మనదేశంలో ఉద్యోగాల్లో లింగ వివక్ష ఇంకా కోరలు చాస్తూనే ఉన్నది. ముఖ్యంగా, ప్రైవేట్ రంగంలో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తున్నది. ప్రైవేట్ రంగంలోని ఎంట్రీ లెవల్ స్థాయుల్లో మహిళల వాటా మూడింట ఒకవంతు మాత్రమే �
మహిళా ఉద్యోగులకు ప్రైవేట్ సెక్టార్ పట్టం కడుతున్నది. గత ఆరేళ్లలో వివిధ రంగాల్లో.. ఆడవాళ్ల భాగస్వామ్యం ఆరు శాతం పెరిగింది. మహిళా నియామకాలు 2019లో 26 శాతం ఉండగా.. 2024లో 32 శాతానికి పెరిగినట్లు టాలెంట్ సొల్యూషన్�
రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో ఏర్పాటు చేయాల్సిన అతిపెద్ద బ్యాటరీ స్టోరేజీ పవర్ ప్లాంట్పై జెన్కో చేతులెత్తేసింది. (బిల్డ్-ఆపరేట్-ఓన్) పద్ధతిలో ఆ ప్లాంట్ను సొంతంగా ఏర్పాటు చేయాల్సిన జెన్కో పూర
ప్రైవేట్ రంగాలలో రిజర్వేషన్ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా కల్పించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించి సామాజిక న్యాయం అందించాలని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావుల తో సోషలిస్ట్ కూట�
జిల్లాలోని దివ్యాంగులకు ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగాలు ఇప్పించి వారికి ఉపాధి కల్పించడం హర్షించదగిన విషయమని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధ�
ఈ పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ఖాతాదారులను ఆకట్టుకోవడానికి ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు పెద్ద ఎత్తునే ఆఫర్లను తెచ్చాయి. నవరాత్రులు, దుర్గాపూజ, దసరా, దీపావళి, భాయ్ దూజ్ పర్వదినాలుండటం
దేశవ్యాప్తంగా కార్పొరేట్ రుణాలకు అధికంగా డిమాండ్ ఉన్నదని, రూ.4 లక్షల కోట్ల విలువైన రుణాలు తీసుకోవడానికి సంస్థ లు రెడీగా ఉన్నట్లు ఎస్బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు.
ప్రైవేట్ రంగంలో స్థానికులకు సింహ భాగం ఉద్యోగాలు కల్పించాలన్న కర్ణాటక కాంగ్రెస్ సర్కారు స్థానిక కోటా బిల్లుపై ఫోన్పే సీఈవో సమీర్ నిగమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
DK Shivkumar : ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో స్ధానికులకు విధిగా రిజర్వేషన్ కల్పించాలని కర్నాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఐటీ కంపెనీలు, పరిశ్రమ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలోని విద్యుత్తు పంపి ణీ వ్యవస్థలను క్రమంగా ప్రైవేట్కు ధారాదత్తం చేసేందుకు రేవంత్రెడ్డి సర్కారు సిద్ధపడుతున్నది. ఏకంగా ప్రైవేటీకరణకు గేట్లు తెరిచి అదానీ కంపెనీ చేతుల్లో ‘తెలంగాణ పవర్'ను పె�
జిల్లా కేంద్రంలోని శివాజీనగర్లో ఉన్న జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం శుక్రవారం ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సిరిమల శ్రీనివాస�
ప్రైవేటు రంగం ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం కోటాను తప్పనిసరి చేస్తూ హర్యానా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని పంజాబ్-హర్యానా హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమైనదిగా న్యాయస్థాన
Haryana law Scrapped By Court | ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం చేసిన చట్టం రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు తెలిపింది. (Haryana's 75% Quota In Private Sector) ఈ వివాదస్పద చట్టాన్ని రద్�
సూర్యుడు మనకు వెలుగుతోపాటు శక్తిని ఇస్తున్నాడు. వెలుగు ఎటుంటే అటు తిరిగే పొద్దుతిరుగుడు పువ్వులాఅవకాశాల వైపు అడుగులేస్తూ సౌరశక్తితో స్వయం ఉపాధికి బాటలు వేసుకున్నది విజేతా రెడ్డి.