Punjab CM | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ముఖ్య అతిథిగా హాజరైన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. సభికులను ఉద్దేశించి సీఎం ప్రసంగిస్తుండగానే రాఖీ చేతిలో పట్టుకుని ఓ మహిళ సరాసరి స్టేజ
Gurbani Controversy | అమృత్సర్లోని స్వర్ణదేవాలయం (Golden Temple) నుంచి గుర్బానీ (Gurbani) ని అందరికీ ఉచితంగా ప్రసారం చేస్తామని, ఈ మేరకు సిక్కు గురుద్వారా చట్టం - 1925ను సవరిస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి (Punjab CM) భగవంత్ సింగ్ మాన్ (Bhagwant Mann) ట్�
Cm Bhagwant Mann | తెలంగాణలో చేపట్టిన సాగునీటి పథకాలు బాగున్నాయని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ ప్రశంసించారు. రాష్ట్రంలోని భూగర్భ జలాల పరిరక్షణ చర్యలను అధ్యయనం చేసేందుకు సీఎం నేతృత్వంలోని అధికారుల బృ�
తెలంగాణలో నీటి వనరులను సృష్టించడంతోపాటు ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలు అద్భుతమని పంజాబ్ రాష్ట్ర అధికారులు ప్రశంసించారు.
ఖమ్మం సభకు హాజరయ్యేందుకు మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న పలువురు ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల జాతీయ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం యాదగిరిగుట్టను సందర్శించారు
Punjab CM Bhagwantmann Singh : పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్.. ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ భేరీలో పాల్గొన్నారు. సభను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. కంటి వెలుగు ఎంతో ప్రభావంతమైన పథకమన్నారు. సభకు వచ్చిన జనం చూస్తు�
liquor factory closure పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఉన్న లిక్కర్ కంపెనీని మూసివేయాలని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఆ లిక్కర్ కంపెనీ వల్ల స్థానికంగా పర్యావరణ సమస్యలు ఉత్పన్నం అవుత�
Bhagwant Mann | ఫతేపూర్ సాహిబ్ గురుద్వారాలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ప్రత్యేక పూజలు చేశారు. తన సతీమణితో కలిసి వచ్చి అమరవీరులకు నివాళులర్పించారు. ఆయన వెంట ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్�
CM KCR | ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం సాయంత్రం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో దేశంలోని ప్రస్తుత రాజకీయాలతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచ
Bhagwant Mann | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్ మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్కు చేరుకున్నారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో మరికాసేపట్లో భేటీ కానున్నారు. ప్రస్తుత రాజకీయాలతోపాటు పలు అంశాలపై వారు చ�
Banwarilal Purohit | బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు, ప్రభుత్వాలకు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి కాకముందు
రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, కాషాయ పార్టీలను మట్టికరిపించి ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) అధికారం అప్పగించాలని ఆ రాష్ట్ర ప్రజలకు పంజాబ్ సీఎం భగవంత్ మాన్ విజ్ఞప్తి చేశారు.