జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఊపందుకోకపోవడంతో లక్షన్నర మెట్రిక్ టన్నులకు పైగానే ధాన్యం కల్లాల్లో పేరుకుపోయి ఉంది. కొనుగోలు కేంద్రాల్లో రైతులు నెలల తరబడి పడిగాపులు కాసే దుస్థితి నెలకొంది. కొనుగోలు సెం టర
అన్నదాత కష్టానికి విలు వ లేకుండా పోయింది. ఆరుగాలం అన్నదాత పండించిన పంటను అమ్ముకోవడానికి నానా కష్టా లు పడాల్సి వస్తుంది. మండుటెండల్లో చెమటోడ్చి మొక్కజొన్న పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతు లు 20 రోజులుగ�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాత అరిగోస పడుతున్నాడు. కల్లాలు, రోడ్లపై ఆరబోసుకొని అమ్మకం కోసం దిక్కులు చూస్తున్నాడు. అవసరమైన కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక.. ఏర్పాటు చేసిన వాట�
రాష్ట్ర ప్రభుత్వం జొన్న రైతులతో దొంగాట ఆడుతున్నదనే విమర్శలొస్తున్నాయి. జొన్నల కొనుగోలు కోసం రైతులు మండుటెండల్లో పడిగాపులు కాస్తుంటే, సర్కార్ మోసపూరిత వైఖరి అవలంబిస్తున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున�
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల కష్టాలు వర్ణణాతీ తంగా ఉన్నాయి. ఈ యాసంగిలో పండిం చిన వరి ధాన్యం, మొక్కజొన్నలను అమ్ముకునేందుకు అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారు. మద్దతు ధరతోపాటు బోనస్ లభిస్తుందన్న ఆశతో క�
రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే నిలిచిపోతున్నది. కేంద్రాలు ప్రారంభించిన సర్కార్ కొనుగోళ్లు మాత్రం చేపట్టకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జ్యాపం జరుగుతున్నదని, లారీల కొరతతో కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతున్నదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలంటూ పలు జిల్లాల్లో బుధవారం ఆంద�
కొనుగోలు కేంద్రాల్లో రైతుల బాధలు వర్ణణాతీతంగా ఉన్నాయని, వారి గురించి పట్టించుకోనే వారే కరువయ్యారని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మండిపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అధికారులు, నిర్వాహకుల నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారుతున్నది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి కొనుగోలు కేంద్రాల�
కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిల్లర్లకు మేలు చేస్తూ రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి ఫైర్ అయ్యారు. గురువా రం ఆయన నల్లగొండ సమీపంలోని మర్రిగూడ బ�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో జరుగుతున్న దోపిడిని అరికట్టాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. కట్టంగూర్ మండలంలోని ఈదులూరు, మునుకుంట్ల, కల్మెర, కట్టంగూర్, అ�