ఇరాన్పై(,Iran war) దాడులకు వ్యతిరేకంగా అమెరికాలో నిరసనలు వెల్లువెత్తున్నాయి. అమెరికా(America) అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దురంకార, ఒంటెత్తు పోకడలపై సొంత దేశంతో పాటు ప్రపంచ వ్యప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.
Iranian Students : ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో ఆందోళనలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా ఇరాన్లో వివిధ యూనివర్సిటీలకు చెందిన విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కదం తొక్కారు
ఉస్మానియా యూనివర్సిటీ గురువారం నిరసనలతో అట్టుడికింది. సమస్యలు పరిష్కరించాలంటూ.. విద్యార్థినులు రాత్రంతా రోడ్డుపై బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. అలాగే పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలు పరీక్షలు వాయి�
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కేంద్ర కార్మిక, రైతు సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు గురువారం ఇచ్చిన భారత్ బంద్ జయప్రదం అయింది. సీఐటీయూ అనుబంధ కార్మిక సంఘాలతో �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కార్మిక లోకం కదం తొక్కింది. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్టీయూ, టీబీజీకేఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ, �
మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతున్న క్రమంలో సోమవారం ఎనిమిదో వార్డు అభ్యర్థికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబుకు పరాభవం ఎదురైంది.
girl raped and killed | బయట ఆడుకుంటున్న బాలికను ఒక వ్యక్తి లాక్కెళ్లాడు. అత్యాచారానికి పాల్పడిన తర్వాత హత్య చేశాడు. రక్తం మడుగులో ఉన్న బాలిక మృతదేహాన్ని చెరువు వద్ద గుర్తించారు. ఈ సంఘటనపై స్థానికులు ఆందోళనకు దిగారు.
మణిపూర్ మళ్లీ భగ్గుమంది. నూతన ఉప ముఖ్యమంత్రులుగా నెంచా కిప్జెన్, లోసీ డిఖో ప్రమాణం చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు చెలరేగిన తర్వాత గురువారం సాయంత్రం మణిపూర్లోని చురాచంద్పూర్ జిల్లాలో మళ్లీ హింస�
మణిపూర్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి తొలిరోజే నిరసన సెగ తగిలింది. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నెంచా కిప్జెన్కు వ్యతిరేకంగా కుకీ గ్రూపులు శుక్రవారం మణిపూర్ బంద్కు పిలుపునిచ్చాయి.
KTR | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణకు పిలువడాన్ని నిరసిస్తూ ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. గ్రామగ్రామాన బీఆర్ఎస్ శ్రేణులు తమ �
కేసీఆర్కు సిట్ నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో ఆందోళనలు చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని కోరడం, తాను ఉంటున్న ఎరవల్లిలో కాకుండా నందినగర్ ఇంటికి నోటీసులు అంటించడమై తెలంగ�
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆదివారం నిరసనలు తెలుపుతూ ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు వంటి కార్�
Iran : అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఇరాన్ లో పౌరుల ప్రాణాలు వేల సంఖ్యలో గాలిలో కలిసిపోతున్నాయి. గత మూడు వారాలుగా జరుగుతున్న ఘర్షణల్లో దాదాపు 16,500 మందికి పైగా ప్రజలు మరణించినట్లు తాజా నివేదిక తెలియజేసింది.