తమ గ్రామాన్ని అన్ని విధాలుగా మాకు అనుకూలంగా ఉన్న వేములవాడ మండలంలో కలపాలని కోనరావుపేట మండలం మంగళపల్లి గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు ఉప్పుల జీవరత్నం డిమాండ్ చేశారు.
Nepal PM | భారత్ (India) తో సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధానమంత్రి (Nepal PM) బాలేంద్ర షా (బాలేన్ షా) (Balen Shah) పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలు ఆ దేశంలో తీవ్ర రాజకీయ దుమారానికి దారితీశాయి. కాలాపానీ (Kalapani), లిపులేఖ్ (Lipulek), లింపియాధురా (Li
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యలో టీఎంస�
ఐటీ భవనాలు.. కార్పొరేట్ దిగ్గజాల ఆఫీసులు.. లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు నిత్యం లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగుల కోలాహలం. కానీ, అదే హైటెక్ సిటీ సాక్షిగా గుట్టను తలపించేలా.. నిర్మాణ వ్యర్థాల డంపింగ్ సీఎ�
‘సిటీలో ఎలాంటి నీటి సమస్య లేదు.. అయినప్పటికీ నగరంలోని బస్తీలు, కాలనీల ప్రజలు ఉద్దేశపూర్వకంగానే రోడ్లపైకి వచ్చి నిరసనలు చేస్తున్నారు.. కొంతమంది కావాలనే జలమండలి కార్యాలయాలను ముట్టడిస్తూ రాజకీయం చేస్తున్�
ధాన్యం కొనుగోళ్ల తీరుపై రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలా, నెలన్నర దాటినా కొనే దిక్కులేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. నిత్యం కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ ప్రాణాలు పోతు
కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చి 20 రోజులు గడిచినా కాంటా చేయడంలేదని, కాంటా చేసినా లారీలు రాక ధాన్యం తరలించడంలేదని ఆగ్రహించిన మండలంలోని మాల్తుమ్మెద గ్రామ రైతులు రోడ్డెక్కారు. శనివారం గ్రామంలోని జా�
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు ఇప్పుడు అమ్ముకోడానికి సైతం నానా తిప్పలు పడాల్సి వస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ మాటలు చెప్పుడే తప్ప పంట ఉత్పత్తులు కొనడం లేదంటూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రైత
బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్కు చుట్టూ అడ్డగోలుగా చెట్లు నరికేస్తున్నారంటూ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్న పర్యావరణ ప్రేమికులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫ్లైఓవర్లు, అండర్పాస్లకు అడ్డుగా ఉన్నాయ�
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను ఎన్టీఏ రద్దు చేయడంతో ఎన్ఎస్యూఐ, ఐవైసీ, ఎస్ఎఫ్ఐ, రాష్ట్ర కాంగ్రెస్ విభాగాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు బుధవారం తీవ్రరూపం �
దాదాపు నెల రోజులు కావస్తున్నా కొనుగోళ్లు సాగడం లేదంటూ రైతులు సోమవారం పలు జిల్లాల్లో రోడ్డెక్కారు. చాలాచోట్ల కాంటా పెడ్తలేరని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని తరలించడం లేదని, తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారని,
మూసీ సుందరీకరణ పేరిట భూ దోపిడీ చేయొద్దని పరీవాహక ప్రజలు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం మాత్రం మొండి వైఖరితో ముందుకు సాగుతున్నది. తమ భూములను లాక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొద్దని వేడుకుం�
ఎరువు లు, విత్తనాలు, ఫర్టిలైజర్స్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆగ్రో డీలర్లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 20 వేల దుకాణాలు మూసి నిరసన ప్రదర్శన చేపట్టారు.