ప్రభుత్వం పైకి చెప్తున్నట్టు.. 22ఏ పొరపాటున జరిగిందా? ప్రభుత్వ పెద్దలకు దీని తీవ్రత గురించి ఆలస్యంగా తెలిసిందా? సారీ చెప్తే ‘బారా ఖూన్ మాఫ్' అవుతుందా? అసలు అది పొరపాటేనా? యాదృచ్ఛికమా? పక్కా కుట్రనా?
Pradeep Rawat | సినీ పరిశ్రమను విషాదంలో ముంచెత్తిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగంలో ఉన్నారు. బ్లడ్ క్యాన్సర్తో కన్నుమూసిన ప్రదీప్ రావత్ చివరి రోజుల గురించి ఆయన కుమారు
Pradeep Rawat | భారతీయ సినీ పరిశ్రమలో విలన్ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ మృతి చెందడంతో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు హిందీ, తెలుగు, తమిళం, �
Man Shot Dead By Son | సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులున్న వ్యక్తి, అతడి కుమారుడి మధ్య ఆస్తి విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వాగ్వాదం జరుగడంతో ఆ కుమారుడు తన తండ్రిపై పిస్టల్తో కాల్పులు జరిపి హత్య చేశాడు. పర�
Daughter Kills Mother For Job | తల్లి ఉద్యోగం, ఆస్తి కోసం కుమార్తె తన బంధువులతో కలిసి కుట్ర పన్నింది. వాహనంతో ఢీకొట్టించి హత్య చేయించింది. తన తల్లి రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించింది. మృతురాలి సోదరు
అప్పులుచేసి చనిపోయిన వ్యక్తి రుణభారం నుంచి అతని వారసులు తప్పించుకోలేరని హైకోర్టు స్పష్టంచేసింది. భార్య, పిల్లల ఆస్తులతో ఆ అప్పులు చెల్లించాల్సిన అవసరం లేదని, అయితే వారసత్వంగా సంక్రమించిన కుటుంబ ఆస్తిన
ఆస్తి కోసం కన్నతండ్రిని విచక్షణా రహితంగా చితకబాదిన ఘట న మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మం డలం కొండాపూర్ గ్రామంలో చోటు చేసుకున్నది. కొడుకు దాష్టికాన్ని తట్టుకోలేక తనకు రక్షణ కల్పించండంటూ తండ్రి పోకల కృ�
ఆస్తి తగాదా ఇద్దరిని బలిగొన్నది. ఈ దారుణ ఘటన నల్లగొండ జిల్లా అనుముల మండలం ఇబ్రహీంపేట శివారులో చోటుచేసుకున్నది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సుమలత, యాదయ్య �
ఆస్తి కోసం రక్త సంబంధీకులను హత్యచేసిన అమానవీయ సంఘటన అనుముల మండలం ఇబ్రహీంపేట గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇబ్రహీంపేటకు చెందిన రుద్రాక్షి సు
రానున్న వర్షాకాలం నేపథ్యంలో విపత్తుల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ హరిత అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు న్యూఢి
Salman Khan | బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సల్మాన్ ఖాన్ గురించి ప్రస్తుతం ఓ సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనకు చెందిన దాదాపు రూ.3,000 కోట్ల విలువైన ఆస్తులను �
ఒక ఆస్తికి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ని బిల్డర్ పొందకుండా దాన్ని స్వాధీనం చేసుకోవాలని గృహ కొనుగోలుదారుడిని ఒత్తిడి చేయలేరని సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో స్పష్టం చేసింది. డెవలపర్ వైపు నుండి అలాంటి వ�
కామారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడికి ఉరిశిక్ష, ఇద్దరికి జీవిత ఖైదు విధించింది.
తన ఇద్దరు బిడ్డలను కంటికి రెప్పలా సాకిన ఓ తండ్రి ఆశలన్నీ అడియాసలయ్యాయి. వృద్ధాప్యంలో అక్కున చేర్చుకోవాల్సిన ఆ బిడ్డలే తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ హింసించడం మొదలుపెట్టారు.