ప్రైవేట్ రంగంలో అత్యంత విలువైన సంస్థల జాబితాను బుర్గండీ ప్రైవేట్తో కలిసి హురున్ ఇండియా విడుదల చేసింది. దేశంలోని టాప్-500 కంపెనీలతో వచ్చిన ఈ లిస్టులో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) అగ్రస్థానంలో ని�
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాదారులకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 15 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్�
అభివృద్ధితో బీఆర్ఎస్ ప్రజలను జాగృతం చేస్తుంటే.. అవినీతి, విద్వేషాలతో బీజేపీ ప్రజలను ఏమార్చి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు.
ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఎయిర్బస్ సీ-295 ట్రాన్స్పోర్టు ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రం ఏర్పాటు కానున్నది. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) కోసం ఉద్దేశించిన ఈ విమానాల తయారీని ఎయిర్బస్-టాటా గ్రూపు
ఇప్పటివరకు 3,400 ఎకరాల గుర్తింపు ఇప్పటికే ప్రారంభమైన అమ్మకం ప్రక్రియ ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం వెల్లడి న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వరంగ సంస్థలకు చెందిన భూములు, కీలకేతర ఆస్తుల అమ్మకానికి కేంద్ర ప్రభుత