గ్రేటర్ హైదరాబాద్లో వందలాది కాలనీలు నిషేధిత జాబితాలోకి చేరడంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. అన్ని ప్రభుత్వ అనుమతులతో పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇండ్లు 22ఏ లోకి చేరడంపై మనోవేదనకు గురవుతున్నారు
Harish Rao | రాష్ట్రంలో 22ఏను అడ్డంపెట్టుకొని కాంగ్రెస్ నాయకులు, రేవంత్రెడ్డి సోదరులు అనేక భూ కుంభకోణాలకు పాల్పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు.
Revanth Reddy | ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత లేదట.. పైగా ఈ మూడు రోజుల ఘటనలతో ప్రభుత్వా నికే మంచి పేరొచ్చిందట. ఇదీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉవాచ. ప్రస్తుత పరిణామాలపై తాను చేయించిన ఫ్లాష్ సర్వేలో ప్రజలు ప్రభుత్�
Assembly Session | తెలంగాణ ప్రజల భూములు, ఇండ్లను సెక్షన్ 22A నిషేధిత జాబితాలో చేర్చడంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
Section 22A | 22ఏ సమస్య పరిషారంలో భాగంగా జిల్లాల కలెక్టర్లు జారీచేస్తున్న నిరభ్యంతర పత్రాలను (ఎన్వోసీ) సబ్ రిజిస్ట్రార్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
Prohibited Properties | రాష్ట్రంలో 22-ఏ నిషేధిత జాబితా అధికారులకు, పాలకపక్ష నేతలకు కాసులు కురిపిస్తున్నది. తన రెక్కల కష్టంతో కట్టుకొన్న ఇంటిని నిషేధ జాబితాలో చేర్చి, హక్కులు కాలరాసి.. ఇప్పుడు సర్కార్ బందిఖాన నుంచి విడిప
Prohibited Properties | నిషేధిత భూముల జాబితా పేరిట రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజల కంటిమీద కునుకే లేకుండా చేసిన కాంగ్రెస్ సర్కార్.. మరోసారి ప్రజలను అదే ఊబిలోకి నెట్టేసేందుకు మరో జాబితా తెచ్చేందుకు సిద్ధమైంది.
KTR | హైదరాబాద్లోని దుర్గం చెరువు చెత్త కుప్పగా మారడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ‘ఫ్యూచర్ సిటీ’ నిర్మాణంలో బిజీగా ఉన్న ప్రభుత్వం ప్రస్తుత హైదర�
Siddipet | ఎన్నో ఏండ్లు కష్టపడి సొంతింటి కల సాకారం చేసుకున్న వారి ఆశలు ఆవిరవుతున్నాయి. చెమట చిందించిన సంపాదించిన డబ్బుతో కొనుగోలు చేసిన ప్లాట్లు, నిర్మించుకున్న ఇండ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అకస్మాత్తుగా 22ఏ న�
యాదాద్రి-భువనగిరి జిల్లాలో సెక్షన్ 22ఏ నిషేధిత జాబితాలో ఉన్న వేలాది ఇళ్లకు ఊరట లభించింది. పీవోబీ నుంచి ఇళ్ల వివరాలను తొలగించి కేవలం సర్వే నంబర్లను మాత్రమే అధికారులు పొందుపరిచారు. అయితే వ్యవసాయ భూములపై న�
Nizamabad | 22ఏ నిషేధిత జాబితాలో ఉమ్మడి నిజామాబాద్ సైతం చిక్కుకొని విలవిలలాడుతున్నది. బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో అనేక గ్రామాల్లో ఈ సమస్య వెలుగు చూస్తున్నద
Harish Rao | 22A జాబితాను వెంటనే రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం.. సచివాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు హెచ్చరించారు. ప్రజల ఆస్తులను లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ మాడి మస