ధాన్యం కొనుగోళ్ల తీరుపై రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలా, నెలన్నర దాటినా కొనే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ ప్రాణాలు పోతు
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు గడిచినా కాంటా చేయడంలేదని, కాంటా చేసినా లారీలు రాక ధాన్యం తరలించడంలేదని ఆగ్రహించిన మండలంలోని మాల్తుమ్మెద గ్రామ రైతులు రోడ్డెక్కారు. శనివారం గ్రామంలోని జా�
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు ఇప్పుడు అమ్ముకోడానికి సైతం నానా తిప్పలు పడాల్సి వస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ మాటలు చెప్పుడే తప్ప పంట ఉత్పత్తులు కొనడం లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైత
బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చుట్టూ అడ్డగోలుగా చెట్లు నరికేస్తున్నారంటూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న పర్యావరణ ప్రేమికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లైఓవర్లు, అండర్పాస్లకు అడ్డుగా ఉన్నాయ�
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను ఎన్టీఏ రద్దు చేయడంతో ఎన్ఎస్యూఐ, ఐవైసీ, ఎస్ఎఫ్ఐ, రాష్ట్ర కాంగ్రెస్ విభాగాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు బుధవారం తీవ్రరూపం �
దాదాపు నెల రోజులు కావస్తున్నా కొనుగోళ్లు సాగడం లేదంటూ రైతులు సోమవారం పలు జిల్లాల్లో రోడ్డెక్కారు. చాలాచోట్ల కాంటా పెడ్తలేరని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని, తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారని,
మూసీ సుందరీకరణ పేరిట భూ దోపిడీ చేయొద్దని పరీవాహక ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో ముందుకు సాగుతున్నది. తమ భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని వేడుకుం�
ఎరువు లు, విత్తనాలు, ఫర్టిలైజర్స్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆగ్రో డీలర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల దుకాణాలు మూసి నిరసన ప్రదర్శన చేపట్టారు.
ఉత్తరప్రదేశ్లోని నోయిడా నగరంలో.. సోమవారం సాయంత్రం ఒక కాలనీలో చీకటి పడ్డాక విద్యుత్తు వెలుగుల్లో అందరూ పనులు చేసుకుంటుండగా.. ఆకస్మికంగా కరెంటు పోయింది. సాంకేతిక లోపం ఏర్పడిందేమో.. కొద్దిసేపట్లో కరెంటు వ�
హుజురాబాద్ మండలంలోని సిర్సపల్లి శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపు యార్డుకు వ్యతిరేకంగా హుజురాబాద్ ప్రాంత ప్రజానీకం కదంతొక్కారు. అఖిలపక్ష కమిటీ కో ఆర్డినేటర్ పలకల ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలు
మక్కలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు పలుచోట్ల ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, మార్క్ఫెడ్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తు�
Noida Protests : వేతనాలు పెంపు, కనీస హక్కుల కోసం నోయిడా కార్మిక వాడలోని ఫేజ్2లో కార్మికులు చేపట్టిన నిరసన సోమవారం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కార్మికుల డిమాండ్లపై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం స్పంద�