ముక్కుపచ్చలారని బాలిక(5)పై లైంగికదాడికి పాల్పడ్డ దుండగుడికి 20 ఏండ్ల జైలు శిక్ష, రూ. 25 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పీపీ బర్ల సునీత కథనం ప్రకారం..
పీడీ యాక్ట్ కింద జైల్లో ఉన్న తన భర్త ఎమ్మెల్యే రాజాసింగ్ను ప్రత్యేక తరగతి ఖైదీగా పరిగణించి, వసతులు కల్పించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన భార్య టి.ఉషాబాయి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస�
ఇంటి ముందు నీళ్లు పట్టుకునేందుకు వచ్చిన యువతిని గదిలోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన వ్యక్తికి పదేండ్ల జైలుశిక్ష పడింది. వరంగల్ జిల్లాకు చెందిన తక్కళ్లపల్లి రవీందర్రావు అలియాస్ రవీందర్(45) ఫిలింనగర్�
మద్యం మత్తులో తల్లి, చెల్లి, భార్యా పిల్లలను హింసిస్తున్న ఒక వ్యక్తికి న్యాయస్థానం ఏడున్నర నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. నేరేడ్మెట్ ప్రాంతంలో నివాసముండే తుపటి సాయిబ�
మహిళ వెంటపడి వేధిస్తున్న ఓ పోకిరీకి ఐదు రోజులు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్డు నం.12 ప్రాంతానికి చెందిన ఓ మహిళ అపోలో దవాఖానలో పనిచేస్తుంది
పెట్టీ కేసుల్లో కూడా ఇప్పుడు జైలు శిక్షలు పడుతున్నాయి. చిన్న చిన్న గొడవలను ఆదిలోనే అరికట్టేందుకు నగర పోలీసులు పెట్టీ కేసుల్లోని అభియోగాలకు ఆధారాలను పకడ్బందీగా సేకరించి కోర్టుకు
విద్యార్థినులకు అశ్లీల ఫొటోలు పంపుతూ.. వేధింపులకు గురిచేస్తున్న ఓ యువకుడికి 15 రోజులు జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ఓ హాస్టల్కు చెందిన ఎనిమిది మంది విద్యార్థినుల వాట్సాప్ నంబర్కు గత 25
పెద్దపల్లి : చెల్లని చెక్కు ఇచ్చిన కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ పెద్దపెల్లి న్యాయమూర్తి తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి పట్టణానికి చెందిన మల్లోజుల మూర్తి తన స్నేహితుడైన �
సైన్యం పాలనలో ఉన్న మయన్మార్లోని న్యాయస్థానం ఆ దేశ మాజీ నాయకురాలు అంగ్ సాంగ్ సూకీ అవినీతికి పాల్పడినట్టు నిర్ధారించింది. ఆమెపై నమోదైన పలు అవినీతి కేసుల్లో మొదటిగా ఆమెకు ఐదేండ్ల జైలు శిక్ష
తమ ముందు మోకరిల్లడానికి సిద్ధంగా లేని వారిని బీజేపీ రాజకీయంగా ఏదో విధంగా వేధింపులకు గురిచేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఇలాంటి రాజకీయాల వల్లే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద
రంగారెడ్డి జిల్లా కోర్టులు : పెళ్లి చేసుకుంటానని నమ్మంచి మైనర్ను గర్బవతి చేసిన నిందితుడు మాల అంజయ్యకు 20 సంవత్సరాల జైలు శిక్ష, 10 వేల జరిమానా విధిస్తూ రంగారెడ్డి జిల్లా పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు�
జైలు | జైలులో రెండు గ్యాంగుల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారింది. బాంబులు, తుపాకులతో ఇరు వర్గాలు దాడి చేసుకున్నాయి. దీంతో 24 మంది ఖైదీలు మృతిచెందారు.
రంగారెడ్డి జిల్లా కోర్టులు : మాయ మాటలతో మైనర్ బాలికను మభ్యపెట్టి ముంబాయి తీసుకువెళ్ళి పెళ్ళి చేసుకొని శారీరకంగా లొంగదీసుకున్న వ్యక్తికి పడేండ్ల జైలు శిక్ష పడింది. నిందితుడు కావలి రాజుకు రంగారెడ్డి
Indonesia | ఇండోనేసియాలోని ఓ జైలులో తలెత్తిన భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో 41 మంది ఖైదీలు మరణించగా, మరో 80 మంది గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున జకార్తా శివార్లలోని టాంగెరాంగ్ జైలులోని సీ బ్లాక్లో