యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాల్లో యూరియా (Urea) కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పొలం పనులు వదిలి సహకార సంఘాల వద్ద కాపుకాస్తున్నారు. తిండి తిప్పలు మాని, ఎండ వానాలను లెక్కచేయకుండా యూరియా కోసం తిప్�
Farmers | రాయపోల్ మండల కేంద్రానికి లోడ్ యారియా రాగా.. కొంతమందికి మాత్రమే లభించిందని చాలామంది యూరియా దొరకకపోవడంతో వెనుతిరిగి వెళ్లారు. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని ఆగ్రోస్ సెంటర్ కు యూరియా రాగా పలు గ్రామాల రైత
యూరియా (Urea) కోసం రైతులకు ప్రతి రోజు తిప్పలు తప్పడం లేదు. మంగళవారం ఉదయం నుంచి సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలో యూరియా కోసం వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు.
నల్లగొండ (Nalgonda) జిల్లాలో యూరియా కొరత ఎంత ఉంది అని చెప్పడానికి ఈ ఫోటోనే నిదర్శనం. పాఠశాలలో ప్రార్థన కోసం క్యూ లైన్లో నిల్చొని ప్రేయర్ చేయాల్సిన విద్యార్థి (Student) పొద్దు పొద్దున్నే ఓ ఫర్టిలైజర్ దుకాణం వద్ద యూర�
కాంగ్రెస్ పాలనలో రైతులకు యూరియా గోస తప్పడం లేదు. వానకాలం సీజన్లో సాగు చేసిన పంటలు పెరుగుతున్న సమయంలో అందించాల్సిన యూరియా అందుబాటులో లేక ఇక్కట్లు పడుతున్నారు.
Farmers | సోమవారం మిరుదొడ్డి మండల చెప్యాల-అల్వాల క్రాస్ రోడ్డులోని శ్రీ లక్షీ నర్సింహా రైతు సేవా కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం క్యూ లైన్ కట్టినా లాభం లేకుండా పోయింది.
Tirumala | తిరుమల(Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలువు దినాలు కావడంతో శని, ఆదివారం శ్రీవారి సన్నిధికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
గ్రేటర్లో భారీగా ఓటర్లు ఉన్నా.. ఓటేసేవాళ్లు తక్కువ. వచ్చినా భారీ క్యూ లైన్లు తిరిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక గంటల తరబడి క్యూ లైన్లలో ఎలా నిలబడలి..? అంటూ ఇంటికే పరిమితమయ్యే వారుంటారు.
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి రోజురోజు భక్తుల రద్దీ పెరిగిపోతోంది. ఉత్సవాల సమయంలో మల్లన్న దర్శనానికి 4 నుంచి 8 గంటల సమయం పడుతున్నది. ఈ క్రమంలో వేకువజామునే క్యూలోకి ప్రవేశించిన భక్తుడికి ఉదయం 9�