Padma Awards | రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రదానం ఘనంగా జరిగింది. జనవరిలో కేంద్ర ప్రభుత్వం 2023 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం తొమ్మిది మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మ అవార్డులు ప్రకటించిన విషయం తెలిసిం�
Manish Sisodia - Satyendar Jain | ఆప్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ ఇటీవల మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన విషయం తెలిసిందే. ఇద్దరు మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారని హోం వ్యవహారాల మంత్రిత్వ
Delhi Lt Governor | ఢిల్లీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్ మంగళవారం తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామాలను లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్వీకరించి, వాటిని ర�
ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణ
FM Nirmala meets President Murmu: కేంద్ర మంత్రి నిర్మల ఇవాళ రాష్ట్రపతి ముర్మును కలిశారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రి నిర్మల ఈ విషయాన్ని ముర్ముకు తెలియజేశారు. ఆ తర్వాత మంత్రి పార్లమెంట్కు చేరు�
గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
రాబోయే పాతికేండ్లు భారత్కు ఎంతో కీలకమని, 2047 కల్లా దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్గా తీర్చిదిద్దాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మంగళవారం ప్రారంభించిన మ�
President Murmu in Parliament: అవినీతే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. గరీబ్ కళ్యాణ్ స్కీమ్ను ప్రపంచ దేశాలు హర్షిస్
Republic Day | గణతంత్ర దినోత్సవ వేడుకలను 150 సీసీటీవీ కెమెరాలు, 6 వేల మంది సెక్యూరిటీ ఫోర్స్ మధ్య నిర్వహించారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా సిబ్బంది చ�
సమాజంలో ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే ప్రశాంతత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. మం గళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహదేవ్పూర్లోని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ�
గిరిజనుల పురోభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిదా అయ్యారు. ఆదిమ తెగలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఇతర రాష్ర్టాలు అనుసరించాలని ఆకాంక్షిం చా
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. 28న ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయం నుంచి బయల్దేరుతారు.