అకాల వర్షంతో తడిసిన వడ్లను ఎలాంటి తరుగులేకుండా, వెంటనే పూర్తి స్థాయిలో కొ నుగోలు చేసి అన్నదాతలను ఆదుకోవాలని రాష్ట్ర ప్ర భుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఖానాపూర్ పట్టణంలోని మారె�
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సాధారణంగా తమ ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగంగా క్షమాపణలు చెప్పేందుకు ఇష్టపడరు. అలా చెప్పాల్సిన పరిస్థితి రావడాన్ని నామోషీగా భావిస్తారు.
రైతులకు మాయమాటలు చెప్పి, మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేయక రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తుందని, రైతులకు ఇచ్చిన హామీల అమలులో తీవ్రంగా వి�
రైతుబంధు, యూరియా, రుణ మాఫీ, కొనుగోళ్లు, ఇలా అన్నీ ఎగొట్టి రైతు భరోసా వారోత్సవాలు చేస్తున్నారని, ఇం దుకు సిగ్గుపడాలని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ధ్వజమెత్తారు. నెల రోజులైనా ధాన్యం కొనడం లేదని, తరుగ�
ధాన్యం తూకంలో మోసాలను నివారించాలని, రైస్ మిల్లర్ల దోపిడి అరికట్టాలని అన్నదాత ఆక్రోశించాడు. రైతులకు న్యాయం చేయాలని, ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుట్లలో ధర్నా రాస్తారోకో నిర్వహించారు.
ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై అన్నదాతలు, బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమాన్ పూర్ మండల కేంద్రంతోపాటు సిద్ది పల్లె గ్రామపంచాయతీ పరిధిలోని బుర్రకాయలపల్లి లో గల వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీఆర్�
BRS Protests | ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమాషా చేస్తున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపల్లి విజిత్ రావు మండిపడ్డారు.
దొడ్డు రకం వడ్ల కొనుగోళ్లపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం, దొడ్డు వడ్ల సేకరణపై స్తబ్ధత ఏర్పడడం, ప్రభుత్వం పట్టించుకోక పోవడం, మిల్లర్లు దొడ్డు ధాన్యం దించుకోక ప
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పది రోజులు గడిచినప్పటికీ కేంద్రాలలో కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో ‘రైతన్న నెత్తిన ట్రక్ షీట్.. ధాన్యం కాంటాకు కొర్రీల తంట’ అంటూ ‘నమస్తే తెలంగాణ’ కథనం ప్రచురించింద
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోల్లు వేగవంతం చేయాలని సివిల్ సప్లయ్ అధికారులు పేర్కొన్నారు. సారంగాపూర్ మండలంలోని లక్ష్మిదేవిపల్లి, లచ్చనాయక్ తండా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్ర
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. బీర్ పూర్ మండలంలోని నర్సింహులపల్లి, చర్లపల్లి, కందెన కుంట గ్రామాల్లో వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు.
Keesara | రైతులు పండించిన పంటలు కొనడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని మండల వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రామిడి ప్రభాకర్రెడ్డి తెలిపారు. కీసర మండల కేంద్రంలో కీసర ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం వరి ధాన్�