ప్రొటోకాల్ పాటించకుండానే ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంపై స్థానిక కార్పొరేటర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సోమవారం ఎమ�
బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లో రూ.37.23 కోట్ల వివిధ అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. ప్రజాభవనం ముందు మొక్కలు నాటారు. అనంతరం మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అధ్య�
ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని వేదికపై కూర్చోబెట్టి, ప్రజల ఆశీర్వాదంతో గెలిచిన ఎమ్మెల్యేను కింద కూర్చోబెట్టడమేనా.. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా పాలన అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ
బీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. అధికారిక హోదా లేకున్నా కాంగ్రెస్ నాయకులు పెత్త నం చెలాయిస్తున్నారని ఆగ�
Kova Lakshmi | మంత్రి సీతక్కపై(Minister Seethakka) ఎమ్మెల్యే కోవ లక్ష్మి( MLA Kova Lakshmi) ఫైర్ అయ్యారు. మంత్రి అధికారిక కార్యక్రమాలకు ప్రోటోకాల్(Protocol) పాటించలేదని ఆరోపించారు. ప్రోటోకాల్ తెలియకుండా సీతక్క మంత్రి ఎలా అయిందోనని ఎద్దేవా �
అధికారం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులకు బదులు వారి కుటుంబ సభ్యులు హాజరవుతున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్లోని (Hyderabad) జూ�
Modi 3.0 : నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని కాంగ్రెస్ ఎంపీ దీపీందర్ సింగ్ హుడా ఆరోపించారు.
‘ప్రజా పాలన’ పేరు చెప్పి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నేతలంతా ఒకటే పాట పాడారు. ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని, ప్రజాస్వామ్యబద్ధ పాలన కొనసాగిస్తామని సీఎం రేవంత్రెడ్డి సహా మంత్రులు, నాయకులు �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని కస్తూర్బాలో ఇంటర్ కళాశాల అదనపు గదుల ప్రారంభోత్సవంలో ప్రొటోకాల్పై శనివారం రగడ జరిగింది. కస్తూర్బా విద్యాలయంలో ఇంటర్ కళాశాలకు అదనపు గదుల ని�
Mpdo Suspension | ప్రొటోకాల్( Protocol) నిబంధనలు విస్మరించి విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పెద్దపల్లి జిల్లాలోని రామగిరి(Ramagiri) ఎంపీడీవో(MPDO )ఐ.రమేష్ను సస్పెండ్(Suspend )చేస్తూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉత్తర్వులు జా�
మల్కాజిగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, తన నెంబర్ నుంచి బీఆర్ఎస్ కార్పొరేటర్లకు ఫోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరిస్తున్నారని గురువారం హైదరాబాద్లోని అసె�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కనీసం ప్రొటోకాల్ పాటించలేదని కొత్తూరు జడ్పీటీసీ శ్రీలత అన్నారు. బుధవారం ఎస్బీపల్లిలో జడ్పీ నిధులతో నిర్మిస్తున్న అంగన్ వాడీ భవన శంకుస్థాపనకు తనను పిలువకపోపడంప