తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ప్రజాభవన్లో యూనియన్ నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భే టీ అయ్�
ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్ట్టిట్యూషన్స్ (ఫతి) పెట్టుకున్న దరఖాస్తుపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు హైదరాబాద్ సిటీ పోలీస్ క మిషనర్ను ఆదేశించింది.
Revanth Reddy | ప్రైవేటు కాలేజీలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. కాలేజీలు బంద్ చేసిన వారితో చర్చలు ఎలా జరుపుతామని ప్రశ్నించారు. తమాషాలు చేస్తే.. తాట తీస్తా అని హెచ్చరించారు.
Srinivas Goud | ఓ ఐదు మంది కాంట్రాక్టర్ల జేబులు నింపడానికా తెలంగాణ తెచ్చుకున్నది..? అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా.. 12 లక్షల మంది వ�
ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డిగ్రీ, పీజీ, బీఈడీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఇతర కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు దీర్ఘకాలికంగా (4 సంవత్సరాలుగా) పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను వెంట�
JNTU | ఫీజు రియింబర్స్మెంట్ నిధుల కోసం ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు చేపట్టిన బంద్ నేపథ్యంలో హైదరాబాద్లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ( JNTU ) కీలక ప్రకటన చేసింది.
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, ఉపకార వేతనాల బకాయిల విడుదల కోసం ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యాజమాన్యాలు జంగ్ సైరన్ మోగించాయి. అందులో భాగంగా సోమవారం నుంచి కాలేజీల నిరవధిక బంద్ను తలపెట్టాయ�
కాంగ్రెస్ సర్కారుపై ప్రైవేట్ కళాశాలలు సమరం శంఖం పూరించాయి. విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కనీసం పట్టించుకోనూ లేదు. దీంతో ప్రైవ
‘నవంబర్ ఒకటో తేదీలోగా రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. మిగతా రూ.9,000 కోట్లను ఎప్పుడిస్తారో గడువు ప్రకటించాలి. లేదంటే అదే నెల 3 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు, అధ్యాపకులతో భారీ ఉద్యమ
రాష్ట్రంలోని పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఏర్పాటుకావాల్సిన పరిశోధన కేంద్రాలకు (రీసెర్చ్ సెంటర్) జేఎన్టీయూ అధికారులు మంగళం పాడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.