సంగారెడ్డి నియోజకవర్గం పరిధిలోని అధికారులు ప్రొటోకాల్ను పాటించడం లేదని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. ఈ విషయమై గురువారం ఆయన జిల్లా కలెక్టర్, సీఎస్, అసెంబ్లీ స్పీకర్కు లేఖల ద్వారా ఫిర్యాదు చేశ�
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రొటోకాల్ రగడ రగులుకుంది. ప్రజా పాలన కార్యక్రమంతోపాటు ఇటీవల హనుమకొండ కలెక్టరేట్లో ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిర్వహించిన సమావేశ�
ఇస్రో శాస్త్రవేత్తల కార్యక్రమానికి కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంలను రావొద్దని ప్రధాని మోదీ ఆదేశించటం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నది. ఇస్రో శాస్త్రవేత్తల దశాబ్దాల శ్రమను పక్కకునెట్టి..
తృణ ధాన్యాల్లో ప్రధానమైన రాగుల విత్తనోత్పత్తిలో ఎదురవుతున్న ఇబ్బందులకు ఇక్రిసాట్ పరిష్కారం చూపింది. జన్యు సవరణతో మేలురకం రాగులను ఉత్పత్తి చేసే పద్ధతులను రూపొందించింది. అమెరికాకు చెందిన యూనివర్సిటీ �
తెలంగాణ ప్రభుత్వ అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న అధికారులు ప్రజాప్రతినిధుల ప్రొటోకాల్ పాటించడం లేదని అధికారుల తీరుపై జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్రెడ్డి అగ్�
వారించినా వినకుండా శాసనసభలో బీజేపీ సభ్యులు వెల్లోకి దూసుకురావడంతోనే వారిపై స్పీకర్ చర్యలు తీసుకొన్నారని ఆర్థిక మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. సభలో గవర్నర్ ప్రసంగం, బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భ�