ఆర్టిజన్ల సమ్మెపై సర్కార్ ఉక్కుపాదం మోపుతున్నది. విద్యుత్తు సంస్థలు నానా రకాలుగా కార్మికులకు బెదిరింపులకు గురిచేస్తున్నది. అయినప్పటికీ కార్మికులు బెదరకుండా మూడో రోజైన శుక్రవారం కూడా సమ్మెను కొనసాగి
పశ్చిమాసియా యుద్ధంపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇరాన్కు మద్దతుగా కొన్ని చోట్ల, అమెరికాకు అనుకూలంగా మరికొన్ని చోట్ల, యుద్ధం ముగించాలంటూ ఇంకొన్ని చోట్ల ఆందోళనలు నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మంగళవారం ఆశా కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు, మానవహారా లు నిర్వహించారు. పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణమే చెల�
కాంగ్రెస్ సర్కారుపై సబ్బండ వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. సమస్యలు పరిష్కరించకపోవడంపై పోరుబాట పడుతున్నారు. ఎన్నికల హామీలను ఇంకెప్పుడు అమలుచేస్తారంటూ నిలదీస్తున్నారు. సమస్యలు పరిష్కరించపోయినా, హామీల
మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు నిరసన సెగ తగిలింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనకు శనివారం గ్రామానికి వచ్చారు.
సింగరేణి లో రాజకీయ జోక్యం తో రూ.51 వేల కోట్ల బకాయిలను సంవత్సరాలు దాటిన చెల్లించకుండా సంస్థ ను దివాలా తీయించారని గుర్తింపు సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమ�
Mehbooba Mufti | అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతం కావడంపై జమ్ముకశ్మీర్లో నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం శ్రీనగర్లో జరిగిన నిరసనలో పీపుల్స్ డెమోక్రటిక్ పా�
ఇరాన్పై(,Iran war) దాడులకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు వెల్లువెత్తున్నాయి. అమెరికా(America) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దురంకార, ఒంటెత్తు పోకడలపై సొంత దేశంతో పాటు ప్రపంచ వ్యప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
Iranian Students : ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో ఆందోళనలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఇరాన్లో వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు
ఉస్మానియా యూనివర్సిటీ గురువారం నిరసనలతో అట్టుడికింది. సమస్యలు పరిష్కరించాలంటూ.. విద్యార్థినులు రాత్రంతా రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. అలాగే పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు పరీక్షలు వాయి�
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు గురువారం ఇచ్చిన భారత్ బంద్ జయప్రదం అయింది. సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలతో �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్మిక లోకం కదం తొక్కింది. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్టీయూ, టీబీజీకేఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ, �
మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో సోమవారం ఎనిమిదో వార్డు అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు పరాభవం ఎదురైంది.
girl raped and killed | బయట ఆడుకుంటున్న బాలికను ఒక వ్యక్తి లాక్కెళ్లాడు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత హత్య చేశాడు. రక్తం మడుగులో ఉన్న బాలిక మృతదేహాన్ని చెరువు వద్ద గుర్తించారు. ఈ సంఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు.