బీసీ రిజర్వేషన్ల అంశంపై, తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల పిలుపుమేరకు, భద్రాచలం బీసీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.
నెలరోజులుగా తాగునీటి ఎద్దడి నెలకొన్నా.. అధికారులు, నాయకులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు రోడ్డెక్కారు. కామారెడ్డిలోని సిరిసిల్ల బైపాస్ వద్ద రోడ్డుపై శనివారం ధర్నా నిర్వహించారు.
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేపట్టిన అభివృద్ధి పనులపై ఆయన ఆనవాళ్లు లేకుండా చేయాలనే సింగిల్ పాయింట్ ఎజెండాతోనే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజేంద్రనగర్ నియ�
మూడు నెలలుగా బకాయి పడిన వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పంచాయతీ కార్మికులు(Grama Panchayati Workers) డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఎదుట పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ
Lathi charge | శుక్రవారం ప్రార్థనల అనంతరం ముస్లింలు పెద్దఎత్తున గుమిగూడి ఆందోళనలకు దిగారు. ‘ఐ లవ్ మహమ్మద్ (I Love Mohammad)’ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసుల�
Leh protest | కేంద్రపాలిత ప్రాంతం లఢఖ్ (Ladakh) కు రాష్ట్ర హోదా (Statehood) కల్పించాలని, ఆదేవిధంగా లఢఖ్ను భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ (Sixth schedule) లో చేర్చాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరం (Leh city) లో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతు�
పాలస్తీనా అనుకూల ఆందోళనలతో ఇటలీ (Italy) అట్టుడికింది. పాలస్తీనాను (Palestine) ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ చారిత్రక నగరం రోమ్ సహా దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు హింసకు దారితీశాయి.
మా అమ్మనాన్న రూమ్లు వెతకనీకి పోయిండ్రు. పొద్దుటి నుంచి అన్నం కూడా తినలేదు. బియ్యం తీసుకుంటుంటే వండుకోనీయకుండా ఖాళీచేయమని చెప్పి వెళ్లగొట్టిండ్రు. కనీసం అన్నం కూడా తిననీయలేదు. ఆకలైతుంది.
పెత్రామాస్య రోజున తమ ఇండ్లు కూల్చేసిన హైడ్రాతీరును ఎండగడ్తూ, హైడ్రాకు శాపనార్థాలు పెడుతూ గాజులరామారం బస్తీల్లో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు.
Protests | లండన్ నగరం (Landon city) శనివారం ఉద్రిక్తతలకు వేదికగా మారింది. వేలమంది నగర వీధుల్లోకి వచ్చి తమ నిరసనలను తెలియజేశారు. ఒకవైపు వలసదారులపై వ్యతిరేకతను వ్యక్తంచేస్తూ ఆందోళనలు జరుగగా.. మరోవైపు జాత్యహంకారాన్ని ఖ�
నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ సారథి ఎంపికపై జెన్ జెడ్ నిరసనకారుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ పేరును బుధవారం జరిగిన ఆన్లైన్ అభిప్రాయ సేకరణలో మెజారిటీ
ప్రతి ఒక్కరికీ ఓ సొంతిల్లు ఉండాలన్నది కల.. ఆ కలను నెరవేర్చుకునేందుకు సగటు మనిషి జీవితాంతం పోరాడుతాడు.. రూపాయి.. రూపాయి కూడబెట్టి తమ కలల సౌధంలో హాయిగా జీవనాన్ని గడపాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ..
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో అన్నదాతలను పట్టించుకునేవారే కరువయ్యారు. ఎరువుల కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేవాలో ఎరువుల కోసం బారులు తీరిన రైతన్నలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.