No Census In Manipur | జాతీయ పౌరసత్వ నమోదు (ఎన్నార్సీ) ప్రక్రియను పూర్తి చేయకుండానే జనాభా గణన చేపడతామన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై మణిపూర్లో నిరసనలు ఉధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో కేంద్రం దిగివచ్చింది. ఆ రాష్ట్రంలో జనాభా
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఇచ్చిన హామీలను అమలుచేస్తామని చెప్పి వెయ్యి రోజులవుతున్నా హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ కార్యానిర్వాహక అధ్యక్షుడు
ఉద్యోగులు కదం తొక్కారు.. తమ న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నినదిస్తూ.. నగరంలోని పలు చోట్ల వివిధ రూపాల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళాన్ని వినిపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత�
రోజుల తరబడి తిరుగుతున్నా యూరియా దొరుకడం లేదని రైతులు మండిపడుతున్నారు. ఈ మేరకు గు రువారం మెదక్, నిజామాబాద్, యాదాద్రి జిల్లాల్లో రైతులు రోడ్డెక్కారు. యూరియా వ చ్చిందని అధికారులు చెప్పడంతో గురువారం మెదక్
జీవో 97ను రద్దు చేయాలని శాంతియుతంగా ధర్నా చేసేందుకు వెళ్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులను, ఎస్ఎఫ్ఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. పోలీసులకు, విద్యార్థులకు వాగ్వాదం జరుగగా, తీవ్ర ఉద్ర�
వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ మంత్రి బీ నాగేంద్ర రాజీనామా చేయాలంటూ కర్ణాటక అసెంబ్లీలో ప్రతిపక్షాలు ఆరో రోజూ నిరసనలు కొనసాగించాయి. సోమవారం ఉదయం సమావేశాలు ప్రారంభం అయిన వెంటనే ప్రతి�
పూర్తిస్థాయిలో యూరియా అందడం లేదంటూ ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో శనివారం రైతులు ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గంగదేవిపాడులోని సొసైటీ కార్యాలయంలో 1,200 బస్తాల యూరియా నిల్వ ఉన్నప్పటికీ శుక్రవా�
Manipur Protests | బీజేపీ పాలిత మణిపూర్లో మళ్లీ నిరసనలు ఉధృతమయ్యాయి. దీంతో శాంతిభద్రతల పరిస్థితి కారణంగా స్కూల్స్, కాలేజీలు, విద్యా సంస్థలను మూడు రోజులపాటు మూసివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
శక్తి స్కీమ్, జీవో నెం.97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.
భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ, తమ డిమాండ్లపై కేంద్రం తిరిగి చర్చలు ప్రారంభించాలని కోరుతూ, అలాగే ఢిల్లీ మార్చ్కు అనుమతివ్వాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేపట్టిన న
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేసి, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామపంచాయతీ కార్మికులు
నీట్-యూజీ ప్రశ్నపత్రం లీకేజ్కి వ్యతిరేకంగా ఇటీవల ఢిల్లీలో జరిగిన విద్యార్థి నిరసనల సందర్భంగా వారిపై పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలను కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు
కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి–షాదీ ముబారక్ పథకాలను నీరుగార్చేందుకు కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిజామాబాద్ జిల్లా పొతంగల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు.
కార్మికుల హకులను కాలరాసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూ సీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరసనల్లో భా గంగా సోమవ
Siddharth | నటుడు సిద్ధార్థ్ తన మనసులోని మాటలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడంలో ఎప్పుడూ ముందుంటారు. సామాజిక, రాజకీయ అంశాలపై కూడా తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసే ఆయన.. తాజాగా విద్యార్థుల ఆందోళనలకు మద్దత�