మా అమ్మనాన్న రూమ్లు వెతకనీకి పోయిండ్రు. పొద్దుటి నుంచి అన్నం కూడా తినలేదు. బియ్యం తీసుకుంటుంటే వండుకోనీయకుండా ఖాళీచేయమని చెప్పి వెళ్లగొట్టిండ్రు. కనీసం అన్నం కూడా తిననీయలేదు. ఆకలైతుంది.
పెత్రామాస్య రోజున తమ ఇండ్లు కూల్చేసిన హైడ్రాతీరును ఎండగడ్తూ, హైడ్రాకు శాపనార్థాలు పెడుతూ గాజులరామారం బస్తీల్లో మహిళలు బతుకమ్మ ఆటపాటలతో నిరసన వ్యక్తం చేశారు.
Protests | లండన్ నగరం (Landon city) శనివారం ఉద్రిక్తతలకు వేదికగా మారింది. వేలమంది నగర వీధుల్లోకి వచ్చి తమ నిరసనలను తెలియజేశారు. ఒకవైపు వలసదారులపై వ్యతిరేకతను వ్యక్తంచేస్తూ ఆందోళనలు జరుగగా.. మరోవైపు జాత్యహంకారాన్ని ఖ�
నేపాల్లో తాత్కాలిక ప్రభుత్వ సారథి ఎంపికపై జెన్ జెడ్ నిరసనకారుల మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కీ పేరును బుధవారం జరిగిన ఆన్లైన్ అభిప్రాయ సేకరణలో మెజారిటీ
ప్రతి ఒక్కరికీ ఓ సొంతిల్లు ఉండాలన్నది కల.. ఆ కలను నెరవేర్చుకునేందుకు సగటు మనిషి జీవితాంతం పోరాడుతాడు.. రూపాయి.. రూపాయి కూడబెట్టి తమ కలల సౌధంలో హాయిగా జీవనాన్ని గడపాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లుతూ..
బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్లో అన్నదాతలను పట్టించుకునేవారే కరువయ్యారు. ఎరువుల కొరత వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రేవాలో ఎరువుల కోసం బారులు తీరిన రైతన్నలపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రైతులకు యూరియా అవస్థలు తప్పడం లేదు. వానా కాలంలో సాగు చేసిన వరి పొలాలకు రెండో దఫా వేయడానికి సరిపడ యూరియా దొరకడం లేదు. దీంతో రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. తాజాగా శనివారం పత్త�
బీఆర్ఎస్ సభ్యుల నిరసనల మధ్యే ప్రభుత్వం శాసనమండలిలో పలు బిల్లులను ప్రవేశపెట్టింది. సోమవారం ఉదయం 10 గంటలకు సమావేశమైన తర్వాత మున్సిపల్ చట్టసవరణ, ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు బిల్లును మంత్రి
ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మసాలా(బి) గ్రామస్తులు రాత్రి వేళ కరెంటును సరఫరా చేయకపోవడంతో ఆందోళనకు దిగారు. మూడు రోజుల నుంచి రాత్రి కరెంటు ఇవ్వకపోవడంతో బుధవారం రాత్రి వర్షంలో కూడా సబ్ స్టేషన్ ఎదుట గ్�
నారాయణపేట-కొడంగల్ ప్రాజెక్టు భూనిర్వాసితులు కదం తొక్కారు. బుధవారం నారాయణపేట జిల్లా ఎడవెల్లి నుంచి చిన్నపొర్ల , పెద్దపొర్ల గ్రామాల మీదుగా ఊట్కూరు మండల కేంద్రానికి 16 కిలోమీటర్ల మేర నిర్వాసితులు పాదయాత్�
ప్రజాపాలన పాలకులపై పౌరులు తిరుగుబావుటా ఎగరవేశారు.. 19 నెలల కాంగ్రెస్ పాలనలో సమస్యలపై ఏకరువు పెడుతూ వస్తుండగా...సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మేయర్, మంత్రులను ఘొరావ్ చేసి కడిసిపారేశారు..
వైద్యారోగ్య శాఖ పరిధిలో పనిచేస్తున్న మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్స్(ఎంపీహెచ్ఏ-ఫిమేల్) ఉద్యోగులకు ప్రమోషనల్ పోస్టు ఇంక్రిమెంట్స్ ఇవ్వాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్�