కామారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, ఇద్దరికి జీవిత ఖైదు విధించింది.
తన ఇద్దరు బిడ్డలను కంటికి రెప్పలా సాకిన ఓ తండ్రి ఆశలన్నీ అడియాసలయ్యాయి. వృద్ధాప్యంలో అక్కున చేర్చుకోవాల్సిన ఆ బిడ్డలే తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ హింసించడం మొదలుపెట్టారు.
నా పేరు ప్రకాశ్. మా తండ్రిగారు 2022లో చనిపోయారు. మేము మొత్తం 11 మంది. ఐదుగురు కొడుకులు, ఆరుగురు కూతుళ్లు. మా మధ్య ఎలాంటి ఆస్తి పంపకాలు జరుగలేదు. నిజానికి మా నాన్న వీలునామా తయారు చేయించినా.. దాన్ని రిజిస్టర్ చేయ
ఫోర్జరీ పత్రాలు తయారు చేయించి జీ శ్రీనివాస్ అనే వ్యక్తి తన తాత ఆస్తిని కబ్జా చేయడమే కాకుండా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నాడని దివంగత సీనియర్ నటుడు ఎస్వీ రంగారావు మనుమడు ఎస్వీ రంగారావు తెలిపారు. సో
థాయ్లాండ్లో భారీ వరదలు 145 మంది ప్రాణాలను బలితీసుకున్నాయి. ముఖ్యంగా దక్షిణ థాయ్లాండ్లోని 12 ప్రావిన్స్లలో ఆకస్మికంగా కురిసిన భారీ వానలకు 12 లక్షల గృహాలు ప్రభావితం కాగా, 36 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
కన్న కొడుకులు తనను పట్టించుకోకపోవడంతో కొడుకులకు రాసిచ్చిన ఆస్తిని ఓ తండ్రి రద్దు చేశాడు. నల్లగొండ జిల్లా రాజుపేటకి చెందిన లోకాని కొండయ్య ఇద్దరు కొడుకులకు ఒక్కొక్కరికి 1.17 ఎకరాల చొప్పున వ్యవసాయ భూమి సేల్�
Atichari Guru | ఈ అక్టోబర్ మాసంలో దేవగురువు బృహస్పతి సంచారం జ్యోతిషశాస్త్రంలో గణనీయమైన మార్పులు తీసుకురాబోతున్నది. జ్ఞానం, ఆనందం, అదృష్టాన్ని ప్రసాదించే బృహస్పతి స్థానం మార్పు కారణంగా ప్రత్యేక ఉన్న�
Hero | తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టడం, వారిని భవిష్యత్తులో స్థిరంగా నిలబెట్టాలని ప్రయత్నించడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే కొందరు పిల్లలు పెద్దయ్యాక వారికి ఆస్తులు రాసిచ్చినా, కొన్ని కుటుంబ�
ఆస్తి రిజిస్ట్రేషన్ అనేది యాజమాన్య హక్కులు ఇవ్వబోదంటూ ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. రిజిస్ట్రేషన్ అనేది ఒక వ్యక్తి హక్కుకు మద్దతు ఇవ్వగలిగినప్పటి
ఇంటిని తన సోదరి పేరుపై తండ్రి రిజిస్ట్రేషన్ చేశాడన్న కోపంతో ఓ కొడుకు తండ్రి కర్మకాండ సంగతి అటుంచితే.. కడసారి చూపు చూసేందుకు కూడా రాని ఘటన మహబూబ్నగర్లో చోటుచేసుకున్నది.
ఆస్తికోసం కన్న తండ్రినే కత్తితో పొడిచి.. పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసిన ఘటన జగిత్యాల రూరల్ మండలం పొలాసలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పొలాసకు చెందిన పడాల కమలాకర్(60) వ్యవస