మెదక్ జిల్లా శివ్యాయిపల్లిలో విషాదం అలుముకుంది. శుక్రవారం ఏపీలోని కర్నూల్ జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో శివ్వాయిపల్లికి చెందిన సంధ్యారాణి (43), ఆమె కుమార్తె చందన (23) సజీవ దహనమయ్య�
బస్సు ప్రమాద ఘటనలో 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఘోర ప్రమాదం నుంచి బయటపడడంతో పలువురు ఇది తమకు పునర్జన్మ అని పేర్కొంటున్నారు. ఈ ప్రమాదంలో కొందరు గాయాలకు గురై కర్నూల్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతుండగ�
ఏపీలోని కర్నూలులో ప్రైవేటు ట్రావెల్స్ ప్రమాద ఘటన దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ దుర్ఘటనలో కాలి బూడిదైన వేమూరి కావేరి ట్రావెల్స్.. ప్రైవేట్ బస్సుల దందా, ఆర్టీఏ అవినీతిని బట్టబయలు చేసింది. ప్రమాదానిక
రాత్రి వేళ ప్రశాంతంగా సాగిపోతున్న ప్రయాణంలో బైక్ రూపంలో వచ్చిన ప్ర మాదం శాశ్వతంగా నిద్రపోయేలా చేసింది. ట్రావెల్ బస్సును బైక్ ఢీకొట్టడంతో దావణంలా వ్యాపించిన మంటల్లో కొందరు అప్రమత్తమై కిందకు దూకి గాయ
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం (Kaveri Travels Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో 21 మంది క్షేమంగా బయటపడ్�
కర్నూల్ జిల్లాలోని చిన్నటేకూరు వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు (Bus Fire Accident) ఘోర ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు వద్ద ఓ బైక్ను ఢీకొట్టింది. అయినా డ్రైవ�
రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల (Private Travels Bus) ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఫిట్నెస్ ఉండదు. ఇన్సూరెన్స్ ఉండదు. పొల్యూషన్ సర్టిఫికెట్ అసలే ఉండదు. ఎక్కడో రిజిస్ట్రేషన్ అవుతాయి. మరెక్కడో తిరుగుతాయి. అనుమత�
Road Accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం కైతపురం వద్ద హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై లారీని వెనుక నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది.
సూర్యాపేట జిల్లా మోతె వద్ద పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Travels Bus) టైరు పేలడంతో మంటలు చెలరేగాయి. శుక్రవారం తెల్లవారుజామున మోతె సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు టైరు పేలిపోయింది.
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి రాళ్ల కుప్పను ఢీకొట్టి గుంతలో పడిపోయింది. దాంతో బస్సులో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మిర్యాలగూడ పట్టణంలోని అద్దంకి- నార్కట్పల్లి బైపాస్ రోడ్�
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident ) చోటుచేసుకున్నది. కోదాడలోని కట్టకొమ్ముగూడెం వద్ద ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. దీ�
మృత్యువు దూసుకొచ్చింది. అతివేగం ఆయువు తీసింది. ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. నిమజ్జన వేడుకల కోసం బైక్పై వెళ్తున్న తాతా, మనుమరాలికి అదే చివరి ప్రయాణమ�
ఆగి ఉన్న ఆటోను బస్సు ఢీకొన్న ఘటన ఉండవెల్లి మండల శివారులోని వీకేర్ కోల్డ్ స్టోరేజ్ వద్ద చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కర్నూ ల్ జిల్లా పెద్ద టేకూరుకు చెందిన శేఖర్, డ్రైవర్ చిరంజీవితో కలిసి జ
నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, అందులో ఉన్న 30 మంది ప్రయాణికులను కిందకు దింపారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవ�