ఛత్తీస్గఢ్లో కూంబింగ్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులను శాంతిచర్చలకు పిలువాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గు రువారం శాంతిచర్చల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్ఫూర్తి సభను శనివారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నారు.
డిగ్రీ విద్యలో భాషా విధానాన్ని కొనసాగించాలని ప్రొఫెసర్ హరగోపాల్ కోరారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో కవి, రచయిత నందిని సిధారెడ్డితో కలిసి మాట్లాడారు.
మావోయిస్టులతో తక్షణమే కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. చర్చలు జరుపుదామని మావోయిస్టులు ప్రతిపాదిస్తున్నా.. కేంద్రం స్పందించకపోవడం సరికాదని అన్నారు. మావోయిస్�
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విధ్వంస పాలన సాగిస్తున్నారని ప్రొఫెసర్ హరగోపాల్ ధ్వజమెత్తారు. ఆయన ప్రజావ్యతిరేక అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నారని విమర్శించారు.
కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో ప్రభుత్వం చేస్తున్న ప్రకృతి విధ్వంసాన్ని తక్షణమే ఆపాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయని ఆరోపించడం సరికాదని, అభివృద్�
OU Circular | ఉస్మానియా యూనివర్సిటీలో అన్ని రకాల ఆందోళనలు, నిరసనలను నిషేధిస్తూ జారీ చేసిన సర్కులర్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్ర�
జ్ఞానాలకు నిలయాలు ఉన్న స్థలాల్లో ప్రకృతి సంపదపై బుల్డోజర్లను ప్రయోగించవద్దని వక్తలు అభిప్రాయపడ్డారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో పూర్వ విప్లవ విద్యార్థుల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రొఫెసర్ హరగోపాల్�
ఉస్మానియా విశ్వవిద్యాలయంపై నిర్బంధం ఏ ప్రజాపాలనకు మార్గం అంటూ పౌర హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉస్మానియా రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హర
నల్లమలలో మైనింగ్ మాఫియా ఆగడాలపై స్థానికులు భగ్గుమన్నారు. సీఎం సొంత ప్రాంతమైన నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం మైలారం గ్రామాన్ని ఆనుకొని ఉన్న పలుగురాళ్ల గుట్టను మైనింగ్ మాఫియా ముడిసరుకును (తెల్ల�
Haragopal | రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వదులుకొని ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. ప్రభుత్వం ప్రజలు ఆహ్వానించే పరిశ్రమలు తీసుకురావాలి కానీ ప్రజలు వ్యతిరేకించే పని అభివృద్ది కాదని పౌరహక్కుల నేత ప్�
Nagarkurnool | కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశంగా పాలిస్తున్నది. చిన్నపాటి నిరసనను కూడా తట్టుకోలేకపోతున్నది. మైనింగ్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రొఫెసర్ హరగోపాల్, ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశా�