దేశంలోని టాప్ 500 ప్రైవేట్ రంగ సంస్థల విలువ రూ.231 లక్షల కోట్లు (2.8 ట్రిలియన్ డాలర్లు)గా ఉన్నట్టు సోమవారం విడుదలైన హురున్ ఇండియా-యాక్సిస్ బ్యాంక్ 2023 అత్యంత విలువైన సంస్థల జాబితా స్పష్టం చేసింది.
Aadhar | దేశ పౌరుల విశిష్ట గుర్తింపు కార్డు ఆధార్ వివరాలను వాడుకొనే అధికారం ఇప్పటివరకూ ప్రభుత్వశాఖలకు మాత్రమే ఉంది. అయితే, ఆ పరిధిని విస్తృతం చేస్తూ ప్రైవేటు సంస్థలు కూడా ఆధార్ను వాడుకొనేందుకు అవకాశం కల్ప�
ఆధార్ చట్టంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఇప్పటివరకు ఆధార్ వివరాలను వాడుకొనే (అథెంటికేషన్) అవకాశం ప్రభుత్వ శాఖలకు మాత్రమే ఉండగా, ఇక నుంచి ప్రజా సంక్షేమం, సుపరిపాలన వ్యహారాల
Reliance | ఐటీమంత్రి కేటీఆర్ చెప్పినట్టే జరుగుతున్నది. దేశంలోని సామాన్యుడి ఆర్థిక కష్టాలకంటే కార్పొరేట్ల ప్రయోజనాలే కేంద్రంలోని బీజేపీ సర్కారుకు ఎక్కువని మరోసారి రుజువైంది. రష్యా నుంచి చౌక ధరకే ముడిచమురున
జమ్ముకశ్మీర్లో రియాసి జిల్లాలోని సలాల్-హైమానా ప్రాంతంలో 500 పీపీఎం నాణ్యత ఉన్న 59 లక్షల టన్నుల లిథియం నిల్వలు ఉన్నట్టు కేంద్రప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
కరీమాబాద్ : కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి. బీడి పరిశ్రమల్లో కార్మికులుగా పని చే�
అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కోతో కేంద్రం ఒప్పందం టెక్నాలజీతో దిగుబడి పెంచేందుకేనని వెల్లడి మండిపడ్డ రైతన్నలు.. తమకు నష్టమేనని ఆగ్రహం న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: నూతన వ్యవసాయ చట్టాలతో రైతుల ఆగ్రహానికి గు�
జాబ్మేళా | నిరుద్యోగ యువతీ,యువకులకు ఉపాధిని కల్పించేందుకు గాను ఈ నెల 9న ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగాల భర్తీకి జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ఉపాధి కల్పన అధికారిణి జయశ్రీ మంగళవారం ఓ ప్ర�
ప్రైవేటు దవాఖానలకు కేంద్రం వర్తింపు కొవిన్ ద్వారానే ఆర్డర్ చేయాలని వెల్లడి న్యూఢిల్లీ, జూన్ 30: ప్రైవేటు దవాఖానలు ఒక నెలలో ఎన్ని కరోనా టీకాలను కొనుగోలు చేయవచ్చు అన్నదానిపై కేంద్రప్రభుత్వం ఒక ఫార్ములా