భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదంలో ఒకరిపై ఒకరు విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డారు. తల్లి బంగారం పంపకం విషయంలో ఈ దాడి జరిగినట్లు తెలిసింది
Man Kills Father | ఆస్తి వివాదంతోపాటు మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని ఒక యువకుడు తన తండ్రిని హత్య చేశాడు. ఇటుకతో తలపై కొట్టి చంపాడు. రాత్రంతా తండ్రి మృతదేహం పక్కనే నిద్రించాడు.
వేములవాడ పట్టణ ఆర్యవైశ్య సంఘంలో ఆస్తి వివాదం తెరకెక్కింది. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు చేసి భవనాన్ని నిర్మిస్తుండగా దానిని తప్పుడు తీర్మానాలతో ట్రస్ట్ గా మార్చడాన్ని వివాదానికి తెరలేపిం�
Double Murder | ఆస్తి కోసం ఒక వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కొడుకుతో కలిసి వృద్ధురాలైన తల్లి, సోదరిని హత్య చేశాడు. అగ్నిప్రమాదంలో వారు చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు వ�
YS Sharmila | వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల తగాదా రోజురోజుకూ ముదురుతుంది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అతడి చెల్లెలు ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మధ్య ఆస్తుల పంపకంపై బహరింగ యుద్ధం జరుగుతుంది.
Property dispute | ఆస్తి విషయంలో జరిగిన గొడవలో(Property dispute) తమ్ముడు అన్న గొంతు(Throat) కోసిన ఘటన శుక్రవారం వరంగల్(Warangal) జిల్లా రంగశాయిపేటలో చోటుచేసుకుంది. దీంతో అన్నను స్థానికులు, బంధువులు ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొంద
Woman, Daughter Bricked Into Wall | మహిళ, ఆమె కుమార్తెను గదిలో బంధించిన బంధువులు వారు బయటకు రాకుండా గోడ కట్టారు. దీంతో వారిద్దరూ ఆ గదిలో చిక్కుకుపోయారు. ఇది గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Suryapeta | తల్లిదండ్రులు తమ బిడ్డలను ఎంతో ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేస్తారు. కానీ చివరికి అలాంటి తల్లిదండ్రులని పట్టించుకోని దీన స్థితి నెలకొంది. బంగారం, డబ్బుల కోసం చివరకు చనిపోయిన తల్లి అంత్యక్రియలు నిర�
Death Penalty: డబుల్ మర్డర్ కేసులో నిందితుడికి యూపీ కోర్టు మరణశిక్షను ఖరారు చేసింది. ఓ ప్రాపర్టీ విషయంలో గొడవ రావడంతో నిందితుడు హత్యకు పాల్పడ్డాడు. బైజనాథ్ అనే వ్యక్తి 14 ఏళ్ల మైనర్ను, మరో వ్య�
ఆస్తి వివాదంలో 8 దశాబ్దాలుగా సాగిన న్యాయ పోరాటంలో 93ఏండ్ల మహిళ విజయం సాధించారు. దక్షిణ ముంబైలోని రెండు ఫ్లాట్లపై నెలకొన్న వివాదంలో 93 ఏండ్ల మహిళ ఆలిన్ డిసూజాకు అనుకూలంగా బాంబే హైకోర్టు తీర్పు వెలువరించిం�