ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇవ్వాలని మాతా, శిశు సంరక్షణ జిల్లా అధికారి డాక్టర్ జైపాల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ 100 పడకల ఏరియాస్పత్రిని ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
R Krishnaiah | రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణలో బీసీలకు ఆరు మంత్రి వదవులు ఇవ్వాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు.
MLA Marri Rajasekhar Reddy | ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తానని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (MLA Marri Rajasekhar Reddy) అన్నారు.
Minister Mallareddy | ముస్లింల సంక్షేమానికి సీఎం కేసీఆర్ (CM KCR) ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకుంటున్నారని రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి, మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డి( Minister Malla Reddy) అన్నారు.
Minister Errabelli | తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారు.
Minister Sabitha Reddy | అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabtiha Indrareddy) అన్నారు.
CFO Dobrial | రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ చర్యలతో రాష్ట్రంలో పులుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియల్ (Chief Forest Officer Dobrial) అన్నారు.
Minister Mallareddy | బీసీ కుల,చేతివృత్తుల వారి అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా రూ. లక్ష ఆర్థిక సహాయ పథకాన్ని ప్రవేశపెట్టారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
Speaker Pocharam | ప్రభుత్వం రైతాంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణ అన్ని రంగాల్లో సుభిక్షంగా తయారవుతుందని శాసనసభా స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి(Speaker Pocharam)అన్నారు.
Minister Mahamood Ali | ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ప్రభుత్వ విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ(Minister Mahamood Ali) అన్నారు.
మైనార్టీల సంక్షేమమే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ ధ్యేయమని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఎల్బీనగర్లోని ఓ ఫంక్షన్ హాల్లో దావత్-ఏ-ఇఫ్తార్ను నన్నపునేని ఆధ్వర్యంలో
రైల్వే భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, రైల్వే ప్రయాణికులు సురక్షితంగా వారి గమ్యస్థానాలను చేరుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు కాచిగూడ ఆర్పీఎఫ్ రైల్వే ఇన్స్పెక్టర్ ధర్మేంద్రకుమార్ తెలిప