నిత్యావసర వస్తువులు, గ్యాస్ సిలిండర్, కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగినందున మధ్యాహ్న భోజన పథకం మెనూ చార్జీలను వెంటనే పెంచాలని కోరుతూ మిడ్ డే మీల్స్ వరర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు �
నగర ప్రజలకు రవాణా కష్టాలు తీర్చడమే ధ్యేయంగా, ప్రజా రవాణాను బలోపేతం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లింది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్�
దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్తో జూలై 4 నుంచి రాష్ట్రవ్యాప్త నిరసనలకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) పిలుపు ఇచ్చింది.
నల్లగొండ జిల్లాలోని వైటీపీఎస్లో యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట�
బొగ్గు గని కార్మికుల 12వ వేతన ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సింగరేణిలో నాలుగు జాతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నట్టు నాయకులు వెల్లడించారు.
తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. ఈ మేరకు సోమవారం జిల్లాకేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్దకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నాలు చేశారు. సర్కారు�
మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం ధర్నా నిర్వహించారు. కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించి అమలు చేయాలని, ఎనిమిది గంటల పనివేళలు అమల
జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే వినూత్న నిరసనకు దిగారు. నిజామాబాద్ జ్లి బిచ్కుంద పట్టణంలో సెంట్రల్ లైటింగ్, రోడ్డు విస్తరణ పనులలో జాప్యానికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆందోళన చేశారు.
Protests at Imphal hospital | మణిపూర్లో జాతుల మధ్య హింస కారణంగా మూడేళ్లుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కాంగ్పోక్పి జిల్లాలో సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు కుకీ యువకులు గాయపడ్డారు. వారిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్
వానకాలం సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో రైతులు ఎదురొంటున్న సమస్యల పరిషారానికి ఈ నెల16 నుంచి 22 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలంగాణ రై�
రైతులకు సంకటంగా మారిన యూరియా యాప్ ని తక్షణమే రద్దు చేయాలని భీమ్గల్ మండల బీఆర్ఎస్ నాయకుడు దొనకంటి నరసయ్య డిమాండ్ చేశారు. రైతులు, పార్టీ శ్రేణులతో కలిసి భీమ్గల్ మండల కేంద్రంలోని సుమంగళి చౌరస్తాలో సోమవా
తమ గ్రామాన్ని అన్ని విధాలుగా మాకు అనుకూలంగా ఉన్న వేములవాడ మండలంలో కలపాలని కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు ఉప్పుల జీవరత్నం డిమాండ్ చేశారు.
Nepal PM | భారత్ (India) తో సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధానమంత్రి (Nepal PM) బాలేంద్ర షా (బాలేన్ షా) (Balen Shah) పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. కాలాపానీ (Kalapani), లిపులేఖ్ (Lipulek), లింపియాధురా (Li
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యలో టీఎంస�
ఐటీ భవనాలు.. కార్పొరేట్ దిగ్గజాల ఆఫీసులు.. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు నిత్యం లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోలాహలం. కానీ, అదే హైటెక్ సిటీ సాక్షిగా గుట్టను తలపించేలా.. నిర్మాణ వ్యర్థాల డంపింగ్ సీఎ�