ఆగి ఉన్న ఆటోను బస్సు ఢీకొన్న ఘటన ఉండవెల్లి మండల శివారులోని వీకేర్ కోల్డ్ స్టోరేజ్ వద్ద చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. కర్నూ ల్ జిల్లా పెద్ద టేకూరుకు చెందిన శేఖర్, డ్రైవర్ చిరంజీవితో కలిసి జ
నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సును రోడ్డు పక్కన నిలిపివేసి, అందులో ఉన్న 30 మంది ప్రయాణికులను కిందకు దింపారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవ�
హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా ఓ ప్రయాణికురాలిని అర్ధరాత్రి వదిలి వెళ్లిన ఘటన శుక్రవారం జడ్చర్ల సమీపంలోని జాతీయ రహదారిపై చోటు చేసు కున్నది.
Choutuppal | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో పెను ప్రమాదం తప్పింది. చౌటుప్పల్ మండలంలోని గుండ్లబావి వద్ద విజయవాడ జాతీయ రహదారిపై రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు
Kanchikacherla | ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల (Kanchikacherla) వద్ద ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రవేట్ బస్సు కంచికచర్ల వద్ద హైవేపై ఎదురుగా వస్తున్న లా