హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ పాడెల్ లీగ్ (హెచ్పీఎల్) గోపీచంద్ అకాడమీ వేదికగా శనివారం మొదలైంది. ఎనిమిది వారాల పాటు సాగే ఈ లీగ్లో తొలిరోజు ఆతిథ్య కివీ స్టార్స్ జట్టు మహిళల డబుల్స్ విభాగంలో హ
హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 3: హనుమకొండ జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో బ్యాడ్మింటన్ కోచ్గా పనిచేస్తున్న కురపాటి రమేష్ ప్రతిభకు గుర్తింపు లభించింది. తెలంగాణ బ్యాడ్మింటన్ జట్టుకు ఆయన కోచ్గా ఎంపి�
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత డ‘బుల్లెట్స్' పుల్లెల గాయత్రి-ట్రీసా జాలీ అసాధారణ ఆటకు కాంస్య పతకం లభించింది. అన్సీడెడ్గా, ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచ మేటి షట్లర్లు, ముగ్గు�
తన గురితో అంతర్జాతీయ వేదికపై పతకాలు కొల్లగొడుతున్న తెలంగాణ యువ షూటర్ ధనుశ్ శ్రీకాంత్, బ్యాడ్మింటన్లో మెరుపులు మెరిపిస్తున్న పుల్లెల గోపీచంద్ తనయ పుల్లెల గాయత్రి ప్రతిభను కేంద్ర ప్రభుత్వం గుర్తి�
ప్రతి అథ్లెట్ ప్రయాణంలో రికవరీ అనేది అత్యంత ముఖ్యమైన భాగమని, అయినప్పటికీ దానికి సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అభిప్రాయపడ్డాడు.
తెలంగాణను దేశంలోనే స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నదని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.
Lakshya Sen : భారత స్టార్ షట్లర్ లక్ష్య సేన్ (Lakshya Sen) చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు. ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్షిప్ (All England Championship)లో తిరుగులేని ఆటను కనబరుస్తున్న లక్ష్య సేన్ అద్భుత విజయంతో ఫైనల్కు దూసుకెళ్లాడు.
భారత స్టార్ షెట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap) జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని సైనా నెహ్వాల్ (Saina Nehwal) ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
గుండె జబ్బులతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారులకు అండగా నిలిచి ఉచితంగా ఆపరేషన్లు చేసి పసిపిల్లలకు పునర్జన్మను ప్రసాదిస్తున్న సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న నిస్వార్ధ సేవలు నేటి సమాజానికి స్ఫూర�
బ్యాడ్మింటన్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్షిప్స్ - 2025కు వేళైంది. మంగళవారం నుంచి బర్మింగ్హామ్ వేదికగా ఈ టోర్నీకి తెరలేవనుంది. 1980లో ప్రకాశ్ పదుకునే, 2001లో పుల్లెల గోపీచంద్
తెలంగాణ బ్యా డ్మింటన్ అసోసియేషన్ (టీబీఏ) నూత న అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్బాబు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బీఏఐ) ఉపాధ్యక్షుడు పుల్లెల గోపీచంద్ శుక్రవారం అధి�