వ్యాపారులు తమ వద్ద నిత్యావసర వస్తువుల స్టాక్ వివరాలను ప్రతీ శుక్రవారం ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేయాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటించాలని అన�
బియ్యం, పప్పులు, పలు ఇతర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటున్న తరుణంలో, ఇప్పుడు చక్కెర వంతు వచ్చింది. దేశీయంగా గత మూడు వారాలుగా చక్కెర ధరలకు రెక్కలు వచ్చాయి. రికార్డు స్థాయికి చేరిన ఈ ధరలు మరో 2-3 నెలలు కొనసాగే అవక
వనరులకు కొరతలేని మన దేశంలో తినే తిండికి కొరత ఏర్పడుతున్నది. దేశ ప్రజలకు ఆహార పదార్థాలను అందించేందుకు ఇతర దేశాల వైపు చూడాల్సిన దుస్థితి నెలకొంది. అత్యవసర సరుకులైన వంట నూనెలు, పండ్లు, పప్పు దినుసులను దిగుమ�
ఆరుగాలం కష్టిం చి పండించిన పప్పుశనగను విక్రయించేందుకు రైతన్న అవస్థలు పడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వం రోజుకో నిబంధన విధిస్తూ కొర్రీ లు పెడుతుండడంతో ఆందోళనకు గురవుతున్నాడు. సకాలంలో నాఫెడ్ కొనుగోలు చేయకప�
ఇక ఈసారి సెక్షన్ 80సీ పరిధి పెంపు, పన్నుల సరళీకరణ, జీఎస్టీ మినహాయింపు, రాయితీలు,
ప్రోత్సాహకాలు అంటూ పెద్ద లిస్టుతోనే ఉన్నారు ఉద్యోగులు, వ్యాపారస్తులు. మరి వీటిల్లో
ఎంతవరకు ఇచ్చే అవకాశం ఉన్నది?
ఆరునెలల క్రితం నాటి మాట.. తెలంగాణలో పండించిన ధాన్యం కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రం అడిగితే.. అబ్బే గోదాములు ఖాళీ లేవు.. నాలుగైదేండ్లకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయి.
పెసర్లను దోరగా వేయించుకోవాలి. కుకర్లో మూడున్నర కప్పుల నీళ్లుపోసి నాలుగు విజిల్స్ వచ్చేవరకు వాటిని ఉడికించుకోవాలి. ప్రెషర్ తీసిన తర్వాత సన్నని మంటపై పెట్టి కొబ్బరి తురుము, బెల్లం తురుము, ఒక టేబుల్ స్
మనిషి జీవనశైలి మారింది. జీవితం ఉరుకులు పరుగులుగా మారింది. శారీకర శ్రమ తగ్గింది. శ్రమలేని పనులు, అధిక ఒత్తిడితో మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. 25ఏండ్లకే బీపీ, షుగర్, 40ఏండ్లకే హార్ట్స్ట్రోక్కు గురవు
పత్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉన్నది. తెలంగాణలో ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో ఉంగా, నిర్మల్, నల్లగొండ జిల్లాలు తర్వాతి స్థానాల్లో...
కేంద్రం తీరుపై నిరసనగా.. సీఐటీయూ నేత చుక్కా రాములు సిద్దిపేట టౌన్, మార్చి 12: కేంద్ర ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతూ పెట్టుబడిదారుల జేబులు నింపుతున్నదని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు వ�
యాసంగిలో అపరాల సాగు లాభదాయకమని వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం (ఆర్ఏఆర్ఎస్) సహ వ్యవసాయ సంచాలకులు డాక్టర్ ఆర్ ఉమారెడ్డి సూచిస్తున్నారు. మినుము, పెసర, జొన్న, మక్కజొన్న, నువ్వు పంటలు వేసేందుకు ఇ
ప్రపంచంలో అత్యధికంగా పప్పులు పండించేది, ఉపయోగించేది భారతదేశమే. అయినా, మన అవసరాలు తీరడం లేదు. ఏటా విదేశాల నుంచి రూ.వేల కోట్ల విలువైన పప్పు దినుసులను దిగుమతి చేసుకొంటున్నాం. దేశీయంగా పప్పు దినుసుల ఉత్పత్తి�