జమ్ముకశ్మీర్లోని కుప్వారాకు (Kupwara) చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ (Hizbul Mujahideen) ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ (Bashir Ahmad Peer) రెండు వారాల క్రితం పాకిస్థాన్లో (Pakistan) హతమయ్యాడు. దీంతో కుప్వారాలోని (Kupwara) అతని ఆస్తులను జాతీయ
తల్లిదండ్రులు, తాతయ్యను కోల్పోయిన తొమ్మిదేండ్ల పిల్లాడిని గెంటేసి బంధువులు అతడి ఆస్తిని కాజేశారు. కానీ అత్తయ్య సహాయంతో ఆ బాలుడు మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేసి తన ఆస్తి దక్కించుకొన్నాడు.
బంధువుల ఆస్తిని కాజేయాలనే దురాశ.. తన వృత్తికి పోటీ లేకుం డా చేసుకోవాలనే దుర్బుద్ధితో ముగ్గురి హత్యకు ఓ ఆర్ఎంపీ వేసిన మాస్టర్ ప్లాన్ను కోరుట్ల పోలీసులు భగ్నం చేశారు. సుపారీ గ్యాంగ్తోపాటు ఆర్ఎంపీ వైద
భద్రాద్రి జిల్లాలో ఇటీవల వచ్చిన గోదావరి వరదల వల్ల కలిగిన నష్టం రూ.129 కోట్లుగా తేలింది. ఈ మేరకు కలెక్టర్ అనుదీప్.. కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. గోదావరికి భారీ వరదలు వచ్చిన కారణంగా జరిగిన నష్టాన్న
Dr. Arvind Goyal | ఆయనో పేరుమోసిన డాక్టర్. వైద్యం ద్వారా భారీగానే సంపాదించాడు. ఇప్పుడు తన యావదాస్థిని ప్రభుత్వానికి రాసిచ్చాడు. ఆయనే ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్కు చెందిన డాక్టర్ అర్వింద్ గోయల్ (Dr. Arvind Goyal ).
పేగు బంధమే పెను శాపమైంది. నా అన్నవాళ్లే నట్టేట ముంచారు. అందరూ ఉన్నా వృద్ధాప్యంలో ఏకాకిలా మారింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టే ఆ తల్లికి ఆశ్రయమైంది. అవసాన దశలో ఉన్న అవ్వను కంటికిరెప్పలా
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడెపల్లికి చెందిన ముత్తోజి రాజమ్మ(68)కు కొడుకులు ఫణీంద్రాచారి, శ్రీనివాసాచారి, కూతుళ్లు స్వరూప, పద్మారాణి ఉన్నారు. అందరికి పెండ్లిళ్లు చేసింది. తనకున్న రెండున్నర ఎకరాల భూ�
హీరోయిన్లు ప్రొఫెషనల్ కెరీర్ను కొనసాగిస్తున్న క్రమంలో ఒక్కోసారి కొందరు కన్నింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ల చేతిలో ఇరుక్కొని, ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి ఘటనే ఒకటి బాలీవుడ్ నటి రిమీ సేన్ (Rimi
చండీగఢ్: ప్రియురాలి కుటుంబ ఆస్తిపై కన్నుపడిన ఒక వ్యక్తి, అడ్డుగా ఉన్న ఆమె తండ్రిని నరికి చంపాడు. పంజాబ్లోని లూధియానా జిల్లాలో ఈ ఘటన జరిగింది. డెహ్లాన్ గ్రామానికి చెందిన 65 ఏండ్ల షిందర్ సింగ్, అటవీ శాఖ డిప�
Gulab Cyclone | గులాబ్ తుఫాన్ ప్రభావంతో మంగళవారం, బుధవారం భారీ వర్షాలు కురుస్తాయని, ఈ పరిస్థితులలో ఏ విధమైన ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
చెన్నై : ఏఐఏడీఎంకే బహిష్కృత నేత, తమిళనాడు దివంగత సీఎం జయలలిత సన్నిహితురాలు వీకే శశికళకు చెందిన ఆస్తులను ఆదాయ పన్ను శాఖ బుధవారం బినామీ లావాదేవీల నిషేధిత చట్టం కింద అటాచ్ చేసింది. చెన్నై శ�