జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లలో లక్ష్యాన్ని అధిగమించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2వేల కోట్ల ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకోగా, సోమవారం సాయంత్రం ఆరు గంటల వరకు రూ.2012.36 కోట్ల ఆదాయం వచ్చిన
ఓల్డ్ బోయిన్పల్లి హస్మత్పేటలో సీహెచ్ ప్రసాద్ రావు తన ఇంట్లో 40 ఏండ్ల నుంచి నివాసం ఉంటున్నాడు. పీటీఐఎన్ నంబరు 1140900341 కలిగిన తన ఇంటికి ఏటా రూ.1100లు ఆస్తిపన్ను చెల్లించేవారు. 2017 సంవత్సరంలో కేసీఆర్ ప్రభుత్వ
Property Tax | మూలిగే నక్కపై తాటి పండు పడిందన్న చందంగా ‘ఇందిరమ్మ ఇండ్ల సర్వే’ బల్దియాకు సరికొత్త తంటాను తెచ్చిపెట్టింది. సంస్థకు ప్రధాన ఆదాయ వనరు ఆస్తిపన్ను వసూళ్లపై ఈ సర్వే ప్రభావం పడుతున్నది.
ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లిస్తూ 5 శాతం రాయితీ పొందేందుకు నగరవాసులు అనాసక్తి కనబరుస్తున్నారు. రూ.కోట్లలో పన్ను చెల్లించే బడా సంస్థలతో పాటు సామాన్యులు ఈ రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని జీహె
ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసే అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి బల్దియాలకు వచ్చే ఆస్తి పన్ను బకాయిలపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏండ్లకేండ్లు కోట్లలో పేరుకుపోతున్నా, సేకర�
జీహెచ్ఎంసీ గతేడాది గణాంకాలను అధిగమించి 2023-24 ఆర్థిక సంవత్సరంలో అద్భుతంగా ఆస్తిపన్ను వసూళ్లను సాధించినట్లు కమిషనర్ రోనాల్డ్ రాస్ పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో పోలిస్తే ఈ ఏడాది రూ. 257కోట్లకు పైగా అ�
గ్రేటర్ వాసులకు బల్దియా ఎర్లీబర్డ్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నును ఒకేసారి చెల్లిస్తే 5 శాతం రాయితీని ప్రకటించింది.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను బకాయిల వసూళ్లలో మున్సిపాలిటీలు వెనుకబడ్డాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జిల్లాలోని మున్సిపాలిటీల్లో చాలా తక్కువ మొత్తంలో ఆస్తి పన్ను వసూలైంది.
ఆస్తిపన్ను వసూళ్ల నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించడంలో జీహెచ్ఎంసీ అధికారులు ఫెయిలయ్యారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆరు జోన్ల పరిధిలో రూ. 2100కోట్ల టార్గెట్ను కమిషనర్ ఖరారు చేయగా..దాదాపుగా రూ. 1900కోట్లు మ�
నిరుడు స్వచ్ఛ సర్వేక్షణ్లో జా తీయ స్థాయిలో మెరిసిన రాజన్న సిరిసిల్ల జి ల్లా.. ఈ ఏడాది ఆస్తి పన్ను వసూలులో రా ష్ట్రంలోనే నంబర్వన్గా నిలించింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 13 మండలాలు, 255 గ్రామ పంచాయతీలు ఉన్న
కరీంనగర్ నగరపాలక సంస్థ ఆస్తి పన్నుల వసూలులో జోరు పెంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ పటిష్ట కార్యాచరణ చేపట్టగా, ఇప్పటి వరకు 80 శాతం మేరకు పన్నుల వసూలు పూర్తయింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్ మున్సిపాలిటీ పన్నుల వసూలులో లక్ష్యం చేరుకోవడం కష్టంగానే కనిపిస్తున్నది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను 58.52 శాతం మాత్రమే వసూలు చేశారు.