సిటీబ్యూరో, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్న అక్రమార్కులపై రాచకొండ పోలీసులు తీసుకుంటున్న చర్యలపై మంత్రి నిరంజన్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శి రఘ�
ఎల్బీనగర్, మే 20 : కారణం లేకుండా బయటకు వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ హెచ్చరించారు. గురువారం లాక్డౌన్ సమయంలో ఇన్నర్ రింగ్రోడ్డులో నాగోలు బ్రిడ్జి వద్ద ప్
తుప్పుపట్టి.. నిరూపయోగంగా మారిన పోలీస్ వాహనాన్ని ఇలా అంబులెన్స్గా మార్చారు రాచకొండ పోలీసులు. కొవిడ్ కారణంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీపీ మహేశ్భగవత్ చొరవతో సుమారు 8 లక్షలు వెచ్చించి..మూలనపడ్డ
అపోహలు వద్దు.. ప్లాస్మా దానం చేయండి నేను కూడా చేస్తా : సీపీ మహేశ్భగవత్ సిటీబ్యూరో, మే 15(నమస్తే తెలంగాణ): ప్లాస్మా కావాలన్నా.. ఇవ్వాలన్నా.. https://donateplasma.rksc.inలో రిజిస్టర్ చేసుకోండి.. ఇలా చేయడం వల్ల ప్లాస్మా అవసరం ఉన్�
ఫేసుబుక్లో పరిచయం చేసుకుని.. విలువైన బహుమతులు పంపిస్తున్నామంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న నైజీరియాకు చెందిన ఐదుగురు సైబర్ క్రిమినల్స్పై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ బుధవారం పీడీ చట్టం విధించారు. న
బాలానగర్ లయన్స్ క్లబ్ కంటి దవాఖాన యాజమాన్యం రాచకొండ పోలీసులకు మంగళవారం ఓ అంబులెన్స్, ఐదు ఆక్సిజన్ సిలిండర్లను అందించింది. నేరేడ్మెట్ పోలీసు కమిషనర్ కార్యాలయంలో సీపీ మహేష్ భగవత్ను కలిసి వాటిన
రాచకొండ సీపీ కార్యాలయంలో టెలీ కౌన్సెలింగ్ కేంద్రం ప్రారంభం040-48214800లో సంప్రదిస్తే.. సలహాలు, సూచనలుగత ఏడాది 200మందికి ఒత్తిడి నుంచి ఉపశమనం కొవిడ్ సోకిందని భయంతో ఓ వ్యక్తి దవాఖాన భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు ప
లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక | జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ సర్కిల్లోని లింగోజిగూడ డివిజన్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 30న రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ శాఖ ఆంక్షలు విధించింది.
వస్తువుల వేలం | రాచకొండ కమిషనరేట్ పరిధిలో వినియోగంలో లేని వస్తువులకు 5S నిర్వహణలో భాగంగా బుధవారం అంబర్పేట్లోని కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్లో వేలం వేశారు.
వైద్యానికి సంబంధించి అత్యవసర సేవలు అవసరం ఉన్నవారు శ్రీనివాస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ సౌజన్యంతో అందుబాటులోకి తెచ్చిన నాలుగు క్యాబ్లను వృద్ధులు, గర్భిణులు, డయాలిసిస్ పేషెంట్లు, ఇతర రోగులు ఉచితంగా ఉ