కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ధ్వజ మెత్తారు. అసెంబ్లీ జీరో అవర్ లో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన పల
సిరిసిల్లలోని పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు ప్రభుత్వం నుండి రావాల్సిన స్క్రిప్టు డబ్బులు కాలయాపన లేకుండా వారి ఖాతాల్లో జమ చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రమేష్ ప్రభుత్వా�
గోదావరిఖని నగరంలోని శ్రీ కోదండ రామాలయం పరిసర ప్రాంతంలో కొద్ది రోజులుగా సంచరిస్తున్న గుర్తు తెలియని మహిళకు అధికారులు ఆశ్రయం కల్పించారు. స్థానికులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ మ�
రైతులకు మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో మెరుగైన సేవలందిస్తామని మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడుదుల వెంకన్నను స్పష్టం చేశారు. నూతనంగా ఎన్నుకోబడిన వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవ�
సెస్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ, తన రెండున్నర
పదవి కాలంలో 50 శాతం అనుకున్న పనులు చేశామని సిరిసిల్ల సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు.
రైతుల నార్లు ముదిరి నష్టపోక ముందే కన్నేపల్లి పంప్ హౌస్ను ప్రారంభించి మధ్య మానేరు ఎల్ఎండీకి నీరు నింపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.
మొక్కలు నాటి భవిష్యత్ తరాలకు కాలుష్యరహిత సమాజాన్నిఅందించాలని నిజామాబద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూచించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ అర్బన్ పార్కులో గురవారం 76వ వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహి�
అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మంగపేట, కూనవరం, గంగారం, పందిళ్ళ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం శంకుస్థాపనలు ప్రార�
అర్హులైన ప్రతీ నిరుపేదకు దఫాల వారిగా ఇందిరమ్మ ఇండ్లు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితెల ప్రణవ్ అన్నారు. పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో హుజురాబాద్ పట్టణ, మండల
కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులందరికీ అన్ని సంక్షేమ పథకాలను అందిస్తుందని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కందునూరిపల్లి, నారాయణపూర్, కోదురుపా
ప్రజలందరూ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని జిల్లా ఇన్ ఛార్జీ జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉట్నూర్ మండల కేంద్రంలో జిల్లా ఆస్పత్రిలో 50 బెడ్స్ నుండి 100 బెడ్స్ గా రూ.13కోట్ల 75లక్షలతో అప్ గ్రేడేషన్ శుక్రవారం ప్రారంభిం
ధర్మారం మండల కేంద్రంలోని స్మార్ట్ కిడ్స్ పాఠశాల యజమాన్యం ఓ నిరుపేద విద్యార్థినికి ఒకటి నుంచి ఉన్నత చదువుల వరకు ఉచిత విద్యను అందించడానికి ముందుకు వచ్చింది. ఈ మేరకు విద్యార్థిని కుటుంబ సభ్యులకు లిఖితపూర�
మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని తక్కళ్లపల్లి రవీందర్ రావు డిమాండ్ చేశారు. స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలసి ఆయన సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ను సందర్శించారు. సందర్భంగా ర
తల్లిదండ్రులు లేని అనాథలు, ఎలాంటి ఆధారం లేని అభాగ్యులైన పిల్లలకు చేయూత ఇచ్చి ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మిషన్ వాత్సల్యను అమలు చేస్తున్నది. స్త్రీ, శిశు, సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం ద్వా
రాష్ట్రంలోని వయోధిక పాత్రికేయులు తమకు ప్రభుత్వం గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణను వయోధిక జర్నలిస్టులు మీడియా అకా�