Increase Pensions | అధికారంలోకి వస్తే పింఛన్లను పెంచి ఇస్తామన్న హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు రాజ్ కుమార్ , నందు డిమాండ్ చేశారు.
ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం రేంవత్రెడ్డి నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ అన్నారు. మంథనిలోని ఎస్ఎల్బీ గార్డెన్స్లో మంథని నియోజకవర్గంలోని
Sabitha Indra Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వంద రోజులలో మహిళలకు ఇస్తానన్న హామీ ఎందుకు నెరవేర్చలేదో మహిళలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
NDSL worker | నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణం శంకర్నగర్లో నివాసం ఉంటున్న ఎన్డీఎస్ఎల్ కార్మికుడు సూరజ్ ప్రసాద్ ఆర్థిక సమస్యలతో అనారోగ్యానికి గురై గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు.
Actor Sivaji | ఆంధ్రప్రదేశ్ ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయనందు వల్లే అధికార వైసీపీకి తిరుమల వేంకటేశ్వరస్వామి శిక్ష వేశారని సినీనటుడు శివాజీ పేర్కొన్నారు.
Mla Sudhir reddy | ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి (Mla Sudhir reddy) అన్నారు.
భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్పై రెజ్లర్లు చేస్తున్న పోరాటానికి చిన్న షాక్ తగిలింది! వేరే కారణం వల్ల కలిగిన కోపంతో బ్రిజ్ భూషణ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశానని మైన�
మోదీ జీ! నేను, తల్లి భరతమాత 29వ బిడ్డ తెలంగాణను. నీ తల్లి గుజరాత్కు చిన్న చెల్లెను. నీకు చిన్నమ్మను. బాగున్నావా కొడుకా? నా అక్క కొడుకు చాయ్వాలా ప్రధానయ్యిండని తెలిసి చాలా సంబురపడ్డ బిడ్డ. చిన్ననాటి నుంచి కష
పకీర్లకు ఆత్మగౌరవ భవనం నిర్మిస్తామని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. శుక్రవారం రాత్రి నర్సంపేట రోడ్డులోని అబ్నుస్ ఫంక్షన్హాల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గ పకీర్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
వ్యాపారం చేసుకునే వారికి చాతనైన ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఎంతో మందికి బాసటగా నిలిచానని, వ్యాపారంలో ఎదిగిన వారిని బెదిరింపులకు గురిచేయడం, ఇబ్బందులు పెట్టడం తన రాజకీయ జీవితంలో లేదని అందుకే ఇన్నేళ్లు
‘అమ్మ పెట్టదు.. అడుక్కు తిననివ్వదు’ అన్నట్లున్నది కేంద్రం తీరు. ప్రజల వెతలు తీర్చే ప్రణాళికలు తన వద్ద ఉండవు. వారికి కనీస సౌకర్యాలు కల్పించాలన్న బాధ్యతను పట్టించుకోదు. ఆ పని చేసే రాష్ట్ర ప్రభుత్వాలపై మాత్�
అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణపై మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా వంచిస్తున్నది. రోజులు గడుస్తున్న కొద్దీ బీజేపీ వంచన రాజకీయం బయట పడుతున్నది. తెలంగాణ హక్క
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదోతరగతి ఫలితాలలో జీపీఏ10 సాధిస్తే ఉచితంగా ట్యాబ్లు అందజేస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ప్రకటించారు. శుక్రవారం బాలానగర్ డివిజన్ పరిధిలోని 3 ప్రభుత్వ ప
గుజరాత్లో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు సోషల్ మీడియాలో ఫేక్, గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్రావు ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్