ఆస్తి తగాదా ఇద్దరిని బలిగొన్నది. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట శివారులో చోటుచేసుకున్నది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సుమలత, యాదయ్య �
ఆస్తి కోసం రక్త సంబంధీకులను హత్యచేసిన అమానవీయ సంఘటన అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సు
రానున్న వర్షాకాలం నేపథ్యంలో విపత్తుల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు న్యూఢి
Salman Khan | బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ గురించి ప్రస్తుతం ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు చెందిన దాదాపు రూ.3,000 కోట్ల విలువైన ఆస్తులను �
ఒక ఆస్తికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ని బిల్డర్ పొందకుండా దాన్ని స్వాధీనం చేసుకోవాలని గృహ కొనుగోలుదారుడిని ఒత్తిడి చేయలేరని సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో స్పష్టం చేసింది. డెవలపర్ వైపు నుండి అలాంటి వ�
కామారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, ఇద్దరికి జీవిత ఖైదు విధించింది.
తన ఇద్దరు బిడ్డలను కంటికి రెప్పలా సాకిన ఓ తండ్రి ఆశలన్నీ అడియాసలయ్యాయి. వృద్ధాప్యంలో అక్కున చేర్చుకోవాల్సిన ఆ బిడ్డలే తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ హింసించడం మొదలుపెట్టారు.
నా పేరు ప్రకాశ్. మా తండ్రిగారు 2022లో చనిపోయారు. మేము మొత్తం 11 మంది. ఐదుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు. మా మధ్య ఎలాంటి ఆస్తి పంపకాలు జరుగలేదు. నిజానికి మా నాన్న వీలునామా తయారు చేయించినా.. దాన్ని రిజిస్టర్ చేయ
ఫోర్జరీ పత్రాలు తయారు చేయించి జీ శ్రీనివాస్ అనే వ్యక్తి తన తాత ఆస్తిని కబ్జా చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని దివంగత సీనియర్ నటుడు ఎస్వీ రంగారావు మనుమడు ఎస్వీ రంగారావు తెలిపారు. సో
థాయ్లాండ్లో భారీ వరదలు 145 మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. ముఖ్యంగా దక్షిణ థాయ్లాండ్లోని 12 ప్రావిన్స్లలో ఆకస్మికంగా కురిసిన భారీ వానలకు 12 లక్షల గృహాలు ప్రభావితం కాగా, 36 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
కన్న కొడుకులు తనను పట్టించుకోకపోవడంతో కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని ఓ తండ్రి రద్దు చేశాడు. నల్లగొండ జిల్లా రాజుపేటకి చెందిన లోకాని కొండయ్య ఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికి 1.17 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి సేల్�
Atichari Guru | ఈ అక్టోబర్ మాసంలో దేవగురువు బృహస్పతి సంచారం జ్యోతిషశాస్త్రంలో గణనీయమైన మార్పులు తీసుకురాబోతున్నది. జ్ఞానం, ఆనందం, అదృష్టాన్ని ప్రసాదించే బృహస్పతి స్థానం మార్పు కారణంగా ప్రత్యేక ఉన్న�