Bhagwant Mann | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో మరికాసేపట్లో భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయాలతోపాటు పలు అంశాలపై వారు చ�
Banwarilal Purohit | బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు, ప్రభుత్వాలకు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి కాకముందు
రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కాషాయ పార్టీలను మట్టికరిపించి ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) అధికారం అప్పగించాలని ఆ రాష్ట్ర ప్రజలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విజ్ఞప్తి చేశారు.
CM Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. జర్మనీలోని మ్యునిచ్లో జరిగిన అంతర్జాతీయ వాణిజ్య సమావేశాలకు వెళ్లిన పంజాబ్ సీఎంను ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో దించేసినట్లు �
చండీఘడ్: లోక్సభలో ప్రవేశపెట్టిన విద్యుత్తు సవరణ బిల్లు-2022ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వ్యతిరేకించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే బిల్లును రూపొందించినట్లు ఆయన ఆరోపించారు. ఇది రాష్ట్రా�
న్యూఢిల్లీ: పంజాబ్ సీఎం భగవంత్ మాన్ దేశరాజధాని ఢిల్లీలో ఉన్న ఆపోలో హాస్పిటల్ నుంచి ఇవాళ ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. కడుపునొప్పి రావడంతో ఆయన్ను బుధవారం హాస్పిటల్లో చేర్పించారు. సీఎం భగవంత్ మ�
చండీగఢ్లో పంజాబ్ సీఎం భగవత్మాన్ సింగ్ పెళ్లి డాక్టర్ గురుప్రీత్ కౌర్తో గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాతోపాటు ఎంప�
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ను చూసి గర్వపడుతున్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. సీఎం భగవంత్ మాన్ తలుచుకుంటే ఆరోగ్య మంత్రి చేసిన అవినీతిని కప్పిప�
పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లాను అవినీతి నిరోధక శాఖ మంగళవారం అరెస్ట్ చేసింది. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఆయన్ను పదవి నుంచి తొలగించారు. ఆయన్ను వెంటనే అరె�
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ఒక్కసారిగా కొరడా ఝుళిపించారు. పంజాబ్ ఆరోగ్య మంత్రి విజయ్ సింగ్లా ను పదవి నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు రావడంతోన
పంజాబ్ ఎన్నికల సమయంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్పై ఆప్ మాజీ నేత కుమార్ విశ్వాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో అవి తీవ్ర దుమారాన్నే రేపాయి. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. సీఎం కేజ్�
పంజాబ్ అధికారులతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశం కావడం పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ లేని సమయంలో కేజ్రీవాల్ పంజాబ్ విద్యుత్ అధికారులతో సమావేశ�