Crime news | ఆస్తి కోసం కన్న తండ్రిపైనే దాడి చేసి కాళ్లు విరగ్గొట్టింది ఓ కూతురు. ఈ ఘటన మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్మార్స్ కాలనీలో వెలుగుచూసింది. సింగరేణి విశ్రాంత కార్మికుడు వేల్పు�
ఆస్తి అనేది ప్రాథమిక హకు కాకపోయినప్పటికీ అది మానవ హకేనని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఆరోగ్య హకు, జీవనోపాధి హకు మాదిరిగా ఆస్తిహకు కూడా మానవ హకేనని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో పేరొన్నదని జస్టిస్�
Mahabubnagar | నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కన్నతల్లిని( Mother) ఆస్తి కోసం(Property) కొడుకులు అనాథను(Sons orphaned mother )చేశారు. విద్యా, బుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేస్తే చివరి దశలో తల్లికి అండగా ఉండాల్సిన కుమారులు తల్లిని మధ్య�
ఉర్విజనులకెల్ల ఉండు అప్పు.. అప్పు ఉండుటేల తప్పు? అంటారా.. కానీ, రాత్రిళ్లు దిగులు చెందేలా, పగలు తల దించుకునేలా చేసేదే అప్పు. అలాంటి అప్పు ఉన్నవారు ఆస్తి కలిగి ఉండుట అతిపెద్ద తప్పు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం గురించిన మాటలు ఈ మధ్య తరచుగా వినబడుతున్నాయి. ధరల హెచ్చుతగ్గుల గురించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన డిసెంబర్ నెల నుంచే ఈ తరహ
ఖమ్మం జిల్లాలోని (Khammam) తల్లాడ మండలం గోపాలపేటలో దారుణం చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లు ఆస్తి కోసం తన తల్లితో పాటు ఇద్దరు కుమార్తెలను హత్య చేశాడు.
హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసర్లో (Ghatkesar) దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం ఓ మహిళ తన భర్తను ఇనుప గొలుసుతో కట్టేసి చిత్రహింసలకు గురిచేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Medchal | మేడ్చల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి కోసం(Property) కట్టుకున్న భర్తను గొలుసులతో కట్టేసి భార్య హింసించిన(Wife tortures) సంఘటన ఘట్కేసర్ మున్సిపాలిటీలోని(Ghatkesar) అంబేద్కర్ నగర్లో చోటు చేసుకుంది.
తనను కన్న కొడుకు సరిగా చూసుకోవడం లేదని ఓ తండ్రి మనస్తాపం చెందాడు. ఈ మేరకు తన యావదాస్తిని కొండగట్టు అంజన్న ఆలయానికి రాసిచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో బుధవారం కొండగట్టు ఆలయానికి వెళ్లి ఆస్తికి సంబంధిం
చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి తన ఆస్తులు రూ. 4వేల కోట్లుగా వెల్లడించారు. నామినేషన్ దాఖలు సందర్భంగా సోమవారం అఫిడవిట్లో తన కుటుంబ ఆస్తుల వివరాలను ప్రకటించారు.
Live in relationship | ఒకే దేశం, ఒకే ఓటు, ఒకే చట్టం అంటూ ఎంతో కాలంగా నినదిస్తున్న బీజేపీ, సంఘ్ పరివార్ నేతలు ఎట్టకేలకు తమ పార్టీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్లో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు (యూసీసీ)ని అసెంబ్లీలో ప్రవేశపెట్టా�
ఆస్తి కోసం ఆరుగురిని హత్య చేసిన మాక్లూర్కు చెందిన నిందితుడు ప్రశాంత్ ఇంటిని ముట్టడించేందుకు గ్రామస్తులు మంగళవారం యత్నించారు. సర్పంచ్ అశోక్రావును సైతం గ్రామస్తులు ఘెరావ్ చేశారు.
కొవిషీల్డ్ వ్యాక్సిన్ను తయారుచేసిన సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో, బిలియనీర్ ఆదార్ పూనావాలా (Adar Poonawalla) లండన్లో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు.