Jellyfish | బీచ్ ఒడ్డుకు చనిపోయిన జెల్లీ ఫిష్లు (Jellyfish) కొట్టుకువస్తున్నాయి. వీటి కారణంగా సముద్రంలో స్నానం చేసే వారు దురదల బారిన పడుతున్నారు. కొంతమంది అనారోగ్యం పాలై ఆసుపత్రుల్లో చేరుతున్నారు.
Sand art | దేశమంతా జగన్నాథ స్వామి ఆలయాల్లో కోలాహలం నెలకొన్నది. ఇవాళ జగన్నాథుని రథయాత్ర నిర్వహించనుండటంతో భక్తులు తండోపతండాలుగా ఆలయాలకు తరలివెళ్తున్నారు. ఈ క్రమంలో ఒడిశాకు చెందిన సైకత శిల్పి (Sand artist) సుదర్శన్ ప�
సదర్భం ఏదైనా ఇసుకతో కళాకృతులను సృష్టించే ఇసుక ఆర్టిస్ట్ (Sand artist) సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా జీసెస్ క్రైస్ట్ ప్రతిరూపం, శిలువతో కూడిన స్యాండ్�
శ్రీరామనవమి ((Sri Rama Navami)) సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarshan Pattnaik) శ్రీరాముడి సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని పూరీ (Puri) తీరంలో అయోధ్య ఆలయం (Ayodhya's Ram Temple), చూడచక్కన�
CM KCR | దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంతో పాటు ప్రపంచంలోనే దేశాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని ఆహ్వానిస్తూ జగన్నాథుడు
శ్రీరామనవమిని పురస్కరించుకుని ఒడిశాలోని పూరీబీచ్లో రామాలయం వెలిసింది. అదే రాష్ట్రానికి చెందిన ప్రముఖ సైకతశిల్పి సుదర్శన్ పట్నాయక్ ఇసుకతో ఆరు ఫీట్ల పొడవైన రామమందిర ప్రతిరూపాన్ని ర�
7000 సముద్రపు గవ్వలతో గణేశుడి విగ్రహం | ప్రపంచవ్యాప్తంగా ఇవాళ వినాయక చవితిని అందరూ ఎంతో భక్తి విశిష్టలతో జరుపుకుంటున్నారు. గణేశుడికి మంటపాలు కట్టి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.