రెండు ప్రధానమైన సీబీఐటీ, ఎంజీఐటీ ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కొత్త ఫీజులకు రాష్ట్ర హైకోర్టు అనుమతించింది. దీంతో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ గజి బిజి గందరగోళంలో పడినట్టయింది.
ప్రైవేట్ ఇంజినీరింగ్, ఇతర కాలేజీల్లో సీట్ల పెంపుదల, కోర్సుల విలీనానికి ఏఐసీటీఈ, జేఎన్టీయూ ఆమోదం తెలిపినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని సవాల్ చేస్తూ పలు ఇంజినీరింగ్ కాలేజీలు దాఖలు చేస
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలలో ఆఫ్ క్యాంపస్ అడ్మిషన్లకు అనుమతినిచ్చే విషయమై పునఃసమీక్షించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. చట్టంలోని అన్ని అంశాలను పరిశీలిం�
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో వివిధ కోర్సుల్లో సీట్ల పెంపు, కుదింపు, కొత్త కోర్సుల ప్రారంభానికి సంబంధించిన అప్లికేషన్లను మూకుమ్మడిగా తిరసరించడానికి వీల్లేదని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు తేల్చి
అక్రమాలకు పాల్పడుతున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలపై చర్యలు తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో తొలిసారిగా ఇంజినీరింగ్ కాలేజీలు బ్రాంచీలను ఏర్పాటు చేసుకోబోతున్నాయి. వీటిని ఆఫ్ క్యాంపస్ కాలేజీ పేరుతో పిలుస్తారు. ఇలాంటివి ఐదు ఏర్పాటుకాబోతున్నాయి.
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల పరిమితి ఎత్తివేసే దిశగా కేంద్రం కసరత్తు చేస్తున్నది. ప్రైవేట్ కాలేజీల్లోని మౌలిక వసతులు, టీచింగ్ ఫ్యాకల్టీని దృష్టిలో పెట్టుకొని సీట్ల సంఖ్యను పెంచుకునే విధ�
కోర్ గ్రూపుల్లోని డిపార్టుమెంట్లు, సీట్ల మూసివేత కు, కేవలం సీఎస్ఈ గ్రూప్లో సీట్లు పెంచుకొనేందు కు దాదాపు 80కిపైగా కాలేజీలు జేఎన్టీయూకు దరఖాస్తు చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు. అయితే, దీనిపై కసరత్తు
ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలకు అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) షాకిచ్చింది. కాలేజీల్లో బోధించే 60 శాతం కోర్సులకు నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ (ఎన్బీఏ)ను తప్పనిసరి చేసింది.