Peddapally | పెద్దపల్లి, ఏప్రిల్5: 2024 -25 ఆర్థిక సంవత్సరానికి గానూ పెద్దపల్లి పురపాలక సంఘం 82.2 శాతం ఆస్తి పన్ను వసూలు చేసి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేశ్ తెలిపారు. ఇటీవల మున్�
Property Tax | జీహెచ్ఎంసీ ప్రధాన ఆర్థిక వనరైన ఆస్తిపన్ను వసూళ్లలో గత ఏడాది గణంకాలను అధిగమించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1917 కోట్లు వసూలు కాగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.2038.42 కోట్లు వసూలైందని కమిషన�
ఆస్తిపన్ను నిర్దేశిత లక్ష్యా న్ని అధిగమించేందుకు జీహెచ్ఎంసీ అపసోపాలు పడుతున్నది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల లక్ష్యాన్ని టార్గెట్గా పెట్టుకోగా.. గడువు మరో నాలుగు రోజుల్లో ముగియనున్నది. ఇందులో �
జిల్లాలో ఎక్కడైనా సాగునీటి సమస్య తలెత్తితే.. సంబంధిత అధికారులదే బాధ్యత అని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు అన్నారు. విధుల్లో అలసత్వం వీడాలని, సాగునీటి సరఫరాను పర్యవేక్షించకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్�
ఆస్తి పన్ను కట్టని వారిని జీహెచ్ఎంసీ లక్ష్యంగా చేసుకున్నది. పన్ను కట్టని వారి ఆస్తులను సీజ్ చేస్తామంటూ బెదిరిస్తున్నది. ఇందులో భాగంగానే ప్రతిరోజూ ఒక్కో సర్కిల్లో ఐదేసి చొప్పున ఆస్తులను సీజ్ చేస్తు
జీహెచ్ఎంసీకి ఎర్లీబర్డ్ స్కీం కలిసొచ్చింది. ముందుస్తుగా ఆస్తిపన్ను చెల్లించి 5శాతం రాయితీ పొందాలంటూ ఏప్రిల్ 1 నుంచి 30వ తేదీ వరకు యాజమానులకు జీహెచ్ఎంసీ అవకాశం కల్పించింది.
రాష్ట్రవ్యాప్తం గా ఉన్న మున్సిపాలిటీల్లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్ను ఏప్రిల్ నెలలోనే చెల్లిస్తే ఐదు శాతం రిబేటును ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల మొదటివారంలో నిర్ణయం తీసుకుంది. ఈ విషయం
జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికిగాను గ్రామ పంచాయతీల్లో ఆస్తి పన్ను వసూలుపై జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి పెట్టారు. ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు మరో 25 రోజులు మాత్రమే గడువు ఉండడంతో వసూలు ప్రక్రియను ముమ్�
నిజామాబాద్ నగరపాలక సంస్థ ఆస్తి పన్ను వసూలు ప్రక్రియను వేగవంతం చేసింది. వందశాతం వసూలు చేయాలని ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకొని, ఆ దిశగా అధికారులు కృషి చేస్తున్నారు. ఆస్తి పన్ను వసూలులో నిజామాబాద్ మున�
ఆస్తిపన్ను బకాయిదారులకు సర్కారు శుభవార్త చెప్పింది. 2023 వరకు మున్సిపాలిటీలకు చెల్లించాల్సిన ఆస్తిపన్ను బకాయిలపై విధించిన వడ్డీని 90 శాతం మాఫీచేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆస్తి పన్ను వసూళ్లలో ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిశోర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్ధేశిత లక్ష్యానికి చేస్తున్న వసూలుకు పొంతన ఉండడం లేదని, జోనల్ కమ
జీహెచ్ఎంసీలో ఆస్తిపన్ను వసూలు అధికారులకు సవాల్గా మారుతోంది. మొన్నటి వరకు అసెంబ్లీ ఎన్నికలు, ప్రజాపాలనకు తొమ్మిది రోజులు అధికారయంత్రాంగం ఫోకస్ పెట్టడంతో ఆస్తిపన్ను వసూళ్లపై తీవ్ర ప్రభావం చూపింది.
జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు నిర్దేశించిన ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యాన్ని వందశాతం సాధించే దిశగా కూకట్పల్లి జోన్ రెవెన్యూ యంత్రాంగం ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆస్తిపన్ను వ�