Hero | తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టడం, వారిని భవిష్యత్తులో స్థిరంగా నిలబెట్టాలని ప్రయత్నించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు పిల్లలు పెద్దయ్యాక వారికి ఆస్తులు రాసిచ్చినా, కొన్ని కుటుంబ�
ఆస్తి రిజిస్ట్రేషన్ అనేది యాజమాన్య హక్కులు ఇవ్వబోదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. రిజిస్ట్రేషన్ అనేది ఒక వ్యక్తి హక్కుకు మద్దతు ఇవ్వగలిగినప్పటి
ఇంటిని తన సోదరి పేరుపై తండ్రి రిజిస్ట్రేషన్ చేశాడన్న కోపంతో ఓ కొడుకు తండ్రి కర్మకాండ సంగతి అటుంచితే.. కడసారి చూపు చూసేందుకు కూడా రాని ఘటన మహబూబ్నగర్లో చోటుచేసుకున్నది.
ఆస్తికోసం కన్న తండ్రినే కత్తితో పొడిచి.. పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాసలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలాసకు చెందిన పడాల కమలాకర్(60) వ్యవస
ఆస్తి కోసం సొంత అన్ననే ఇద్దరు చెల్లెళ్లు దారుణంగా హత్య చేశారు. కట్టెతో కొట్టి.. పిడిగుద్దులు గుద్ది ప్రాణం తీశారు. జగిత్యాల టౌన్ ఇన్స్పెక్టర్ వేణుగోపాల్, మృతుడి భార్య విజయలక్ష్మి తెలిపిన వివరాల ప్రక�
Pataudi Family Property: భూపాల్లోని పటౌడీ ఫ్యామిలీకి చెందిన సుమారు 15000 కోట్ల ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం రెఢీ అవుతున్నట్లు తెలుస్తోంది. పటౌడీ ఫ్యామిలీ వంశస్తుడైన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్
ఒకప్పటి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు రాజధాని లండన్లో భారతీయులు పాగా వేశారు. లండన్లో అత్యధిక భాగం మనోళ్ల చేతుల్లోనే ఉన్నది. అవును, ఇది నిజమే. ఇప్పుడు లండన్లో ఎక్కువ ఆస్తిపాస్తులు కలిగి ఉన్నది �
ఆస్తిహక్కు.. రాజ్యాంగబద్ధమేనని, అది పౌరులకు కల్పించిన మానవ హక్కుల్లో భాగమేనని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. భూ పరిహారాన్ని చెల్లించడంలో ప్రభుత్వాలు చేసే జాప్యంతో భూమిచ్చిన రైతులు, ఇండ్లను కోల్పోయిన య