Navneet Rana | హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా కోరారు. ఈ మేరకు ఆమె రాష్ట్రపతి బుధవారం లేఖ రాశారు.
Lok Sabha Pro tem Speaker | లోక్ సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే.
ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత లోక్సభ రద్దయ్యింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. జూన్ 16 వరకు గడువు ఉన్న ఈ లోక్సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని రా
Padma Awards | రాష్ట్రపతి భవన్లో ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ ఏడాది జనవరి 25న ప్రకటించిన 132 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఐదుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మభూ�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. ఏడు దశల ఎన్నికల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న (EC) ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి పంపినట
Arun Goyal | కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం సర్వ�
President Murmu | పోటీ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పబ్లిక్ పరీక్షల అక్రమ మార్గాల నిరోధక బిల్లు-2024 పేరుతో తీసుకువచ�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముర్ము మెట్రో రైలులో ప్రయాణించడం ఇదే తొలిసారి.
Droupadi Murmu | చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ప్రయాణించారు.
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) మరోసారి బీజేపీపై మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే కల అని అన్నారు. ప్రాణ ప్రతిష్టాపన కార్యాక్ర
President Murmu | మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవదహనమైన ఘటన తనను కలచివేసిందని పేర్క�
Organ Donation: అవయవ దానం గురించి ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన పెంచాలని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన లివర్ ఇన్స్టిట్యూట్ కాన్వకేషన్లో ఆమె పాల్గొన్నారు. అవయవాల కొరత వల్