మినీ ట్యాంక్ బండ్.. ఆ పక్కనే ఆహ్లాదం.. మంచి వాతావరణం.. ప్రజలు సాయంత్రం వేళలో కుటుంబంతో కలిసి ఆటపాటలకు.. నిలయమైన శిల్పారామం పాలమూరు జిల్లా కేంద్రానికి తలమానికంగా మారింది. హైదరాబాద్లోని శిల్పారామానికి దీ�
ప్రజల సొమ్మును కాపాడాల్సిన ప్రభుత్వమే నిబంధనలను తుంగలో తొకి ప్రైవేట్ సంస్థలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది. ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని మెట్రో నిర్వహణను ప్రభుత్వం చూస్తున్నది. అయితే �
రాష్ట్రంలోని 163వ జాతీయ రహదారి పరిధిలో ఉన్న యాదగిరి-వరంగల్ సెక్షన్లో మొత్తం 99.1 కి.మీ. హైవేను ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్ణయించింది.
రాష్ట్రంలో ఎస్సెస్సీ, ఇంటర్బోర్డుల విలీనంపై సర్కార్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నది. 2026-27 విద్యాసంవత్సరంలో రెండు బోర్డులను విలీనం చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నారు.
నగర ప్రజలకు ఆట, ఆహ్లాదం భారం కానున్నది. ప్రభుత్వ నిధులతో నిర్మించిన ఇండోర్స్టేడియం, ల్యాండ్రోమార్ట్తోపాటు మ్యూజికల్ గార్డెన్ను ప్రైవేటీకరణ చేసే దిశగా బల్దియా పాలకవర్గం నిర్ణయం తీసుకున్నది. దీంతో మ
సింగరేణి యాజమాన్యం ఏటా గణనీయమైన లాభాలు ఆర్జిస్తున్నది. ఆ లాభాలను విశ్రాంత కార్మికుల సంక్షేమానికి వినియోగించడంలో పూర్తిగా విఫలమైంది. ప్రకృతికి విరుద్ధంగా పనిచేసి విరమణ పొందిన కార్మికుల శ్రమ వల్లే నేడు
హనుమకొండ జిల్లా కేంద్రం రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర(ప్రైవేట్ సంస్థలకు)కు ఇవ్వొద్దని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మ
తెలంగాణ రాష్ట్ర సహకార నూనెగింజల రైతుల సమాఖ్య లిమిటెడ్(టీజీ ఆయిల్ఫెడ్) పారదర్శకంగా రైతులకు న్యాయమైన ధరను అందిస్తున్నదని తెలంగాణ ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. సోమవారం ఆయన �
పామాయిల్ గెలల కొనుగోలు లో రైతులకు ఆయిల్ఫెడ్ సంస్థ అధిక ధర చెల్లిస్తున్నదని, దీన్ని అడ్డుకునేందు కు పలు ప్రైవేటు కంపెనీలు ఆయిల్ఫెడ్పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ సంస్థ పేర్కొన్నది. ప్రైవేటు సం�
ప్రైవేట్ కంపెనీల్లో ఈపీఎఫ్ సదుపాయాన్ని అందుకొనే ఉద్యోగులకు ఐదేండ్ల తర్వాత గ్రాట్యుటీ పొందే వీలున్నది. అయితే ఈ గ్రాట్యుటీ ఎంత వస్తుంది? దాని లెక్క ఏమిటి? అన్నది చాలా తక్కువ మందికే తెలుసు.
సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలు ఒక్కొక్కటీ బట్టబయలు అవుతున్నాయా? దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయా? ఇప్పటికే రెండు బ్లాక్ల గనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన �
ఎవరి స్థలంలో వాళ్లు ఇల్లు కట్టుకోవడం సహజం. అదే మన స్థలం మరెవరికో ఇచ్చి, మనం వెళ్లి పక్కవాళ్ల స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంది.
ప్రైవేట్ సంస్థలు తమ సేవల బట్వాడా కోసం ఆధార్ అథెంటికేషన్ను ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీని కోసం ఆధార్ చట్టాన్ని సవరించింది.
సన్న వడ్లకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లే ఇచ్చి.. కొనుగోళ్లు చేయడంలో కొత్త కొర్రీలు తెరపైకి తీసుకొచ్చింది. సర్కార్ ఎంపిక చేసిన వాటితోపాటు ప్రైవేట్ కంపెనీల సన్న రకాలు కూడా అధికంగా సాగు చేయ