తమ సమస్యలు పరిష్కరించేదాకా పోరాటం ఆగని వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు తేల్చిచెప్పారు. పీజీ, పీహెచ్డీ విద్యార్థుల ైస్టెపెండ్తో పాటు యూనివర్సిటీ అభివృద్ధికి రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశ�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ ఆధ్వర్యంలో ఈనెల 8,9 తేదీల్లో మెగా మహిళా రైతు మేళా నిర్వహించనున్నట్టు వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జాన
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి కోసం రూ.500 కోట్లు ప్రత్యేక నిధులు కేటాయించాలని బోధన, బోధనేతర ఉద్యోగ సంఘాల నేతలు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు.
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు అండగా ఉంటు న్న తమ సమస్యలు పట్టించుకోరా? అని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులు ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ ప్రవేశాల్లో కూలీల పిల్లలకు 15% సీట్లు కేటాయించడం హర్షణీయమని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. సోమవారం లోక్భవన్లో జిష్ణుదేవ్వర్మను వ్యవసాయ వర్సిటీ ఉ
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వెస్టర్న్-సిడ్నీ యూనివర్సిటీలు సంయుక్తంగా అందిస్తున్న డ్యూయల్ డిగ్రీ బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో ప్రవేశాల కోసం ఈనెల 13న వాక్-ఇన్-కౌన్�
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకులు డాక్టర్ మరాఠీ బలరాం పరిశోధనలకు గుర్తింపు దక్కింది. హైబ్రిడ్ వరి విత్తనోత్పత్తిపై ఆవిష్కరణలకు గాను ఫిలిప్పీన్స్ ప్రభుత్వ పేటె�
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రభుత్వం ‘గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనం’ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబెట్టేందుకు అందరూ కృషి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. 60 ఏండ్ల క్రితం ప్రారంభమైన వర్సిటీని మ
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఐసీఏఆర్లో రెండు ర్యాంకులు సాధించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ నిర్వహించిన జూనియర్ రిసెర�