భారత స్టార్ షెట్లర్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ (Parupalli Kashyap) జంట తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని సైనా నెహ్వాల్ (Saina Nehwal) ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు.
గుండె జబ్బులతో ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న చిన్నారులకు అండగా నిలిచి ఉచితంగా ఆపరేషన్లు చేసి పసిపిల్లలకు పునర్జన్మను ప్రసాదిస్తున్న సత్యసాయి ట్రస్ట్ అందిస్తున్న నిస్వార్ధ సేవలు నేటి సమాజానికి స్ఫూర�
బ్యాడ్మింటన్లో ప్రతిష్టాత్మకంగా భావించే ఆల్ఇంగ్లండ్ ఓపెన్ చాంపియన్షిప్స్ - 2025కు వేళైంది. మంగళవారం నుంచి బర్మింగ్హామ్ వేదికగా ఈ టోర్నీకి తెరలేవనుంది. 1980లో ప్రకాశ్ పదుకునే, 2001లో పుల్లెల గోపీచంద్
తెలంగాణ బ్యా డ్మింటన్ అసోసియేషన్ (టీబీఏ) నూత న అధ్యక్షుడిగా మంత్రి శ్రీధర్బాబు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ అసోసియేషన్(బీఏఐ) ఉపాధ్యక్షుడు పుల్లెల గోపీచంద్ శుక్రవారం అధి�
Pullela Gopichand : భారత బ్యాడ్మింటన్లో పుల్లెల గోపిచంద్(Pullela Gopichand) ఒక దిగ్గజం. తన అద్వితీయ ఆటతో ఈతరం ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు హెడ్ కోచ్(India national badminton team head coach)గా ఉన్న అతను తన జీవితం
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్కు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. సోమవారం కర్ణాటకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గోపీచంద్ డాక్టరేట్ అందుకున్నార
రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నుంచి తెలంగాణ సీనియర్ చాంపియన్షిప్ మొదలైంది. కన్హా శాంతివనం వేదికగా జరుగనున్న టోర్నీని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీ
హైదరాబాద్..బ్మాడ్మింటన్ హబ్గా కొనసాగేందుకు మరో అడుగు పడింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ సహకారంతో గచ్చిబౌలిలో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ మొదలైంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇ�
ఐబీఎస్-ఐసీఎఫ్ఏఐలో స్పోర్ట్స్ ఫెస్టివెల్ ఘనంగా మొదలైంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి గ్రామ శివారులో ఉన్న కాలేజీలో టీమ్ వీఏపీఎస్ ఆధ్వర్యంలో ఏఏవీఈజీ -13 పేరిట మూడు రోజుల పాటు ఆట
సివిల్ సర్వీసెస్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో గోపీచంద్ హైదరాబాద్, ఫిబ్రవరి2(నమస్తే తెలంగాణ): వ్యాయామ విద్యపై నేటి తరం పిల్లలకు సరైన అవగాహన లేదని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్