Sericulture | పట్టు పురుగుల పెంపకం సిరులు కురిపిస్తున్నది. తక్కువ సమయంలోనే అధికంగా ఆదాయం సమకూరుతున్నది. రెండు ఎకరాల్లో సాగు చేస్తే ఏడాదికి 5 నుంచి 8 పంటలు తీయొచ్చు.
ఎర్ర బంగారానికి రికార్డు ధర పలుకుతుండడంతో రైతులు మురిసిపోతున్నారు. క్వింటాకు రూ. 21 వేలకు పైనే ధర ఉండడంతో వారి ఆనందానికి అవధుల్లేవు. గతేడాది రూ. 18 వేల వరకు అమ్ముడు పోవడంతో మిరప వైపు మొగ్గు చూపారు. తామర పురుగ�
లెమన్ గ్రాస్ అంటే నిమ్మగడ్డి. వీటికి నిమ్మచెట్లతో ఎలాంటి సంబంధం లేదు. మంచి సువాసన గల ఈ మొక్కలతో అందం నుంచి ఆరోగ్యం దాకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని సూప్లు, కూరలు, టీలలో ఉపయోగిస్తుంటారు. ఇవి సన్నగా ఉం
ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించేందుకు తెలంగాణ సర్కారు చేస్తున్న ప్రయత్నాలు సఫలమవుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎప్పటి నుంచో ఆయిల్పామ్ సాగవుతున్నది. ప్రభుత్వ ప్రోత్సాహం తర్వాత ఆయిల్పామ్ సాగుచేస�
రేగడి, ఎర్ర, నల్ల, ఇసుక మట్టి నేలలు అనుకూలమైతే ఒక్కో నేలకు ఒక్కో విధంగా సాగు విధానం, నీటి యాజమాన్య పద్ధతులు ఉంటాయి. పంట చేనులో అడుగుమందు వేసుకొని సాగు మొదలు పెట్టాలి. పిలక వచ్చిన తర్వాత మొక్కకు మొగిళ్లలో సి�
యాసంగి సీజన్లో రైతులు వరి, పత్తి, మొక్కజొన్న పంటలతో పాటు నూనెగింజల సాగుపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ముఖ్యంగా యాసంగిలో కుసుమ పంటను కొత్తూరు మండలంలో అధికంగా పండిస్తున్నారు
చలికాలంలో ఉన్ని దుస్తులు వెచ్చని నేస్తాలుగా చలి నుంచి రక్షణనిస్తాయి. రోజురోజుకూ పెరుగుతున్న చలి త్రీవత నుంచి కాపాడుకునేందుకు జిల్లా ప్రజలు స్వెటర్లు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడి ప్రజల అవసరాలను గుర్త�
తానూర్ మండలంలోని 20 గ్రామాల్లో బంతిపూలు సాగు చేశారు. ప్రస్తుతం పత్తి, సోయా, ఇతర పప్పు దినుసుల సాగుకు పెట్టుబడులు ఎక్కువ అవుతున్నాయి. లాభాలు తక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు ఈ యేడు బంతిపూల సాగుకు మొ
సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అప్పుల పాలు కాకుండా ఉండేందుకు పంట మార్పిడి చేసుకొని పలురకాల ఆదాయానిచ్చే పంటల సాగుపై
వరి, వాణిజ్య పంటలతోపాటు పప్పు ధాన్యాలు సాగు చేస్తేనే రైతులకు మేలని జేడీఏ ఉషాదయాళ్ సూచించారు. మండలకేంద్రంలో రైతు ఎండీ గౌస్ ఎన్ఎస్ఎఫ్ఎం పథకంలో ఉచితంగా విత్తనాలు తీసుకొని కంది పంట సాగు చేశాడు. ఎన్ఎస్
రైతులకు ఆయిల్పామ్ సాగు లాభదాయకమని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఖానాపురం మండలకేంద్రానికి చెందిన రైతు గొల్లపూడి సుబ్బారావు తన 5.5 ఎకరాల భూమిలో ఆయిల్పామ్ సాగు చేపట్టగా, పెద్ది బుధ
ఆయిల్పాం పంట సాగు రైతు కుటుంబాలకు లాభదాయకమని జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. మండలకేంద్రంలోని రైతు వేదికలో గురువారం నిర్వహించిన జీవనియంత్రణ ఆయిల్పాం సాగుపై అవగాహన సదస్సు నిర్వహించా�
రైతులు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందుకు తగిన డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసుకోవాలని రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లిలో భక్త రామదాసు సర్వీసు సొసైటీ, కామద�
మిద్దెతోటలు ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నాయని.. వీటిద్వారా పలువురు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఇంటి
రైతులు ఆయిల్పామ్, మల్బరీ పంటలు సాగు చేస్తే అధిక లాభాలు పొందవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివప్రసాద్ సూచించారు. గురువారం మిరుదొడ్డిలోని రైతు వేదిక భవనంలో జిల్లా ఉద్యానవన అధికారి రామలక్ష్మి, సెరీక�