మొక్కజొన్న పంట చేతికొచ్చినా..ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడ విక్రయించాలో తెలియక అన్నదాతలు తమ పంటను పొలంలో ఉంచారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు మొక్కజొన్న పంటే ప్ర�
ఈ యాసంగిలో నిర్మల్ జిల్లావ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో జొన్న సాగైందని గణాంకాలు చెబుతున్నాయి. జొన్న పంట కోతలు కూడా పూర్తయ్యాయి. అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు.
చొప్పదండి నియోజకవర్గం లో ప్రభుత్వం తూతూ మంత్రంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని, కేంద్రాల వద్ద ధాన్యం కొనే దిక్కే లేదని, అన్నదాతపై ప్రభుత్వం కక్ష సాధిస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్
యాసంగిలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ధాన్యం కొనుగోళ్లపై సచివాలయంలో ఏర్పా టు చేసిన సమీక్షలో మంత్ర�
రైతులు పండించిన వరి ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర (MSP) కొనుగోలు కేంద్రాల ద్వారానే లభిస్తుందని కమాన్పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, రత్నాపూర్ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీ రావు తెలిపారు.
సిరిసిల్ల జిల్లాలోని పలుచోట్ల గురువారం సాయంత్రం అకాల వర్షం కురవడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లింది. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్ గ్రామంలో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యం వరద నీటిలో కొట్టు�
రైతులు ఆరుగాలం పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని మణుగూరు ఏడీఏ తాతారావు అన్నారు. బుధవారం మండల కేంద్రమైన బూర్గంపహాడ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏ
ప్రతీ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రావినూతల, ముష్టికుంట్ల గ్రామాలకు చెందిన రైతులు బోనకల్లు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని అడ్డుకు�
మక్కజొన్న సాగు రోజు రోజుకు భారంగా మారుతున్నది. పెట్టుబడులు గణనీయంగా పెరగడంతో పాటు, మార్కెట్లో లభిస్తున్న ధర రైతులకు నిరాశే మిగులు తున్నది. చివరికి పంట అమ్ముకునేందుకు ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలు మా�
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన రైతులు సోమవారం బోనకల్లు - ఖమ్మం రహదారిపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు.
మక్క జొన్నలు కొనుగోలు చేయడంలేదని నిరసిస్తూ రైతులు ఆందోళనలకు దిగారు. కొనుగో లు కేంద్రాల నిర్వాహకులు, మా ర్క్ఫెడ్ సంస్థ నిర్లక్ష్యంతో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామ ని రోడ్డెక్కారు. అధికారం యం త్రాంగం
కొనుగోలు కేంద్రాలు లేక రైతుల మొక్కజొన్న పంట కల్లాల్లో మగ్గుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మార్కె ట్ మాజీ వైస్ చైర్మన్ మందా రా
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా నాగర్కర్నూల్లో రైతు కష్టాలు అన్నీఇన్నీ కావు. పంట సాగు నుంచి మొదలు కోతకు వచ్చే వరకు రైతుకు అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. నాడు పంట ఎదగడానికి వాడే యూరియాను అందించలేని ప్ర