భారతీయ ఆహార వ్యవస్థకు సంబంధించిన సమాచారాన్ని ఆన్లైన్లో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు టాటా-కార్నెల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్ (టీసీఐ), ఇక్రిశాట్ సంయుక్తంగా ఓపెన్
కులవృత్తినే నమ్ముకుని జీవిస్తున్న చేనేత, మరమగ్గాల కార్మికులు, వాటి అనుబంధ సంస్థల కార్మికులు సహజ మరణం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే చేనేత బీమా ద్వారా వారి కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా ప్రభుత్వం అందిస్తుంది. బ
ఏండ్ల తరబడి మగ్గాలపై కూర్చొని నాలుగుపదుల వయస్సులోనే అనారోగ్యం పాలవుతున్న నేతన్నకు సర్కార్ అండగా నిలుస్తున్నది. రోగాలబారిన పడి ప్రాణాలు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబానికి సీఎం కేసీఆర్ ప�
వారం నుంచి ఎడతెగని వర్షం కురుస్తున్నా ఎప్పుడైనా ఒక్క గంట కరంటు పోవడం చూశామా? వర్షాల తీవ్రతతో ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించినా ఇంటిల్లిపాది టీవీల ముందు కాలక్షేపం చెయ్యగలుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ హో�
పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలాంటిదని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బుధవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు లబ్ధిదారుల
పట్టణ పరిధిలోని 15వార్డు గాడిచర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నపూర్ణ ట్రస్టు అందించే బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని ఎం ఈవో యాదవరెడ్డి ప్రారంభించారు
స్వయం సహాయక సం ఘాల సభ్యులకు బ్యాంకులు అందిస్తున్న రుణాల ను సద్వినియోగం చేసుకోవాని ఎమ్మెల్యే విఠల్ రె డ్డి సూచించారు. లోకేశ్వరం మండల కేంద్రంలోని రైతువేదికలో గురువారం మండల నాయకులతో కలిసి మండల సమాఖ్య సంఘ�
మన పల్లెలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయని, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు లబ్ధి పొంది కుటుంబాలను బాగు చేసుకుంటున్నారని, మహిళా సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్, విద్యాశాఖ మంత్రుల�
సెట్విన్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న స్వయం ఉపాధి శిక్షణ తరగతులు నిరుద్యోగ యువతకు అండగా నిలుస్తున్నాయి. నామమాత్రపు ఫీజుతో నాణ్యమైన శిక్షణను అందిస్తున్న సెట్విన్ కేంద్రాలు పేద విద్యార్థులకు ఉపాధి కల్
రష్యాతో సమర్థంగా పోరాడటంలో ఉక్రెయిన్కు తోడ్పాటు అందించే ఉద్దేశంతో ఆర్థిక సాయం చేసేందుకు జీ7 దేశాలు ముందుకొచ్చాయి. రూ.1.5 లక్షల కోట్లు ఆర్థిక సాయం చేయాలని జీ7 దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యూకే, అమ�
రైతులు వడి వడిగా వానకాలం సాగుకు సన్నద్ధ్దమవుతున్నారు. ఇప్పుడిప్పుడే చిన్నా చితకా పనులు మొదలు పెడుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటల్లోకి నీరు చేరుతుండడం, బావులు, బోర్లలో భూగర్భ జలాలు
వానకాలం పంటల సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ సిద్ధం చేసింది. రైతులకు ఇబ్బంది లేకుండా 15 రోజుల ముందే ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే యాసంగి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతుండగా వానకాలంలో
జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ దవాఖానల్లో రోగుల సహాయకులకు రూ.5కే భోజనం అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్తో ఒప్పందం చేసుకోవడంతో ఆర్థిక, వైద్యారో�
బడి ఈడు పిల్లలందరినీ బడిలో చేర్పించాలనే ఉద్దేశంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సర్వే కొనసాగుతున్నది. బడి మానేసిన పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయడానికి 6నుంచి 14, 15నుంచి 19 ఏండ్లల