ఉత్తరప్రదేశ్లోని ఇటావా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. రాయ్బరేలి నుంచి ఢిల్లీ వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్ వేపై ఇటావా వద్ద అదుపుతప్పి కారును ఢీకొట్టింది. దీంతో ఏడుగ
Rahul Gandhi : రాయ్బరేలి ప్రజలు రాహుల్ గాంధీ తమ ఎంపీగా కొనసాగాలని కోరుకుంటున్నారని, వ్యక్తిగతంగా తాను కూడా రాహుల్ రాయ్బరేలి నుంచే పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహించాలని కోరుకుంటానని అమేథి కాంగ్రెస్ ఎంపీ కిష
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికల్లో రెండు చోట్ల విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచిన కేరళలోని వయనాడ్లో మరోసారి విజయం సాధించిన రాహుల్.. ఈసారి కొత్తగా ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి కూడ�
Rahul Gandhi: రాహుల్ గాంధీ తన పెళ్లి గురించి కామెంట్ చేశారు. రాయ్ బరేలీలో జరిగిన సభలో ఆయన ఓ ప్రశ్నకు బదులు ఇచ్చారు. జనం నీ పెళ్లి గురించి అడుగుతున్నారని ప్రియాంకా గాంధీ చెప్పగా.. ఇక ఇప్పుడు తొందరల్ల
Priyanka Gandhi | కాంగ్రెస్ జాతీయప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ రాయ్బరేలీలో రాహుల్ గాంధీ, అమేథీలో కేఎల్ శర్మకు రాజకీయ రథసారధిగా మారనున్నారు. ఎన్నిలకు దూరంగా ఉన్న ఆమె.. రెండు స్థానాల్లో రాహుల్, శర్మ గెలుపు బా
గాంధీ-నెహ్రూ కుటుంబానికి ఎంతో కీలకమైన అమేథీ, రాయ్బరేలీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ రెండింటి నామినేషన్ల గడువు ఇంకా మూడురోజులే ఉంది.
Congress Party | ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలీ నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎవరు పోటీ చేస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఉత్కంఠకు మరో నాలుగైదు రోజుల్లో తెర
ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అమేథీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు తన అభ్యర్థులను ప్రకటించలేదు. బీజేపీ కూడా రాయ్బరేలీలో తన అభ్యర్థిని ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో తన సిట్టింగ్ స్థానమైన పిలిబ�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏడుదశల్లో ఎన్నికలు జరుగనుండగా.. తొలిదశ నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యింది. రెండో విడత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. కాంగ్రెస్ కంచుకోటగా భావిస్తున్న
అమేథీ, రాయ్బరేలీ.. ఈ పేర్లు వినగానే గాంధీల కుటుంబమే గుర్తుకువస్తుంది. ఉత్తరప్రదేశ్లోని అత్యంత కీలకమైన ఈ రెండు నియోజకవర్గాలు తొలి నుంచీ గాంధీల కుటుంబానికి కంచుకోటలుగా నిలుస్తూ వచ్చాయి. అయితే ఇప్పుడు వీ
Nupur Sharma | లోక్సభ ఎన్నికలకు నగారా మోగింది. దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు గెలుపు గుర్రాల కోసం జల్లెడపడుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీ అభ్యర్�
Priyanka Gandhi | త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే పార్టీలు అభ్యర్థుల జాబితాను సైతం ప్రకటిస్తున్నాయి. అధికార బీజేపీ పార్టీ ఇప్పటికే 195 మం
Sonia Gandhi | కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ తన నియోజకవర్గమైన ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ ప్రజలకు గురువారం భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఆరోగ్యం, వయస్సు పైబడటంతో వచ్చే సమస్యల కారణంగా రానున్న లోక్సభ ఎ�