ఆధునిక విద్య కారణంగా రచయితలు కూడా అసంఖ్యాకంగా పుట్టుకొచ్చారు. వీరి చేతుల్లో కొన్ని వందల పుస్తకాలు రూపుదిద్దుకున్నాయి. వీటిలో ఏవి మంచివి అంటే చెప్పడం కష్టమైన పనే. కానీ సీనియర్ పాత్రికేయులు, కథకుడు, విమర�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఎన్నో మలుపులు, ఎన్నో దశలను దాటుకుని విజయతీరాలను చేరుకున్నది. ఈ ప్రయాణం అనేక వైరుధ్యాలు, సంఘర్షణలు, త్యాగాల సమాహారం. వీటన్నిటినీ జీవితంలో భాగంగా చిత్రించాల్సిన ఆవశ్యకతను గ
యాజ్ఞవల్క్యుడు.. మహాముని. గొప్ప సాధకుడు. అపార జ్ఞాని. యాజ్ఞవల్క్య స్మృతి రూపకర్త. వైశంపాయనులవారి ప్రియ శిష్యుడు, మేనల్లుడు కూడా. వీరి పూర్వీకులది నేటి గుజరాత్ ప్రాంతమని అంటారు. బాల్యం నుంచీ పరమ జిజ్ఞాసి. ప
పిల్లల కథ అయినా, పెద్దల కథ అయినా ఆర్సీ కృష్ణస్వామిరాజు చేతిలో బంగారు నగలా నగిషీలు పొందుతుంది. తాజాగా ఆయన రాసిన ‘కార్వేటినగరం కథలు’ ఈ విషయాన్ని మరోమారు రుజువు చేశాయి. ఈ పుస్తకంలో 30 బాలల కథలు ఉన్నాయి. ప్రతి �