హనుమకొండ జిల్లా కేంద్రం రాంనగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయ పాత్ర(ప్రైవేట్ సంస్థలకు)కు ఇవ్వొద్దని సోమవారం సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మ
తెలంగాణ రాష్ట్ర సహకార నూనెగింజల రైతుల సమాఖ్య లిమిటెడ్(టీజీ ఆయిల్ఫెడ్) పారదర్శకంగా రైతులకు న్యాయమైన ధరను అందిస్తున్నదని తెలంగాణ ఆయిల్ఫెడ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. సోమవారం ఆయన �
పామాయిల్ గెలల కొనుగోలు లో రైతులకు ఆయిల్ఫెడ్ సంస్థ అధిక ధర చెల్లిస్తున్నదని, దీన్ని అడ్డుకునేందు కు పలు ప్రైవేటు కంపెనీలు ఆయిల్ఫెడ్పై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆ సంస్థ పేర్కొన్నది. ప్రైవేటు సం�
ప్రైవేట్ కంపెనీల్లో ఈపీఎఫ్ సదుపాయాన్ని అందుకొనే ఉద్యోగులకు ఐదేండ్ల తర్వాత గ్రాట్యుటీ పొందే వీలున్నది. అయితే ఈ గ్రాట్యుటీ ఎంత వస్తుంది? దాని లెక్క ఏమిటి? అన్నది చాలా తక్కువ మందికే తెలుసు.
సింగరేణి ప్రైవేటీకరణ కుట్రలు ఒక్కొక్కటీ బట్టబయలు అవుతున్నాయా? దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయా? ఇప్పటికే రెండు బ్లాక్ల గనులను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిన �
ఎవరి స్థలంలో వాళ్లు ఇల్లు కట్టుకోవడం సహజం. అదే మన స్థలం మరెవరికో ఇచ్చి, మనం వెళ్లి పక్కవాళ్ల స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఎలా ఉంటుంది? విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంది.
ప్రైవేట్ సంస్థలు తమ సేవల బట్వాడా కోసం ఆధార్ అథెంటికేషన్ను ఉపయోగించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీని కోసం ఆధార్ చట్టాన్ని సవరించింది.
సన్న వడ్లకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లే ఇచ్చి.. కొనుగోళ్లు చేయడంలో కొత్త కొర్రీలు తెరపైకి తీసుకొచ్చింది. సర్కార్ ఎంపిక చేసిన వాటితోపాటు ప్రైవేట్ కంపెనీల సన్న రకాలు కూడా అధికంగా సాగు చేయ
ఒకప్పుడు నగర ప్రజలు సేద తీరాలంటే ఏ పార్కుకో, సినిమాకో వెళ్లేవారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేవారు. ప్రస్తుతం పరిస్థితులు మారాయి. పట్టణీకరణ వేగంగా విస్తరిస్తున్నది. దీనికి తోడు డబ్బు సంపాదనే ధ్యేయంగా ప�
ప్రస్తుత ప్రైవేట్ సంస్థల నుంచి, కోల్ ఇండియా నుంచి సింగరేణి గట్టి పోటీని ఎదుర్కొంటోందని సింగరేణి సీఎండీ బలరాం అన్నారు. అయినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొత్త బ్లాకులను పొందేందుకు కృషి చ�
ప్రభుత్వ విద్యుత్ సంస్థలను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో విక్రయించినా విస్తుపోవాల్సిన పని లేదు. ఈ మాట ఇప్పుడెందుకు అంటున్నానంటే రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యుత్ సంస్థలను నిర్వహించేవారు క�
రైతులకు విత్తనాల కొరత సమస్య మరింత పెరుగుతున్నది. ఇప్పటికే జనుము, జీలుగు, పత్తి విత్తనాల కోసం నానా తంటాలు పడుతున్న రైతులకు కొత్తగా వడ్ల విత్తనాల కొరత కూడా ఇబ్బంది పెడుతున్నది.