లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కీచక ప్రొఫెసర్ను సస్పెండ్ చేయాలని హరియాణ రాష్ట్రానికి చెందిన సిర్సాలో దేవీ లాల్ యూనివర్సిటీకి చెందిన 500 మంది విద్యార్ధినులు ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం మనోహ�
రాష్ట్రంలో వైద్యం, వైద్య విద్యను పటిష్ఠం చేయడంతోపాటు ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను అందుబాటులోకి తెస్తున్న ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న 9 మెడికల్ కాలేజీలకు మరో 313 పోస్టులన�
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా ప్రొఫెసర్ డాక్టర్ శీల లక్ష్మీనారాయణ (ఎమ్మెస్ ఆర్థో)ను నియమిస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆయన స్థానిక ప్రభుత్వ దవాఖానలో బ�
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థినిపై లైంగిక దాడికి యత్నించిన ప్రొఫెసర్పై కఠిన చర్యలు తీసుకోవాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు కనకం సంధ్య డిమాండ్ చేశారు
HCU | హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) దారుణం చోటుచేసుకున్నది. విదేశీ విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగికదాడికి యత్నించాడు. థాయిలాండ్కి చెందిన విద్యార్థిని హెచ్సీయూలోని
తెలంగాణ సిద్ధాంతకర్త, స్వరాష్ట్ర స్వాప్నికుడు, ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 88వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేస�
చేయని పనికి జీతం ఎందుకు తీసుకోవాలనుకున్నాడు ఓ ప్రొఫెసర్. కరోనా కారణంగా దాదాపు మూడేండ్లుగా విద్యార్థులకు పాఠాలు చెప్పకపోయినప్పటికీ వేతనాన్ని ఇచ్చిన కళాశాల యాజమాన్యానికే ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాలన
ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి బోర్డు ఏర్పాటు ఫైల్పై సంతకం చేసిన సీఎం కేసీఆర్ 2020 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంచనా హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ర�
అందరికీ ఉన్నత విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్
జీవ వైవిధ్యంపై ఆధునిక పరిశోధనలు జరగాలని అటవీ జీవ వైవిధ్య సంస్థ (ఐఎఫ్బీ) డైరెక్టర్ డాక్టర్ రత్నాకర్ జవహరి అన్నారు. బుధవారం దూలపల్లిలోని ఐఎఫ్బీలో జరిగిన ప్రాంతీయ పరిశోధన సమావేశంలో
ఆదిలాబాద్లోని సీసీఐని విక్రయించేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలపై రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ మండిపడ్డారు. ఆ పరిశ్రమను ఎందుకు అమ్ముతున్నారో చెప్పాలంటూ ట్విట్టర్
కేంద్రంలోని బీజేపీ సర్కారు మత విద్వేషాలను రెచ్చగొడుతూ ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నదని పౌర హక్కుల సంఘం కార్యవర్గ సభ్యుడు ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. పౌర హక్కుల సంఘం హైదరాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్య�