ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి వారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో 55 మంది అర్జీదారులు ఫిర్యాదులను అందజేశారు.
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట నడిచిన పెన్షనర్లకు, సీనియర్ సిటిజన్స్ కు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
రాష్ట్రంలో దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. శుక్రవారం రాయపర్తి మండలంలోని ఊకల్ గ్రామంలోని దళిత కుటుంబాలకు ప్ర�
ఎమ్మెల్యే గూడెం | యువత ఫిట్నెస్కు ప్రాధాన్యత ఇవ్వాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. పటాన్చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలోని బీ స్ట్రాంగ్ జిమ్ను ఎమ్మెల్యే ప్రారంభించారు.
Covid Vaccine For Kids | ప్రాధాన్యత క్రమంలో పిల్లలకు కరోనా టీకా : ఎన్కే అరోరా | దేశంలో పిల్లలకు కొవిడ్-19 టీకాల డ్రైవ్ ప్రారంభమైన తర్వాత ప్రాధాన్యత క్రమంలో
టీకాలు వేయనున్నట్లు నేషనల్