President Murmu: ప్రచండ్ హెలికాప్టర్లో ఇవాళ రాష్ట్రపతి ముర్ము విహరించారు. జైసల్మేర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఆ హెలికాప్టర్ టేకాఫ్ తీసుకున్నది. సైనిక దళాల సుప్రీం కమాండర్ హోదాలో ముర్ము విహర�
President Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం రాజస్థాన్లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా శుక్రవారం ఆమె జైసల్మేర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్ను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొంది�
President Murmu | గడిచిన పదేళ్ల ఎన్డీఏ పాలన (NDA rule) లో దేశంలో 25 కోట్ల మందికి పేదరికం
(Poverty) నుంచి విముక్తి కల్పించామని రాష్ట్రపతి (President of India) ద్రౌపది ముర్ము (Droupadi Murmu)
అన్నారు. బుధవారం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల (Budget Session) ప్రారంభ�
President Murmu | దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ ద్రౌపది ముర్ము (Droupadi Murmu) జలాంతర్గామి (Submerine) లో ప్రయాణించారు. కర్ణాటక (Karnataka) లోని కార్వార్ నౌకాదళ స్థావరం (Karwar Naval base) నుంచి కల్వరి శ్రేణి (Kalvari series) జలాంతర్గామి ఐఎ�
Vaibhav Suryavanshi: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాన్ని యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అందుకున్నారు. రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా 14 ఏళ్ల ఆ క్రికెటర్ అవార్డును స్వీకరించారు. ఢిల్లీలో ఇవాళ ఆ కార్యక�
Droupadi Murmu | కేంద్ర హోంమంత్రి (Union Home minister) అమిత్ షా (Amit Shah) కు రాష్ట్రపతి (President) ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఫోన్ చేశారు. ఢిల్లీ పేలుడు ఘటనపై ఆమె ఆరా తీశారు. ప్రస్తుతం అక్కడి పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.
President Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ శబరిమలకు వెళ్తున్నారు. అయ్యప్ప స్వామిని ఆమె దర్శించుకోనున్నారు. అయితే ఓ స్టేడియంలో ఏర్పాటు చేసిన కాంక్రీట్ హెలిప్యాడ్లో.. ఆమె ప్రయాణించిన హెలికాప్టర్
దీపావళి పండుగ సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Murmu), ప్రధాని మోదీ (PM Modi) శుభాకాంక్షలు తెలిపారు. దేశ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ శుభాకాంక్షలు (Diwali Greetings) తెలిపిన రాష్ట్రపతి ముర్ము.. �
President Murmu | దేశమంతటా దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విజయదశమిలో కీలక ఘట్టమైన రావణ దహన కార్యక్రమాలను పలు ప్రాంతాల్లో అట్టహాసంగా నిర్వహించారు. దశకంఠుడి దహన కార్యక్రమాల్లో పలువురు ప్రముఖులతోపాటు పెద్దఎత్తున ప్ర�
ఉగ్రవాదంపై పోరులో చారిత్రక దృష్టాంతంగా ‘ఆపరేషన్ సిందూర్' నిలిచిపోతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆమె గురువారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.
Harivansh | రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మంగళవారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. సోమవారం సాయంత్రం జగదీప్ ధన్ఖర్ ఉప రాష్ట్రపతిగా రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన రాష్ట్రపతిని కలువ�