Legal Opinion | వారసత్వంగా నాకు 4 కోట్లు వచ్చాయి.. ఆ ఆస్తిని మా అన్నలు కాజేయొద్దంటే ఏం చేయాలి? ఓ సోదరి ప్రశ్న !మధ్య తరగతి కుటుంబం. నలుగురు అన్నలు. నేనే చిన్నదాన్ని. నాన్న మరణం తర్వాత మా కుటుంబ పరిస్థితి దయనీయంగా మారింద�
భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకు కూడా సమాన హక్కు, వాటా ఉంటుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. భర్త సంపాదనలో భార్యకు పరోక్ష భాగస్వామ్యం ఉంటుందని పేర్కొన్నది.
ఆస్తి వివాదంలో 8 దశాబ్దాలుగా సాగిన న్యాయ పోరాటంలో 93ఏండ్ల మహిళ విజయం సాధించారు. దక్షిణ ముంబైలోని రెండు ఫ్లాట్లపై నెలకొన్న వివాదంలో 93 ఏండ్ల మహిళ ఆలిన్ డిసూజాకు అనుకూలంగా బాంబే హైకోర్టు తీర్పు వెలువరించిం�
తన ఆస్తులకు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు (BJP MLA Raghunandan rao) చేసిన ఆరోపణలు నిరాధరమైనవని, ఖండిస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan reddy) అన్నారు. అసలు ఆర్డీఎస్ కాలువ (RDS Cannal) ఎక్కడుందో తెలుసా అని రఘునం�
జమ్ముకశ్మీర్లోని కుప్వారాకు (Kupwara) చెందిన హిజ్బుల్ ముజాహిద్దీన్ (Hizbul Mujahideen) ఉగ్రవాది బషీర్ అహ్మద్ పీర్ (Bashir Ahmad Peer) రెండు వారాల క్రితం పాకిస్థాన్లో (Pakistan) హతమయ్యాడు. దీంతో కుప్వారాలోని (Kupwara) అతని ఆస్తులను జాతీయ
తల్లిదండ్రులు, తాతయ్యను కోల్పోయిన తొమ్మిదేండ్ల పిల్లాడిని గెంటేసి బంధువులు అతడి ఆస్తిని కాజేశారు. కానీ అత్తయ్య సహాయంతో ఆ బాలుడు మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేసి తన ఆస్తి దక్కించుకొన్నాడు.
బంధువుల ఆస్తిని కాజేయాలనే దురాశ.. తన వృత్తికి పోటీ లేకుం డా చేసుకోవాలనే దుర్బుద్ధితో ముగ్గురి హత్యకు ఓ ఆర్ఎంపీ వేసిన మాస్టర్ ప్లాన్ను కోరుట్ల పోలీసులు భగ్నం చేశారు. సుపారీ గ్యాంగ్తోపాటు ఆర్ఎంపీ వైద
భద్రాద్రి జిల్లాలో ఇటీవల వచ్చిన గోదావరి వరదల వల్ల కలిగిన నష్టం రూ.129 కోట్లుగా తేలింది. ఈ మేరకు కలెక్టర్ అనుదీప్.. కేంద్ర బృందానికి నివేదిక సమర్పించారు. గోదావరికి భారీ వరదలు వచ్చిన కారణంగా జరిగిన నష్టాన్న
Dr. Arvind Goyal | ఆయనో పేరుమోసిన డాక్టర్. వైద్యం ద్వారా భారీగానే సంపాదించాడు. ఇప్పుడు తన యావదాస్థిని ప్రభుత్వానికి రాసిచ్చాడు. ఆయనే ఉత్తరప్రదేశ్లోని మొరదాబాద్కు చెందిన డాక్టర్ అర్వింద్ గోయల్ (Dr. Arvind Goyal ).
పేగు బంధమే పెను శాపమైంది. నా అన్నవాళ్లే నట్టేట ముంచారు. అందరూ ఉన్నా వృద్ధాప్యంలో ఏకాకిలా మారింది. రోడ్డు పక్కన ఉన్న చెట్టే ఆ తల్లికి ఆశ్రయమైంది. అవసాన దశలో ఉన్న అవ్వను కంటికిరెప్పలా
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడెపల్లికి చెందిన ముత్తోజి రాజమ్మ(68)కు కొడుకులు ఫణీంద్రాచారి, శ్రీనివాసాచారి, కూతుళ్లు స్వరూప, పద్మారాణి ఉన్నారు. అందరికి పెండ్లిళ్లు చేసింది. తనకున్న రెండున్నర ఎకరాల భూ�
హీరోయిన్లు ప్రొఫెషనల్ కెరీర్ను కొనసాగిస్తున్న క్రమంలో ఒక్కోసారి కొందరు కన్నింగ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ల చేతిలో ఇరుక్కొని, ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. అలాంటి ఘటనే ఒకటి బాలీవుడ్ నటి రిమీ సేన్ (Rimi