బీటెక్ మేనేజ్మెంట్ కోటా(బీ- క్యాటగిరీ) సీట్ల భర్తీలో పలు కాలేజీలు నిబంధనలకు నీళ్లు వదిలినట్టు రాష్ట్ర ఉన్నత విద్యామండలి గుర్తించింది. తమకు ఇష్టం వచ్చినట్టు సీట్లను భర్తీచేసిన 18 ప్రైవేట్ ఇంజినీరింగ్
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీయూ పరిధిలోని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలను నేటి నుంచి బంద్ చేస్తున్నటు ్లప్రైవేట్ కళాశాలల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు
Telangana Colleges | పెండింగ్లో ఉన్న రూ.10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని అటు విద్యార్థులు, ఇటు ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలతో పాటు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున�
జిల్లాలోని కొన్ని ప్రైవేట్ ఇంటర్ కళాశాలలకు అఫిలియేషన్ రెన్యువల్ కాకపోవడం అ యోమయానికి గురిచేస్తోంది. ఇప్పటికే ఆయా కళాశాలలు ముందస్తు ప్రవేశాలు(ఆఫ్లైన్లో) తీసుకొని ఉండడంతో విద్యార్థులతోపాటు తల్లి
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ కాలేజీల గుర్తింపు ప్రక్రియ(అఫిలియేషన్లు) ముందుకుసాగడం లేదు. దీంతో అఫిలియేషన్లు పూర్తయ్యేదెప్పుడు.. విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించేదెప్పుడు అని విద్యార్థుల తల్లిదండ్రులు ప�
నాడు ఓ వెలుగు వెలిగిన సంప్రదాయ డిగ్రీ కోర్సులు.. నేడు ఆదరణ లేక వెలవెలబోతున్నాయి. ఒకప్పుడు అడ్మిషన్ల కోసం పోటీపడి ప్రచారం చేసిన కళాశాలలు.. ప్రస్తుతం చడీచప్పుడు లేకుండా పోయాయి. కొన్నేళ్ల క్రితం వరకూ..
తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి వెలువరించిన వార్షిక క్యాలెండర్ మేరకు ప్రైవేటు కాలేజీలకు సెలవులు ప్రకటించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ బందెల క్రాంతికుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
జిల్లాలో కొన్ని ప్రైవేట్ కళాశాలు ప్రభుత్వ నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నాయి. విద్యాశాఖ ఆదేశాలను బేఖాతరు చేస్తున్నాయి. ఇంటర్ కళాశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సెలవుల అనంతరం జూన్లో తరగతులు న�
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులు అత్యధికంగా ప్రైవేట్ కాలేజీల్లోనే చేరుతున్నారు. ఈ ఏడాది 6.23లక్షల మంది ప్రైవేట్లో చదువుతున్నట్టు ఇంటర్ బోర్డు వెల్లడించింది. ప్రభుత్వ కాలేజీలు, గురుకులాల్లో 3.15లక్షల మంది
ప్రైవేట్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద ఎంబీబీఎస్, ఇంజినీరింగ్ సీట్లు ఇప్పిస్తానంటూ నమ్మించి పలువురు విద్యార్థుల నుంచి భారీగా వసూలు చేసి మోసానికి పాల్పడిన కన్సల్టెన్సీ నిర్వాహకులపై సీసీఎస్ల�