పోలీస్శాఖలోని అన్ని విభాగాల్లో మహిళా సిబ్బంది మేం సైతం అంటూ విధులు నిర్వహిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా మహిళా సిబ్బంది కమ్యూనిటీ పోలీసింగ్లో భాగస్వాములవుతున�
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట్ వెంకట మాధవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలు, గొడవలతో భర్తే క్రూరంగా హత్య చేసినట్టు నిర్ధారించారు. సాంకేతిక, నిందితు�
రోడ్లపై మహిళలను వేధించినా పట్టించుకునే వారు లేరు.. మద్యం దుకాణాల ముందు సాయంత్రం ఆరు అయ్యిందంటే చాలు.. వాహనాలు పార్కు చేసి, రోడ్లు బ్లాక్ చేస్తున్నా కనీస చర్యలు తీసుకోకపోవడంతో పోకిరీలు, మందుబాబుల ఆగడాలు మ
పోలీసు అధికారుల బదిలీల్లో తమ వారికి అందలం కాదనుకున్న వారికి పాతాళం.. అనే విధంగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్నట్లు డిపార్ట్మెంట్లో చర్చ జరుగుతున్నది.
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్కు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు వచ్చాయని సీపీ డీఎస్. చౌహాన్ తెలిపారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్లోని పోలీస్ సిబ్బందికి సహాయంగా ఏడు కంపెనీల
Meerpet Rape Case | హైదరాబాద్ లోని మీర్ పేటలో 16 ఏండ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ పోలీస్ కమిషనరేట్ కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు.
Rachakonda | హైదరాబాద్ : రాచకొండ పోలీసు కమిషనరేట్లో పలువురు సీఐలు, ఎస్ఐలు బదిలీ అయ్యారు. ఐదుగురు సీఐలు, ముగ్గురు ఎస్ఐలను బదిలీ చేస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ ఉత్తర్వులు జారీ చేశారు.
కుటుంబ వ్యాపారంగా గంజాయి అక్రమ రవాణా లారీల్లో నల్లమట్టి బస్తాల మధ్య పెట్టి తరలింపు ఏపీలోని సీలేరు నుంచి మహారాష్ట్రకు సరఫరా హైదరాబాద్లో పట్టుకొన్న రాచకొండ పోలీసులు 1,825 కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురి అర�
సీలేరు నుంచి మేడిపల్లికి రవాణా ముగ్గురి అరెస్టు, మరో ముగ్గురు పరారీ హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఏపీలోని విశాఖపట్నం నుంచి హైదరాబాద్లోని మేడిపల్లికి భారీ మొత్తంలో తరలిస్తున్న గంజాయ�
మన్సూరాబాద్ : రాచకొండ పోలీస్ కమీషనరేట్ సీపీ మహేష్ భగవత్ ఆదేశాల మేరకు మంగళవారం ఎల్బీనగర్లోని అవినాష్ డిగ్రీ కళాశాలలో రాచకొండ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు గంజాయి నిర్మూలనపై అవగాహన కార్�
సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): తక్కువ కూలీ.. ఎక్కువ పని గంటలతో పిల్లలను పిండేస్తున్న యజమానులపై రాచకొండ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా ఈ నెల 1 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన డ్ర