Adipurush - Kriti Sanon | రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ నటి కృతి సనన్ ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ఫ్లాప్గా నిలిచింది. ఇక ప్రభాస్ రా�
హీరో ప్రభాస్ కొత్త సినిమా సెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ‘రాధేశ్యామ్’ సినిమా విడుదలయ్యాక స్వల్ప విరామం తీసుకున్న ఆయన తిరిగి కెమెరా ముందుకు వస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంల�
అంచనాలను అందుకుంటే సరే..లేదంటే సినిమా అపజయం పాలవ్వడం ఖాయం. అల్లూరి సీతారామరాజు సినిమా తర్వాత సూపర్ స్టార్ కృష్ణ 14 వరుస ఫ్లాప్ చిత్రాలను చవిచూశాడు. బాహుబలి (Bahubali) తీసుకొచ్చిన స్టార్ డమ్ కూడా ప్రభాస్ (Prabhas)ను ఇలా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలను చేస్తూ షూటింగ్లలో తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఇటీవలే ఈయన నటించిన 'రాధేశ్యామ్' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఏపీలో సినిమా ఇండస్ట్రీ పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత విడుదలవుతున్న తొలి పెద్ద సినిమా రాధే శ్యామ్. దాంతో ఈ సినిమా ఓపెనింగ్ రికార్డులు కూడా ఘనంగా ఉండబోతున్నాయి. ఈ ప్రేమకథ కోసం ఆడియన్స్ ఎంతగా వేచి చూస్తున
అపజయంలో నుంచి విజయాన్ని వెతుక్కుంది పూజా హెగ్డే. కెరీర్ ప్రారంభంలోనే ఫ్లాపులు పలకరించినా పట్టుదలగా ప్రయత్నించింది. ఏదో చేసేద్దాం అని ఏరోజూ నటించలేదని చెప్పే పూజా…అలాంటి హిందీ అవకాశాలను వద్దనుకుని త
‘లవర్’ చిత్రం ద్వారా తెలుగుతెరపై అరంగేట్రం చేసింది మలయాళీ సోయగం రిద్దికుమార్. అనంతరం ఇతర భాషా చిత్రాల్లో అవకాశాలు రావడంతో టాలీవుడ్కు దూరమైంది. ఈ నెల 11న విడుదలకానున్న ‘రాధేశ్యామ్’ చిత్రంలో ఆమె ఆర�
భాగ్యశ్రీ..అలనాటి యువతరానికి కలల రాకుమారి. ‘మైనే ప్యార్ కియా’ చిత్రంతో నాటి కుర్రకారు ఆరాధ్య నాయికగా భాసిల్లింది. తెలుగులో ‘రాణా’ ‘ఓంకారం’ వంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో మెప్పించింది. దాదాపు రెండు దశాబ
తెలుగు చిత్రసీమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్లో ప్రభాస్ పేరు ప్రథమంగా ఉంటుంది. నలభైరెండేళ్ల వయసున్న ఈ పాన్ఇండియా హీరో ఇంకా సింగిల్గానే జీవితాన్ని సాగిస్తున్నారు. తాజాగా ఆయన పెళ్లి గురి�
ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం‘రాధేశ్యామ్’. కె.కె.రాధాకృష్ణకుమార్ దర్శకుడు. పాన్ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకురానుంది. విడుదల తేదీ దగ్గర�
‘జ్యోతిష్యం నేపథ్యంలో నడిచే అందమైన ప్రేమకథ ‘రాధేశ్యామ్’. నమ్మకం, అపనమ్మకం మధ్య జరిగే తీవ్ర సంఘర్షణ భూమికపై కథ నడుస్తుంది. భారతీయ తెరపై ఇప్పటివరకు రానటువంటి హృద్యమైన ప్రణయగాథ ఇది’ అన్నారు చిత్ర దర్శకు
పంచభూతాల సాక్షిగా ప్రేమను జయించి తీరుతానంటున్నాడు విక్రమాదిత్య. అవరోధాల అగాధాల్ని దాటుకొని నచ్చిన నెచ్చెలితో కలిసి జీవిత పయనం సాగిస్తానని చెబుతున్న అతని కథేమిటో తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే �
‘విక్రమాదిత్య, ప్రేరణ జంట ప్రణయగాథకు అందమైన దృశ్యరూపమే ‘రాధేశ్యామ్’. వీరిద్దరి పయనంలో పంచుకున్న మధురానుభూతులు, ప్రోదిచేసుకున్న జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి హృదయాల్ని స్పృశిస్తాయి’ అని అంటున్నారు రాధాకృ�
Radheshyam | కరోనా థర్డ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడిన రాధే శ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నది. విడుదల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ సినిమా విషయాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి.