ప్రతిభ కంటే న్యాయం ముఖ్యమైనదని, అందరికీ సమన్యాయం దక్కాల్సిన అవసరం ఉన్నదని ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్యానించారు. అన్యాయానికి గురైన వాళ్లు ప్రశ్నిస్తేనే సమాజం చైతన్యవంతమవుతుందని అభిప్రాయపడ్డారు.
నిర్మల్లోని ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు, ప్రజాపక్ష విద్యావేత్త ఆరేపల్లి విజయ్కుమార్ను ప్రభుత్వం సస్పెండ్ చేయడం హేయమైన చర్య అని తెలంగాణ పీపుల్స్ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ మండిప�
ఆదివాసీ, దళితులు, మైనార్టీలు, వివిధ వర్గాల ప్రజల హక్కుల కోసం, ఆదివాసీ ప్రాంతాల్లోని సుసంపన్నమైన ఖనిజ సంపదను పరిరక్షించడం కోసం ప్రొఫెసర్ సాయిబాబా జీవితాంతం పోరాడారని పలువురు వక్తలు పేర్కొన్నారు. హైదరాబ�
నిరుద్యోగులారా ఆ త్మహత్యలు చేసుకోవద్దు.. కొట్లాది కొలువులు సాధించండి.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటుతో పాలక కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పండి.. అని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు.
పౌరహక్కుల సంఘం నేత ప్రొఫెసర్ హరగోపాల్సహా ఇతరులపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు