Pakistani citizen : ట్రంప్ హత్యకు ప్లాన్ చేసినట్లు న్యూయార్క్ కోర్టులో ఓ పాకిస్తానీ వ్యక్తిపై అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో అసిఫ్ రాజా మెర్చంట్ను అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ జాతీయుడైన అసిఫ్ రాజా.. కి�
Kamala Harris | నవంబర్లో జరగబోయే యూఎస్ ప్రెసిడెన్సియల్ ఎన్నికల్లో (US presidential polls) డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిగా భారత సంతతికి చెందిన ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris) పేరు ఖరారైంది.
Fernando Villavicencio: ఈక్వెడార్ దేశాధ్యక్ష ఎన్నికల ఆగస్టు 20వ తేదీన నిర్వహించనున్నారు. అయితే ఆ ఎన్నికల్లో అభ్యర్ధిగా పోటీ చేస్తున్న ఫెర్నాండో విల్లవిసెన్సియోను ఓ ర్యాలీలో కాల్చి చంపారు. ఎన్నికల అంచనాల్ల
Chandrababu | 2002లో దేశంలో రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న సమయం. ఎన్డీయే తరఫున భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంను నిలబెట్టారు. వామపక్షాల తరపున సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో భారత స్వాతంత్య్రం కోసం ఆజాద్ హిం�
అమెరికా అధ్యక్ష్య అభ్యర్థి (Presidential candidate) నిక్కీ హేలీ (Nikki Haley) మరోసారి చైనాపై మండిపడ్డారు. కోవిడ్-19 (COVID-19) వైరస్ ఆ దేశ ల్యాబ్ నుంచే వచ్చిందని చెప్పారు. ఇప్పటికైనా ఆ దేశానికి అందిస్తున్న సహాయాన్ని అమెరికా నిలిపివ�
న్యూఢిల్లీ: 15వ రాష్ట్రపతిగా ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే ఊహించిన దాని కన్నా ఎక్కువ స్థాయిలో ఆమెకు ఓట్లు పోలయ్యాయి. పలు రాష్ట్రాల అసెంబ్లీల్లో భారీగా క్రాస్ ఓటింగ్ జ�
హైదరాబాద్లోని జలవిహార్లో జులై 2న నిర్వహించే రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా సభ ఏర్పాట్లను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్యాదవ్, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్�
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఇప్పటికీ ఒక స్థిరమైన నిర్ణయానికి రాలేకపోవటానికి ప్రతిపక్షాల వ్యూహంలో నెలకొన్న లోపమే కారణమని పలువురు సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక పోటీ నుంచి తప్పుకున్నట్లు ఎన్సీ నేత ఫారూక్ అబ్దుల్లా తెలిపారు. విపక్షాల సంయుక్త అభ్యర్థి జాబితా నుంచి తన పేరును తొలగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం జమ్మూ
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసే లక్ష్యంతో విపక్ష పార్టీలు ఓ కమిటీని ఏర్పాటు చేశాయి. తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, రాజ్యసభలో విపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, �
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా తాను పోటీ చేయనున్నట్లు జరుగుతున్న ప్రచారం పూర్తిగా అబద్ధమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తెలిపారు. 300 మందికి పైగా ఎంపీలు ఉన్న పార్టీని చూస్తే ఫలిత�