Pullela Gopichand : భారత బ్యాడ్మింటన్లో పుల్లెల గోపిచంద్(Pullela Gopichand) ఒక దిగ్గజం. తన అద్వితీయ ఆటతో ఈతరం ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. ప్రస్తుతం జాతీయ జట్టుకు హెడ్ కోచ్(India national badminton team head coach)గా ఉన్న అతను తన జీవితం
భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్కు శ్రీ సత్యసాయి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. సోమవారం కర్ణాటకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా గోపీచంద్ డాక్టరేట్ అందుకున్నార
రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం నుంచి తెలంగాణ సీనియర్ చాంపియన్షిప్ మొదలైంది. కన్హా శాంతివనం వేదికగా జరుగనున్న టోర్నీని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీ
హైదరాబాద్..బ్మాడ్మింటన్ హబ్గా కొనసాగేందుకు మరో అడుగు పడింది. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ సహకారంతో గచ్చిబౌలిలో పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ మొదలైంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇ�
ఐబీఎస్-ఐసీఎఫ్ఏఐలో స్పోర్ట్స్ ఫెస్టివెల్ ఘనంగా మొదలైంది. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి గ్రామ శివారులో ఉన్న కాలేజీలో టీమ్ వీఏపీఎస్ ఆధ్వర్యంలో ఏఏవీఈజీ -13 పేరిట మూడు రోజుల పాటు ఆట
సివిల్ సర్వీసెస్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో గోపీచంద్ హైదరాబాద్, ఫిబ్రవరి2(నమస్తే తెలంగాణ): వ్యాయామ విద్యపై నేటి తరం పిల్లలకు సరైన అవగాహన లేదని జాతీయ బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్