తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పదుల సంఖ్యలో మహిళలు, పురుషులు గురువారం జగిత్యాలలోని ఎమ్మెల్యే సంజయ్కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క.. రైతులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సకాలంలో బోనస్ ఇవ్వాలని, పంట కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేసిన అన్నదాతలను.. ‘అసలు మీరు రైతులేనా?’ అంటూ అవహేళన చే
స్థానిక సంస్థల్లో చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా �
డిసెంబర్ 1నుంచి 9వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది.
Sheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh former PM) షేక్ హసీనా (Sheikh Hasina) కు స్థానిక ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT)’ మరణ శిక్ష విధించడాన్ని ఆమె మద్దతుదారులు తీవ్రంగా నిరసిస్తున్నారు. తీర్పును వ్యతిరేకిస్�
Social activist protests | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి తక్షణమే పత్తి రైతులను ఆదుకోవాలని సామాజిక కార్యకర్త హెచ్. నరసింహ డిమాండ్ చేశారు.
2019, ఆగస్టు 5న జమ్మూకశ్మీర్కు ఉన్న ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం తొలగించడంతో కశ్మీర్ లోయలో ఆందోళనలు చెలరేగాయి. నిరసన చేస్తున్న వందల మంది కశ్మీరీలను భద్రతా దళాలు అదుపులోకి తీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరంకుశత్వాన్ని సహించమని లక్షలాది అమెరికన్లు శనివారం రోడ్లు, వీధుల్లో నినదించారు. ఆయనకు, ఆయన పరిపాలన, విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా 50 రాష్ర్టాలలోని 2,500కు పైగా
గాజా శాంతి ప్రణాళికను వ్యతిరేకిస్తూ గడచిన ఐదు రోజులుగా నిరసనలు చేపడుతున్న తెహ్రీక్-ఎ-లబ్బాయిక్(టీఎల్పీ) అనే రాజకీయ పార్టీ కార్యకర్తలపై పాక్ పోలీసులు జరిపిన కాల్పులలో 250 మందికి పైగా కార్యకర్తలు, నాయక�
బీసీ రిజర్వేషన్ల అంశంపై, తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల పిలుపుమేరకు, భద్రాచలం బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
నెలరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొన్నా.. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు రోడ్డెక్కారు. కామారెడ్డిలోని సిరిసిల్ల బైపాస్ వద్ద రోడ్డుపై శనివారం ధర్నా నిర్వహించారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన ఆనవాళ్లు లేకుండా చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజేంద్రనగర్ నియ�
మూడు నెలలుగా బకాయి పడిన వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మికులు(Grama Panchayati Workers) డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ
Lathi charge | శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్దఎత్తున గుమిగూడి ఆందోళనలకు దిగారు. ‘ఐ లవ్ మహమ్మద్ (I Love Mohammad)’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసుల�