రాష్ట్రంలోని విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని నెలకొల్పామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం ఓయూ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన బహిరంగ స�
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం మహిమూద్పట్నం కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని ఎగుమతి చేయడం లేదని ఆరోపిస్తూ ఏశబోయిన మురళి సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు.
సొంత ఇలాకాలో మంత్రి సీతక్కకు నిరసన సెగ తగిలింది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలకేంద్రంలో కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి తరఫున ఆదివారం ఆమె ప్రచారం చేసి వెళ్తుండగా, మహిళలు తమకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్�
నివాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఖమ్మం నగరంలోని ముస్తఫానగర్లో సోమవారం కొత్తగా ఏర్పాటు చేసిన వైన్ షాపు ఎదుట స్థానికులు ఆందోళనకు దిగారు.
ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుకను ఉచితంగా అందిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఇవ్వడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఆవేదన వ�
గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల రిజర్వేషన్ల ఖరారులో పూర్తి గందరగోళం నెలకొన్నది. సర్కారు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా జిల్లాల్లో ఎక్కడికక్కడ అధికారులు ఇష్టా�
తమకు డబుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పదుల సంఖ్యలో మహిళలు, పురుషులు గురువారం జగిత్యాలలోని ఎమ్మెల్యే సంజయ్కుమార్ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు.
కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క.. రైతులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సకాలంలో బోనస్ ఇవ్వాలని, పంట కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేసిన అన్నదాతలను.. ‘అసలు మీరు రైతులేనా?’ అంటూ అవహేళన చే
స్థానిక సంస్థల్లో చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. రాష్ట్ర కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా �
డిసెంబర్ 1నుంచి 9వరకు రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ తెలిపింది.
Sheikh Hasina | బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Bangladesh former PM) షేక్ హసీనా (Sheikh Hasina) కు స్థానిక ‘ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రైబ్యునల్ (ICT)’ మరణ శిక్ష విధించడాన్ని ఆమె మద్దతుదారులు తీవ్రంగా నిరసిస్తున్నారు. తీర్పును వ్యతిరేకిస్�
Social activist protests | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వీడి తక్షణమే పత్తి రైతులను ఆదుకోవాలని సామాజిక కార్యకర్త హెచ్. నరసింహ డిమాండ్ చేశారు.
2019, ఆగస్టు 5న జమ్మూకశ్మీర్కు ఉన్న ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం తొలగించడంతో కశ్మీర్ లోయలో ఆందోళనలు చెలరేగాయి. నిరసన చేస్తున్న వందల మంది కశ్మీరీలను భద్రతా దళాలు అదుపులోకి తీ