కార్మికుల హకులను కాలరాసేలా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను వెంటనే రద్దు చేయాలని ఏఐటీయూ సీ రాష్ట్ర కార్యదర్శి విలాస్ డిమాండ్ చేశారు. దేశవ్యాప్త నిరసనల్లో భా గంగా సోమవ
Siddharth | నటుడు సిద్ధార్థ్ తన మనసులోని మాటలను ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పడంలో ఎప్పుడూ ముందుంటారు. సామాజిక, రాజకీయ అంశాలపై కూడా తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసే ఆయన.. తాజాగా విద్యార్థుల ఆందోళనలకు మద్దత�
Ink attack on AISA chief Neha Bora | జార్ఖండ్లో పేపర్ లీక్ వ్యతిరేక నిరసనల సందర్భంగా ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) అధ్యక్షురాలు నేహా బోరాపై సిరా దాడి జరిగింది. శుక్రవారం రాంచీలోని జార్ఖండ్ అసెంబ్లీ వైపుగా విద్�
20 యేళ్ల క్రితం నిర్మించుకున్న ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేశారని ఆరోపిస్తూ బాధిత కుటుంబం రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట కన్నీరు మున్నీరుగా విలపించింది. న్యాయం కోసం రోజంతా పిల్లా పాపలతో అక
వీబీజీ రాంజీ పథకంలో పనిచేస్తున్న ఉద్యోగులు పెన్డౌన్, షట్ డౌన్ ప్రకటించారు. పే స్కేల్ అమలు చేయాలని రెండు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని పేర్కొంటూ వీబీజీ రాంజీ ఉద్యోగులు శుక్రవారం నిరసన కార్యక్రమం నిర్
Sonia Gandhi | నిరసన చేస్తున్న విద్యార్థులను దేశ శత్రువులుగా మోదీ ప్రభుత్వం పరిగణిస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ విమర్శించారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను బహ�
పాకిస్థాన్ రేంజర్స్ జరిపిన కాల్పుల్లో 8 మంది నిరసనకారులు మృతి చెందడంతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో సోమవారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు ఈ ప్రాంత రాజధాని ముజఫరాబాద్�
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభవం కానున్న వేళ కేంద్రంలోని మోదీ సర్కార్కు వివిధ వర్గాల నుంచి నిరసన సెగ ఎదురవుతున్నది. దేశ రాజధానిలో నిరసనలకు వేదికైన జంతర్ మంతర్ మరోసారి రణక్షేత్ర�
స్థానిక ప్రజల ప్రయోజనాల కోసం ఎంతవరకైనా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం సిద్దాపూర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా జేఏసీ ఆధ్వర్యం�
నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగినందున మధ్యాహ్న భోజన పథకం మెనూ చార్జీలను వెంటనే పెంచాలని కోరుతూ మిడ్ డే మీల్స్ వరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు �
నగర ప్రజలకు రవాణా కష్టాలు తీర్చడమే ధ్యేయంగా, ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్�
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్తో జూలై 4 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) పిలుపు ఇచ్చింది.