PBKS vs RCB | ఐపీఎల్ 15 సీజన్లో భాగంగా పంజాబ్, బెంగళూరు మధ్య జరుగుతున్న మూడో మ్యాచ్లో బెంగళూరు ఇన్నింగ్స్ ముగిశాయి. 20 ఓవర్లలో బెంగళూరు 205 పరుగులు చేసింది. బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్.. జట్టును ఆదుకున్నాడు. 57 బంతుల్లో 88 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 41 పరుగులు, దినేశ్ కార్తీక్ 14 బంతుల్లో 32 పరుగులు, అనుజ్ రావత్ 20 బంతుల్లో 21 పరుగులు చేశారు. 2 వికెట్ల నష్టంతో 205 పరుగులు చేసి.. పంజాబ్కు 206 పరుగుల భారీ లక్ష్యాన్ని బెంగళూరు నిర్ధేశించింది.
You do not want to miss this @RCBTweets fans 😉😉
FAF pulls off an ABD in #RCB colours 😉
Watch ▶️ https://t.co/M4eg57WM6a #TATAIPL #PBKSvRCB pic.twitter.com/iF73raQIBE
— IndianPremierLeague (@IPL) March 27, 2022