Paris Olympics 2024 | భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్ 2024 (Paris Olympics 2024) లో శుభారంభం చేసింది. తొలి రౌండ్లో ఘన విజయంతో ఆమె ఈ ఒలింపిక్స్ జర్నీని మొదలు పెట్టింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో జరుగుతున్న ఈ ఒలిం
PV Sindhu | పారిస్ ఒలింపిక్స్లో భారత క్రీడాకారిణి పీవీ సింధు శుభారంభం చేసింది. రెండో రోజు జరిగిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మ్యాచ్లో అలవోకగా గెలిచింది. మాల్దీవులకు చెందిన క్రీడాకారిణి ఫాతిమా నబాన అబ్ద�
దేశంలో గత కొన్నేండ్లుగా క్రికెట్కు సమాంతరంగా క్రేజ్ సంపాదిస్తున్న బ్యాడ్మింటన్లో గడిచిన మూడు ఒలింపిక్స్లోనూ మనకు పతకం దక్కింది. 2012లో సైనా నెహ్వాల్ ఈ క్రీడలో తొలి పతకాన్ని అందిస్తే పీవీ సింధు.. 2016, 2020�
Paris Olympics : భారత యువ బాక్సర్ నిషాంత్ దేవ్ (Nishant Dev) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసారి తాను ఒలింపిక్ పతకం కొల్లగొడుతానని, కచ్చితంగా మెడల్తోనే తిరిగి వస్తానని నిషాంత్ వెల్లడించాడు.
IOC : ప్యారిస్ ఒలింపిక్స్ టోర్నీకి ముందు భారత ఒలింపిక్ సంఘం(IOC) కీలక నిర్ణయం తీసుకుంది. విశ్వ క్రీడల ఆరంభ వేడుకల్లో భారత 'చెఫ్ ది మిషన్'గా షూటర్ గగన్ నారంగ్ (Gagan Narang)ను ఐఓసీ ఎంపిక చేసింది.
ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో అశ్విని పొన్నప్ప-తనీషా క్రాస్టో ప్రిక్వార్టర్స్కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్లో పీవీ సింధు తొలి రౌండ్లోనే వెనుదిరిగి మరోసారి నిరాశపరిచింది. మహిళల డబుల్స
భారత స్టార్ షట్లర్, తెలుగు క్రీడాకారిణి పీవీ సింధు.. గ్రీన్డేకు చెందిన ‘బెటర్ న్యూట్రిషన్' బ్రాండ్లో పెట్టుబడులు పెట్టారు. ఈ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నట్టు సోమవారం ఆమె ప్రకటించారు.