్దురాలు అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమె చికిత్స కోసం సీఎం రిలీఫ్ఫండ్ కింద మంజూరయిన రూ.20వేల చెక్కును మంగళవారం జూబ్లీహిల్స్