ఐపియల్ టీ20 మెగా టోర్నీలో ముంబై ఇండియన్స్ జట్టు వరుసగా ఐదో మ్యాచులోనూ ఓడిపోయింది. మంచి బ్యాటింగ్తో పాటు అద్భుతమైన బౌలింగ్ తోడవడంతో పంబాబ్ కింగ్స్.. ముంబై టీంని 12 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ �
ముంబై బ్యాటర్లు పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. సిక్సర్ల వరద పారిస్తున్నారు. జూనియర్ డివిలయర్స్గా పేరొందిన డివాల్ బ్రీవీస్ పంజాబ్ బౌలర్లైన స్మిత, రాహుల్ చాహర్లకు చుక్కలు చూపించాడు. స్మిత వేసిన �
రస్సెల్ రఫ్ఫాట పంజాబ్పై కోల్కతా విజయం బంతితో ఉమేశ్ యాదవ్ ప్రత్యర్థి ప్లేయర్లను చెడుగుడాడుకుంటే.. బ్యాట్తో రస్సెల్ వీరంగమాడాడు! క్రీజులో ఉన్నది ఎంత పెద్ద ఆటగాడైనా.. తన బంతిని తక్కువ అంచనా వేస్తే మ�
ఖరీదైన క్రికెట్ పండుగ ఐపీఎల్కు రంగం సిద్ధమైంది. ఈసారి ఛాంపియన్గా నిలిచే జట్టు ఏదో చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే మెగావేలం తర్వాత అన్ని జట్టూ సూపర్ జట్లలాగే కనిపిస్తున్నాయి. మరికొన్ని రోజుల్లో ఈ టోర్నీ ప�
న్యూఢిల్లీ: కేఎల్ రాహుల్ ఫ్రాంచైజీని వీడడం నిరాశకు గురి చేసిందని పంజాబ్ కింగ్స్ సహ యజమాని నెస్ వాడియా అన్నాడు. కొత్తగా రానున్న జట్టును రాహుల్ ముందే సంప్రదించి ఉంటే అది అనైతికమని పేర్కొన్నాడు. ఐపీఎ
ఇండియన్ ప్రిమియర్ లీగ్( IPL )లో వచ్చే ఏడాది రెండు కొత్త టీమ్స్ రాబోతున్న విషయం తెలుసు కదా. ఈ కొత్త ఫ్రాంచైజీలను ఈ నెల 25న బీసీసీఐ అధికారికంగా ప్రకటించనుంది.